సికింద్రాబాద్: ఇంట్లో తరచూ తల్లిదండ్రులు పడుతున్న గొడవను చూసి విసిగిపోయిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్ తుకారాంగేట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి దండ్రులు గొడవ పడుతుండడంతో వారి తీరుపై విసిగి పోయిన రాహుల్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. Also Read.. సంక్రాంతికి ఊపిరి పీల్చుకున్న హైదరాబద్ రాహుల్ తుకారాంగేట్ ప్రాంతంలోని ఓ స్కూళ్లో 10వ తరగతి చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తుకారాంగేట్ పోలీసులు తెలిపారు. Source link
Author: Telanganapress
నల్లా, కరెంట్ మీటరుకు డబ్బులివ్వండంటూ ఇండ్ల లబ్ధిదారులకు ఫోన్లు సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు కేటుగాళ్లు టోకరా వేస్తున్నారు. వెబ్సైట్లో లబ్ధిదారుల డేటా సేకరించి, మీకు నల్లా కనెక్షన్, కరెంట్ మీటర్ ఇప్పిస్తామని ఫోన్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. నల్లా కనెక్షన్కు రూ. 1250లను యూపీఐ ద్వారా చెల్లించాలని కుచ్చుటోపీ పెడుతున్నారు. రెండు రోజులుగా 72960 57957, 7463086318 నంబర్ల నుంచి లబ్ధిదారులకు కాల్స్ వస్తున్నాయని, ఇటువంటి కేటుగాళ్ల బారిన పడొద్దని పోలీస్లు, జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. Source link
As the NAM enters its seventh decade, Jaishankar called for boldness in seeking due recognition and pressing demands. Published Date – 19 January 2024, 11:52 PM Kampala: External Affairs Minister S Jaishankar addressed the pressing issue of the conflict in Gaza while emphasising the need for a sustainable solution to the humanitarian crisis. Delivering India’s National Statement at the 19th Non-Aligned Movement (NAM) Summit in Kampala, Jaishankar asserted that “terrorism and hostage-taking are unacceptable.” He underscored the importance of respecting international humanitarian law by all states involved. “Right now, the conflict in Gaza is understandably uppermost…
హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ లోని వనపర్తి, కరీంనగర్ అగ్రికల్చర్ మహిళా కాలేజీల్లో బిఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 24న రాజేంద్ర నగర్ లో ని అగ్రికల్చర్ యూనివర్సిటీ లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సోసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. Also Read.. ఈనెల 20, 21 తేదీలలో ఓటర్ నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్ ఎంసెట్ –2023లో ఉత్తీర్ణత సాధించిన వారు కౌన్సిలింగ్ కు హాజరుకావాలని, ఎంసెట్ లో వచ్చిన ర్యాంక్ తో పాటు గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారే ఈ కౌన్సిలింగ్ కు హాజరుకావాలని ఆయన సూచించారు. కౌన్సిలింగ్ వివరాలు, ఖాళీ సీట్ల సంఖ్య కేటగిరీల వారీగా వెబ్ సైట్ (https://mjptbcwreis.telangana.gov.in) లో పొందుపరినట్టు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం అన్ని సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. Source link
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణనిచ్చి, ప్లేస్మెంట్ కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మాదాపూర్లోని న్యాక్ను మంత్రి శుక్రవారం సందర్శించారు. January 20, 2024 / 02:22 AM IST మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాదాపూర్, జనవరి 19: స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణనిచ్చి, ప్లేస్మెంట్ కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మాదాపూర్లోని న్యాక్ను మంత్రి శుక్రవారం సందర్శించారు. న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, ప్లేస్మెంట్ డైరెక్టర్ శాంతి శ్రీ, సీఎస్ శాంతికుమారితో కలిసి న్యాక్ డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మండలం, జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు…
A total of 23 cancer hospitals under the umbrella of the National Cancer Grid came together to participate in pooled procurement to improve the negotiability of high-value oncology. Published Date – 19 January 2024, 11:58 PM MNJ Cancer Hospital. Photo: Anand Dharmana Hyderabad: A unique model of procuring life-saving anti-cancer drugs in bulk, which resulted in savings of up to Rs 1,320 crore, pioneered by National Cancer Grid, a network of cancer hospitals and research centres including a few from Hyderabad, could well be a success story that is worth emulating for government-run hospitals. The National…
న్యూఢిల్లీ : 2005లో లాంఛ్ అయి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నది యూట్యూబ్. ప్రపంచంలో దాని గురించి తెలియని వారుండరు. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో అది రారాజుగా వెలుగొందుతోంది. మరోవైపు లక్షలాది కంటెంట్ క్రియేటర్లకు ఆదాయ వనరుగా యూట్యూబ్ మారి వారి ఎదుగుదలకూ తోడ్పడుతోంది. Also Read.. సలార్ ఓటిటీ విడుదలపై కొత్త వివాదం..! సబ్స్క్రైబర్ల పరంగా యూట్యూబ్లో ఉన్న టాప్ టెన్ ఛానెల్స్ వివరాలను ఫోర్బ్స్ ఇండియా తాజాగా ప్రకటించింది. భారత్కు చెందిన టీ సిరీస్ అత్యధిక సబ్స్క్రైబర్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. టాప్ టెన్ జాబితాలో ఇండియాకు చెందిన మరో రెండు ఛానెల్స్ కూడా స్థానం సంపాదించాయి. టాప్ టెన్ ఛానెల్స్: టి సిరీస్ 25.7 కోట్ల సబ్స్క్రైబర్లు మిస్టర్ బీస్ట్ 23.2 కోట్లు…
గత ఏడాది భారీగా డౌన్ 66 బిలియన్ డాలర్లకు పరిమితం ముంబై, జనవరి 19: దేశీయ మార్కెట్లో విలీన-కొనుగోళ్ల లావాదేవీల (మెర్జర్ అండ్ అక్విజిషన్స్ లేదా ఎంఅండ్ఏ డీల్స్) విలువ గత ఏడాది పెద్ద ఎత్తున పడిపోయింది. 2022తో పోల్చితే 2023లో సగానికిపైగా తగ్గిపోవడం గమనార్హం. నిరుడు 66 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థోంటన్ భారత్ శుక్రవారం విడుదల చేసిన నివేదిక చెప్తున్నది. అంతకుముందు ఏడాది 152 బిలియన్ డాలర్లుగా ఉన్నది. డీల్స్ పరంగా చూసినా క్షీణతే కనిపిస్తున్నది. 2023లో 1,641 డీల్స్ జరుగగా, 2022తో చూస్తే ఇది 20 శాతానికిపైగా తక్కువ. కాగా, దేశ జీడీపీ వృద్ధిరేటు బాగానే ఉన్నప్పటికీ మదుపరులు వేచిచూసే ధోరణిని అవలంభించడమే ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో ద్రవ్య కొరత, మార్కెట్ ఒడిదుడుకులు కూడా ఎంఅండ్ఏ డీల్స్ను దించేశాయని గ్రాంట్ థోంటన్ భారత్ భాగస్వామి శాంతి…
Iran-Pakistan conflict points to a changing region that will demand India to rethink its security in Middle East Published Date – 19 January 2024, 11:59 PM Markazi Jamiat Ahle Hadees Pakistan activists protest in Lahore on January 19, 2024, after Iran launched an airstrike in Pakistans south-west Baluchistan province. The United Nations and the United States appealed for restraint on January 18 after Iran and Pakistan traded deadly air strikes on militant targets on each others territory. (Photo by Arif ALI / AFP) The tit-for-tat missile and drone attacks by Iran and Pakistan deep into each…
కరీంనగర్ జిల్లా: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త బొడిగె గాలన్న అనారోగ్యంతో మృతి చెందడం పట్ల కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. బొడిగె గాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి పని చేశారని, బొడిగె గాలన్న తన సతీమణి శోభక్కకి అండగా ఉండి శంకరపట్నం జడ్పీటీసిగా, చొప్పదండి ఎమ్మెల్యే గా శోభక్క విజయం సాధించేవరకు గాలన్న వెన్నంటి ఉన్నారన్నారు. మృతుడు గాలన్న చిన్నతనం నుంచే పేదప్రజల సమస్యలపై పోరాటం చేయడంతో పాటు వామపక్ష పార్టీలలో పని చేశారని, గాలన్న మృతి తీరనిలోటన్నారు. Also Read.. మెదక్ అభ్యర్థి ఎవరైనా.. గెలుపు మాదే Source link