నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే. ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు పట్టుమని పదేండ్లు కూడా లేని పిల్లలకు గుండెపోటు వస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్లో వ్యాయామం చేస్తూ యువకులు మరణించిన సంఘటనలు చూశాం. Read Also: యూనివర్సిటీని పేల్చేసిన ఉగ్రవాదులు.. వైరలవుతున్న వీడియో తాజాగా హైదరాబాద్ లో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. చిరంజీవి అనే యువకుడు ఓయూ కామర్స్ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం యూనివర్సిటీలోని డీ హాస్టల్ లో ఉంటూ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కాగా.. శుక్రవారం రాత్రి చిరంజీవి ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు…
Author: Telanganapress
అయోధ్య: అయోధ్యా రాముడి(Ayodhya Ram Mandir) కోసం వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి కానుకలు అందుతున్నాయి. 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో.. ప్రజలు తమ రామభక్తిని ప్రదర్శిస్తున్నారు. కశ్మీర్, తమిళనాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయోధ్యకు కానుకలు వచ్చినట్లు విశ్వహిందూ పరిషద్ అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. ఆ గిఫ్ట్లను శ్రీ రామాలయం యజమాని అనిల్ మిశ్రాకు అందజేసినట్లు చెప్పారు. కశ్మీర్కు చెందిన ముస్లిం సోదరసోదరీమణులు తనను కలిశారని, రామాలయ నిర్మాణం పట్ల వాళ్లు సంతోషం వ్యక్తం చేశారని, భిన్న మతాలను అవలంబిస్తున్నా.. తమ పూర్వీకులు అంతా ఒక్కటే అని వారు చెప్పినట్లు అలోక్ కుమార్ తెలిపారు. కశ్మీర్లో ఉత్పత్తి చేస్తున్న ఒరిజినల్ కుంకుమ పువ్వును తమకు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. సిల్క్ బెడ్షీట్పై రామాలయం బొమ్మ వేసిన కానుకను తమిళనాడు అందజేసినట్లు చెప్పారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ప్రవహించే కుభా నది జలాన్ని రాముడి అభిషేకం కోసం…
The dazzling 125-foot bronze statue was installed on an 81-foot pedestal made with Kala Chakra Maha Mandala Buddhist architecture to make it attractive in its sky-high posture. Updated On – 20 January 2024, 09:15 AM Vijayawada: Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy unveiled the 206-feet tall statue of Dr BR Ambedkar installed at the Swaraj Maidan in Vijaywada, an official statement said on Friday. The Chief Minister inaugurated the statue by launching the laser show that has illuminated it like an umbrella of fireworks amid the wide applause of tens of thousands of people…
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. హెనాన్ ప్రావిన్స్లోని ఓ స్కూల్ హాస్టల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. హెనాన్ లోని యన్ షాప్ పు గ్రామంలో యింగ్ కై అనే స్కూల్లో హాస్టల్లో శుక్రవారం రాత్రి 11గంటలకు మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చిన జిన్ హువా వార్త సంస్థ తెలిపింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ కేసులో పాఠశాల హెడ్ను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల చైనాలో అగ్నిప్రమాదాలు సర్వసాధారణం. ఇది కూడా చదవండి : యూనివర్సిటీని పేల్చేసిన ఉగ్రవాదులు.. వైరలవుతున్న వీడియో నవంబర్లో ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్లోని బొగ్గు కంపెనీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోయారు. అదే సమయంలో, పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రిలో చేరారు. గతేడాది ఏప్రిల్లో…
Ayodhya Temple | తెలంగాణ నుంచి నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి కూడా రామయ్యపై భక్తితో తన స్వర్ణ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కేవలం 2.73 మిల్లిగ్రాముల బంగారంతో గోరంత సైజులో ఆయోధ్య రామాలయం నమూనాను రూపొందించాడు. January 20, 2024 / 09:25 AM IST Ayodhya Temple: అయోధ్య రామాలయంలో మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జనం ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. శ్రీరాముడి పేరు మీద ఓ టాటూ ఆర్టిస్ట్ భక్తులకు ఉచితంగా టాటూలు వేస్తున్నాడు. ఓ ట్రస్ట్ వాళ్లు రామయ్య కోసం 12 లక్షల మంది నేసిన ప్రత్యేక వస్త్రాలను శ్రీరామ తీర్ధ క్షేత్ర ట్రస్టు వారికి అందజేశారు.…
Titans, who are enduring another forgettable season languishing at the bottom of the table, welcomed Bulls in the opening match of the Hyderabad leg in an electrifying atmosphere Published Date – 19 January 2024, 11:27 PM Hyderabad: Bengaluru Bulls raider Akshit Dhull came on as a substitute and proved to be a game-changer with nine raid points to lead his side to a commanding 42-26 win over Telugu Titans in the Pro Kabaddi League Season 10 match at Gachibowli Indoor Stadium, Hyderabad on Friday. Titans, who are enduring another forgettable season languishing at the bottom of…
మనసుకు నచ్చినవాడిని ప్రేమ వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువును..రహదారిపై గుంత బలి తీసుకుంది. ఈ విదారక సంఘటన విశాఖ నగర పరిధిలోని పినగాడి-వేపగుంట రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. పెందుర్తి ట్రాఫిక్ ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..గోపాలపట్నం దరి ఆర్ఆర్ వెంకటాపురానికి చెందిన పెంటకోట వెంకటఅప్పారావు, సుబ్బవరం మండలం గుల్లేపల్లికి చెందిన సంతోషి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం అక్టోబర్ లో వీరి పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరూ గురువారం సాయంత్రం బైక్ పై గుల్లేపల్లికి వెళ్లారు. ఇది కూడా చదవండి: చంద్రయాన్ 3 నుంచి సంకేతాలు..లొకేషన్లు గుర్తిస్తుందన్న ఇస్రో..!! రాత్రి 10 గంటల సమయంలో పినగాడి మీదుగా తిరిగి వస్తుండగా చీమలాపల్లి దరి మీనాక్షి కల్యాణ మండపం సమీపంలో బైక్ అదుపు తప్పి గుంతలో పడింది. వెనక కూర్చున్న సంతోషి కిందపడింది. ఆమెకు తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. స్థానికుల సహాకారంతో…
Cancer | నిల్చొని తింటున్నారా? అయితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నదని అంటున్నారు శాస్త్రవేత్తలు. నిల్చొని తినటం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. January 20, 2024 / 07:58 AM IST నిలబడి నీళ్లు తాగినా ప్రమాదమే లక్నో బృందం అధ్యయనంలో ఆసక్తికర విషయాలు లక్నో, జనవరి 19: నిల్చొని తింటున్నారా? అయితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నదని అంటున్నారు శాస్త్రవేత్తలు. నిల్చొని తినటం వల్ల పొట్ట సంబంధిత, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. లక్నోలోని కల్యాణ్సింగ్ సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన రేడియోథెరపీ విభాగ అధిపతి రాకేశ్ కపూర్ ఆధ్వర్యంలోని బృందం నిల్చొని తినటం వల్ల కలిగే అనర్థాలపై పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనల్లో నిల్చొని తిన్నప్పుడు అన్నవాహిక సంబంధిత వ్యాధులు వస్తాయని తేలింది. నిల్చొని నీళ్లు తాగినా ఈ సమస్య…
With a total of three flying display shows throughout the day, the eyes of participants at Asia’s largest civil aviation summit were glued to the sky to witness the aerial formations Published Date – 19 January 2024, 11:30 PM The eyes of participants at Asia’s largest civil aviation summit were glued to the sky to witness the spectacular aerial formations. — Photos: Anand Dharmana Hyderabad: Aerobatic spectacles painting the national Tricolour in the sky, panel discussions, and key collaborative ventures in the civil aviation sector marked the day two of Wings India 2024 being held at…
RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త అందించింది రైల్వేశాఖ. దేశంలోని అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అహ్మాదాబాద్, అజ్ మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్ పూర్, చండీఘర్, గువాహటి, జమ్ము కశ్మీర్, చెన్నై, కోల్ కతా, మాల్దా, ముంబై, ముజఫర్ పూర్, పాట్నా, ప్రయాగ్ రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్ పూర్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విద్యా అర్హత : పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై…