బీఆర్ఎస్ను 100 మీటర్ల లోపల బొంద పెడ్తానన్న సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విరుచుకుపడ్డారు. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా లేక మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తున్నందుకా అని నిలదీశారు. January 20, 2024 / 02:30 PM IST హైదరాబాద్: బీఆర్ఎస్ను 100 మీటర్ల లోపల బొంద పెడ్తానన్న సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విరుచుకుపడ్డారు. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా లేక మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తున్నందుకా అని నిలదీశారు. 100 మీటర్ల లోపల బీఆర్ఎస్ను బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ, వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీల సంగతేంటి రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రేవంత్ రెడ్డి లాంటి అహంకార నాయకులను టీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో…
Author: Telanganapress
The constable underwent sex-change surgery after getting permission from the state government in 2018. He had to undergo three surgeries between 2018 and 2020 Published Date – 20 January 2024, 01:25 PM Representational Image Beed: A police constable from Maharashtra’s Beed district, who underwent a sex reassignment surgery to become a man and got married in 2020, has become a father. Lalit Kumar Salve, a resident of Rajegaon in Majalgaon taluka, became a father to a baby boy on January 15. Born Lalita Salve in June 1988, the cop noticed changes in the body in 2013…
జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రాముడి కోసం ఆభరణాలు, కానుకలు, ప్రసాదాలు అయోధ్యకు చేరుతున్నాయి. తాజాగా తిరుపతి నుంచి కూడా అయోధ్యకు ప్రత్యేకంగా తయారు చేసిన శ్రీవారి లడ్డులు చేరాయి. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్క్రాఫ్ట్ ద్వారా అయోధ్యకు తరలించారు. Read Also: మా పార్టీని ఎందుకు బొందపెడ్తవ్? తెలంగాణ తెచ్చినందుకా… డెవలప్ చేసినందుకా? అయోధ్యలో శ్రీరామ చంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలిని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా లక్ష లడ్డూలను తయారు చేసి.. నిన్న ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి పంపించారు. వీటినే 22వ తేదీన అయోధ్యలో భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలను ఏరో గ్రూప్ సహాయంతో చాపర్ ద్వారా అయోధ్యకు పంపించినట్లు…
తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ (BRS) ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని తెలిపారు. January 20, 2024 / 01:33 PM IST హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ (BRS) ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడూ రాజీ పడలేదని తెలిపారు. నీళ్ల విషయంలో తెలంగాణకు శాశ్వత ప్రయోజనాలు కలగాలని వెల్లడించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, పార్టీ నాయకుడు గెల్లు శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల కోసం కేసీఆర్ ఎప్పుడూ పోరాడలేదనేది అవాస్తవమన్నారు. కేంద్ర షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ప్రశ్నించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి వచ్చేందుకు తెలుగు…
During the 2023 Globe Soccer Awards ceremony, the Portuguese star asserted, “The Saudi league surpasses Ligue 1, being more competitive.” Published Date – 20 January 2024, 12:35 PM New Delhi: Legendary footballer Cristiano Ronaldo on Saturday backed the Saudi Pro League and called it more competitive than Ligue 1. While speaking at the Globe Soccer Awards 2023 ceremony, the Portuguese star said, “The Saudi league is not worse than Ligue 1. The Saudi Pro League is more competitive than Ligue 1.” “I can say that after one year spent there. We are better than the French…
జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రాముడి కోసం ఆభరణాలు, కానుకలు, ప్రసాదాలు అయోధ్యకు చేరుతున్నాయి. భక్తులందరూ రామనామంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి టీచర్ రాముడి భజనకు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #WATCH | Nagpur, Maharashtra: School students dance on Shri Ram bhajans ahead of the Shri Ram Janmabhoomi Temple Pran Pratishtha ceremony. pic.twitter.com/nMmAX718fl — ANI (@ANI) January 20, 2024 నాగ్పూర్లోని బాబా నానక్ సింధీ హిందీ విద్యాలయంలో కాజల్ అనే యువతి ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో అయోధ్యలో జరిగే రాముడి ప్రాణ ప్రతిష్టకు ఆమె తన వంతుగా భక్తిని చాటుకుంది. తమ…
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) రెండో పెండ్డి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మిర్జా(Sania Mirza)కు దూరంగా ఉంటున్న అతడు పాక్కు చెందిన నటి సనా జావెద్(Sana Javed)ను వివాహం చేసుకున్నాడు. తమ పెండ్లి వేడుక ఫొటోలను… January 20, 2024 / 12:32 PM IST Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) రెండో పెండ్డి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మిర్జా(Sania Mirza)కు దూరంగా ఉంటున్న అతడు.. పాక్కు చెందిన నటి సనా జావెద్(Sana Javed)ను వివాహం చేసుకున్నాడు. తమ పెండ్లి వేడుక ఫొటోలను షోయబ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలకు ‘అహ్మదుల్లా.. మేము ఒక్కటయ్యాం’ అని క్యాప్షన్ రాశాడు. దాంతో, భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియాకు మాలిక్ విడాకులు ఇచ్చాడా? లేదా? అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. – Alhamdullilah ♥️…
రాష్ట్రంలో వచ్చేనెల నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. ఆలస్య రుముతో చెల్లించేందుకు ఈరోజుతో ముగిస్తుంది. రూ. 3,500ఫైన్ తో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్లు డైరెక్టర్ శ్రుతి ఓజా తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని కోరారు. కాగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్న సంగతి తెలసిందే. ఇది కూడా చదవండి: అయోధ్య రాముడి పాటకు విద్యార్థులతో టీచర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో The post నేటితో ముగియనున్న ఇంటర్ ఫీజు చెల్లింపు గడువు..!! appeared first on tnewstelugu.com. Source link
NHAI Recruitment 2024 | డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. January 20, 2024 / 11:29 AM IST NHAI Recruitment 2024 | డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. ఫిబ్రవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు : 60 పోస్టులు : డిప్యూటీ మేనేజర్…
Police arrived at the scene and shifted the bodies for postmortem examination. They have registered a case and are investigating the cause of the accident. Updated On – 20 January 2024, 10:26 AM Jogulamba Gadwal: Three people were killed and three others were injured in a car accident on Friday near Jammichedu in Jogulamba Gadwal district. The accident occurred when the car they were traveling in hit divider. The deceased have been identified as Naresh (23), Pavan Kumar (28), and Anjaneyulu (50). They were reportedly on their way to attend a birthday party when the accident…