విధ రాష్ర్టాల నుంచి యువతులను తీసుకొచ్చి తన హోటల్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఒక కాంగ్రెస్ లీడర్ ముఖ్య అనుచరుడితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. January 20, 2024 / 12:20 AM IST సిటీబ్యూరో/అబిడ్స్: వివిధ రాష్ర్టాల నుంచి యువతులను తీసుకొచ్చి తన హోటల్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఒక కాంగ్రెస్ లీడర్ ముఖ్య అనుచరుడితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… బొగ్గులకుంటలో ఫార్చున్ హోటల్ను కొంతకాలంగా రాంనగర్ అఖిల్ నిర్వహిస్తున్నాడు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. బొగ్గులకుంటలోని తన హోటల్లో పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తదితర ప్రాంతాల నుంచి యువతులను ఉద్యోగాలిప్పిస్తామంటూ రప్పించి, ఇక్కడ వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నాడు. గురువారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ హోటల్పై దాడి చేయడంతో 16 మంది యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నిర్వాహకుడైన…
Author: Telanganapress
He said the demand to hike the quota for the STs to 7 percent started in the state after the Prime Minister Narendra Modi-led government did it at the central government level. Published Date – 19 January 2024, 11:18 PM File Photo Bengaluru: Former Karnataka Chief Minister Basavaraj Bommai on Friday said that they will demand the ruling Congress government to implement a hike in quotas for the Scheduled Tribes. Speaking at a function organized by the Bharatiya Janata Party ST Morcha here, the former Karnataka Chief Minister said the previous government had taken the historic…
న్యూఢిల్లీ: 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్పర్సన్, సీఈఓ జూలియా మోర్లే అధికారికంగా ప్రకటించారు. తన ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. Also Read.. గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 24న కౌన్సిలింగ్ మిస్ వరల్డ్ ఆతిథ్య దేశంగా భారత్ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాజా నిర్ణయంతో 28 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదిక కానుంది. చివరిగా 1996లో బెంగళూరులో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. Also Read.. జీతం విషయంలో యజమానితో వాగ్వాదం. ఉద్యోగి ఆత్మహత్య న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు భారత్ మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు ఉంటాయి. ఫైనల్స్ ముంబయిలో జరుగుతాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30…
LIC- Jeevan Dhara II | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన పాలసీదారుల కోసం శుక్రవారం నూతన సేవింగ్స్ అండ్ యాన్యూటీ ప్లాన్ `జీవన్ ధార-2` ప్రకటించింది. January 19, 2024 / 11:00 PM IST LIC- Jeevan Dhara II | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన పాలసీదారుల కోసం శుక్రవారం నూతన సేవింగ్స్ అండ్ యాన్యూటీ ప్లాన్ `జీవన్ ధార-2` ప్రకటించింది. సోమవారం నుంచి పాలసీల విక్రయం ప్రారంభం అవుతుంది. ఈ పాలసీల కొనుగోలుకు కనీస అర్హత 20 ఏండ్ల వయస్సుగా నిర్ణయించింది. నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత సేవింగ్స్, వేర్వేరు యాన్యుటీ ప్లాన్లు ఉంటాయి. పాలసీ కొనుగోలు చేసినప్పటి నుంచి యాన్యుటీ గ్యారంటీ ఆఫర్ చేస్తోంది ఎల్ఐసీ. పాలసీదారులకు 11 యాన్యుటీ ఆప్షన్లు ఆఫర్ చేసింది. పాలసీదారులు రెగ్యులర్గా, సింగిల్ ప్రీమియం వారీగా యాన్యుటీ ఆప్షన్లు ఎంచుకునే ఫ్లెక్సిబిలిటీ కల్పించింది.…
Earlier, Raja Singh had alleged that unidentified persons were calling him over phone and threatening to kill him, if he organises the Sri Rama Navami Shobhayatra in Hyderabad Published Date – 19 January 2024, 10:20 PM File Photo Hyderabad: The Mangalhat Police on Friday said investigation was on into the case regarding alleged threat calls received by BJP MLA Raja Singh. Earlier, the BJP MLA had alleged that unidentified persons were calling him over phone and threatening to kill him, if he organises the Sri Rama Navami Shobhayatra in Hyderabad. Following these developments, Raja Singh filed…
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు చెప్పారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలోని గణపతి ఆలయం, ప్రధాన పిచ్ వద్ద వేద పండితుల ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో కలిసి జగన్మోహన్రావు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. Also Read.. జీతం విషయంలో యజమానితో వాగ్వాదం. ఉద్యోగి ఆత్మహత్య ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. తొలి టెస్టు మ్యాచ్కు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. ఇప్పటికే దాదాపు 20 వేల టిక్కెట్లు ఆన్లైన్లో అమ్ముడయ్యాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్టేడియం పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు, ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్టు తెలిపారు. Source link
Stock Markets | బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) శనివారం స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. January 19, 2024 / 09:58 PM IST Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో శనివారం ట్రేడింగ్ లావాదేవీలు జరుగనున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) శనివారం స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లలో ఉదయం 9.15 గంటల నుంచి10 గంటల మధ్య సాధారణ ట్రేడింగ్, అంతకుముందు తొమ్మిది గంటలకు ప్రీ-ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. శనివారం జరిగే ట్రేడింగ్ ప్రీ-ఓపెనింగ్ సెషన్ 11.15 గంటలకు సాధారణ ట్రేడింగ్ 11.30 గంటలకు మొదలై 12.30 గంటలకు ముగుస్తుంది. అనూహ్య విపత్తులను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టేందుకు శనివారం ప్రయోగాత్మకంగా ఎక్స్చేంజ్లు ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి. సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రేడింగ్ సాగుతుందని తెలుస్తున్నది. శనివారం సెషన్ను ట్రేడింగ్, సెటిల్మెంట్…
Here is a list of stories which you would not want to miss reading on Telangana Today. By Telangana Today Published Date – 19 January 2024, 09:18 PM Concerns rise as Tiger K12 goes missing in Mancherial forest for over a week Hyderabad: Software company CEO dies in tragic aerial act at Ramoji Film City Has Prabhas donated Rs. 50 Crore to Ayodhya Ram Mandir? Ram Mandir consecration: BJP asks Telangana govt to declare holiday on Jan 22 Rachakonda cops send 118 to jail in 15 days for harassing women Follow Us : …
హైదరాబాద్ : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ మేరకు ఆహ్వానం పంపించారు. Also Read.. మెదక్ అభ్యర్థి ఎవరైనా.. గెలుపు బీఆర్ఎస్ దే దేశవ్యాప్తంగా ప్రముఖులందరిని ఆలయ ప్రారంభోత్సవానికి ట్రస్ట్ ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు కూడా ఆహ్వానించారు. కాగా, కేసీఆర్ కు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. The post అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్కు ఆహ్వానం appeared first on tnewstelugu.com. Source link
Pakistan Cricket: అంతర్జాతీయ క్రికెట్లో ఆ జట్టు ఆఖరిసారి గెలిచిన మ్యాచ్ ప్రపంచకప్లో నవంబర్ 04న.. న్యూజిలాండ్పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఆ మ్యాచ్లో గెలిచిన తర్వాత పాక్ మళ్లీ ‘గెలుపు’ రుచి చూడలేదు. January 19, 2024 / 09:13 PM IST Pakistan Cricket: అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎప్పుడెలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. బాబర్ ఆజమ్ సారథ్యంలో పొట్టి క్రికెట్తో పాటు స్వదేశంలో మూడు ఫార్మాట్లలోనూ విజయాలు సాధించిన ఆ జట్టు వన్డే వరల్డ్ కప్ తర్వాత అత్యంత చెత్త ప్రదర్శనలతో పరాభవాల బాట పట్టింది. వన్డే వరల్డ్ కప్లో భారత్తో ఓడిన తర్వాత ఆ జట్టు ఫేట్ మారిపోయింది. మెన్ ఇన్ బ్లూతో ఓటమితో పాకిస్తాన్ అడపాదడపా విజయాలు రాణించినా ఆ టోర్నీలో గ్రూప్ స్టేజ్ నుంచే ఎగ్జిట్ అయిన ఆ జట్టు ఒక్క విజయం కోసం ఏకంగా 76 రోజుల నుంచి…