Author: Telanganapress

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్‌లెట్లను నెలలోగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమావేశ మినట్స్‌లో కేంద్ర జల్‌శక్తిశాఖ చాలా స్పష్టంగా పేర్కొన్నది. January 20, 2024 / 04:35 AM IST కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చేతికి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ 15 అవుట్‌లెట్లతో ప్రాజెక్టులు పణం.. కేంద్రానికి సమర్పణం అప్పగింతకు తెలంగాణ సమ్మతి.. జల్‌శక్తి శాఖ మినిట్స్‌లో వెల్లడి రాష్ట్ర హక్కులకు విఘాతం.. ఈఎన్‌సీ పోవాలన్నా అనుమతి తప్పనిసరి తొమ్మిదిన్నరేండ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్‌ సర్కారు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే ‘చే’జారిన ప్రాజెక్టులు హైదరాబాద్‌, జనవరి 19 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్‌లెట్లను నెలలోగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు అంగీకరించాయి. ఈ…

Read More

Hitoshi Kuninaka said they believe that rovers were launched and data were being transmitted back to Earth. Published Date – 19 January 2024, 11:34 PM Tokyo: A Japanese spacecraft touched down on the moon early Saturday, making Japan the fifth country to reach the lunar surface. But officials said they still needed to analyse the pinpoint accuracy of the landing. Hitoshi Kuninaka, head of the Institute of Space and Astronautical Science, said they believe that rovers were launched and data were being transmitted back to Earth. But there could an issue with the power supply. The Smart…

Read More

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. January 20, 2024 / 06:00 AM IST మేషంకుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంవహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. వృషభంకొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. మిథునంకుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.…

Read More

According to an MCD source, the process is unlikely to begin before January 29, when the court will hear the matter. Published Date – 19 January 2024, 11:42 PM New Delhi: The Aam Aadmi Party on Friday accused MCD Commissioner Gyanesh Bharti of not complying with court orders to de-seal shops that were sealed by the corporation over alleged land use violations. The party in a statement said the MCD commissioner, “acting under the influence of the BJP-led central government”, has refused to de-seal the shops despite the judicial committee’s orders and a resolution passed in…

Read More

నేడు నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఆరో తరగతిలో చేరేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్ష సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో 204-25విద్యాసంవత్సరానికి గాను ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చక్రపాణి తెలిపారు. ఉదయం 10గంటల కేంద్రాలకు చేరుకోవాలని..10.45గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆధార్ కార్డు, ఏదైనా ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. ఇది కూడా చదవండి : 28 ఏళ్ల తర్వాత భారత్‌లో అందాల పోటీలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 4458మంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి 983మంది విద్యార్థులకు 4పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి 1208 మంది దరఖాస్తు…

Read More

కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. January 20, 2024 / 04:55 AM IST కేఆర్‌ఎంబీ పరిధిలోకి మన కృష్ణా ప్రాజెక్టులు బేషరతుగా అంగీకరించిన రేవంత్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌, బీజేపీ నయవంచన జాతీయ ప్రాజెక్టులు తెస్తమని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులు ఊడగొడుతున్న కాంగ్రెస్‌ రేపు మనం పవర్‌ అడుక్కునే పరిస్థితి వస్తది గ్రిడ్‌ కుప్పకూలుతది.. దీనికి బాధ్యులెవరు? నాడు సీలేరు పోగొట్టింది కాంగ్రెస్‌, బీజేపీలే నేడు కృష్ణా ప్రాజెక్టులు గుంజుకుంటున్నదీ వారే! అప్పుడు బీజేపీ బిల్లు పెట్టింది.. కాంగ్రెస్‌ మద్దతిచ్చింది ఇప్పుడు బీజేపీ ఒత్తిడి తెచ్చింది.. కాంగ్రెస్‌ ఒప్పుకున్నది కాంగ్రెస్‌, బీజేపీ ఒక జట్టు.. కేంద్రం చేతిలో మన జుట్టు రేవంత్‌ సర్కారు చర్య రాష్ర్టానికి ఆత్మహత్యా సదృశం నీటి వాటాకు గండం.. కొత్త ప్రాజెక్టులకు…

Read More

Over four billion people – more than half of the world’s population across more than 40 countries – will go to polls this year Published Date – 19 January 2024, 11:45 PM By Nicholas Reece The year 2024 is going to be democracy’s biggest year ever. In a remarkable milestone in human history, over four billion people – more than half of the world’s population across more than 40 countries – will go to the polls. National elections will be held in the United States, India, Indonesia, Russia, the United Kingdom, Pakistan, Bangladesh, Taiwan, Mexico and…

Read More

హైదరాబాద్: కార్యకర్తలు కష్టపడి పని చేసి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏడింటికి ఆరు అసెంబ్లీ సీట్లు గెలిపించారని, మెదక్ అసెంబ్లీ సీటును తక్కువ ఓట్లతో కోల్పోయామని, మెదక్ పరిధిలో ఎక్కువ సీట్లు గెలిపించి కేసీఆర్ పేరును కార్యకర్తలు నిలబెట్టారని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. Also Read.. సలార్ ఓటిటీ విడుదలపై కొత్త వివాదం..! ‘‘ఈ ఓటమి తాత్కాలికమే ..శాశ్వతం కాదు. గెలిచినప్పుడు పొంగి పోలేదు..ఇపుడు కుంగి పోయేది లేదు. కేసీఆర్ కూడా ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలు భరించి కూడా కేసీఆర్ నిలబడ్డారు కనుకే తెలంగాణ సాధించారు. ఇపుడు ఈ ఓటమి ని స్వీకరించి మరో గెలుపు కోసం అడుగులు వేద్దాం. పార్టీ బలోపేతం గురించి కార్యకర్తలు విలువైన సూచనలు చేశారు .వాటిని…

Read More

తెలంగాణలో కాంగ్రెస్‌ పరిపాలన 50 రోజులకు చేరువవుతున్నది. అంటే హామీల అమలుకు ఆ పార్టీ పెట్టుకున్న గడువులో సగం పూర్తవుతున్నదన్నమాట. ‘గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం’ అన్నట్టు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వంపై తక్షణమే భారీగా భారమేమీ పడదు గనుక దాన్ని అమలు చేసారు. January 20, 2024 / 04:16 AM IST కుర్చీ చాలా చిత్రమైనది. అది రా రమ్మని పిలుస్తుంది. ఒకసారి కుర్చీకెక్కిన తర్వాత తాను అందరికంటే ఉన్నతమనే భ్రమను కలిగిస్తుంది. తాను గొప్పవాడినని, మిగిలినవాళ్లంతా తనకంటే చిన్నవాళ్లనే ఆలోచన రగిలిస్తుంది. ఇక రాజకీయ నాయకుడినైతే కుర్చీ సూదంటు రాయిలా ఆకర్షిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లకైనా, అధికారంలో ఉన్నవాళ్లకైనా దృష్టంతా కుర్చీపైనే ఉంటుంది! ఎక్కిన తర్వాత కుర్చీలోని మెత్తదనం సౌఖ్యంగా మారి లేవాలనిపించదు. దానికితోడు ఎవరైనా గుంజుకుంటరేమోననే భయం మొదలవుతుంది. ఆ వెరపుతో కుర్చీని మరింత గట్టిగా పట్టుకుంటరు. చివరికి దృష్టి లక్ష్యం నుంచి మారి కుర్చీని…

Read More

Jaishankar arrived in Kampala on Thursday and led the Indian delegation at the two-day 19th summit of the Non-Aligned Movement (NAM) which began from January 19. Published Date – 19 January 2024, 11:47 PM Kampala: External Affairs Minister S Jaishankar emphasised India’s unwavering commitment as “Vishwa Mitra” to global solidarity and cooperation in an address at the 19th Non-Aligned Movement (NAM) Summit in Kampala. In India’s National Statement at the summit, Jaishankar provided insights into India’s extensive contributions, spanning 600 significant projects across 78 nations, with a special focus on Africa, where 300 projects and 45,000…

Read More