Macys Layoffs | ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రముఖ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ మాకీస్ ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఐదు స్టోర్లను మూసివేయాలని నిర్ణయించింది. January 19, 2024 / 01:51 PM IST Macys Layoffs | ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రముఖ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ మాకీస్ ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఐదు స్టోర్లను మూసివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2350 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుందని వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మాకీస్ మొత్తం ఉద్యోగుల్లో 3.5 శాతం మందిని తొలగిస్తోందని ఈ రిపోర్ట్ తెలిపింది. తొలగించనున్న ఉద్యోగులకు కంపెనీ అంత్గత మెమోను పంపినట్టు కూడా వాల్స్ట్రీట్ కథనం వెల్లడించింది. 13 శాతం కార్పొరేట్ సిబ్బందిని తొలగించి ఆదా అయ్యే మొత్తాన్ని కస్టమర్ షాపింగ్…
Author: Telanganapress
Prasanna wrote to Tharamangalam police that the complaint was based on a video uploaded by the YouTuber a couple of days ago in which a bull, undergoing training for Jallikattu, was being force-fed a live rooster. Published Date – 19 January 2024, 12:49 PM Chennai: A YouTuber and his accomplices have been booked on the charges of force-feeding a live rooster to a bull in Tamil Nadu’s Salem district. The FIR was booked on complaint of Arun Prasanna, Animal rights activist and founder of Chennai-based animal protection group, People for Cattle in India (PFCI). Prasanna wrote…
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తల ఆగడాలు పెరిగిపోయాయి. అధికారులు, పోలీసులు, ప్రజలు.. ఇలా ఎవరినైనా సరే బెదిరిస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అయితే తమ ఇష్టారాజ్యానికి వ్యవహరిస్తున్నారు. తాజాగా శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నాయకుల భూభాగోతం బయటపడింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములును గోపన్పల్లి కాంగ్రెస్ లీడర్ సురేందర్ కాజేశారు. సురేందర్ పేరు మీద 7 వేల గజాలు, సురేందర్ భార్య పేరు మీద 7 వేల గజాలు, సురేందర్ తమ్ముడి పేరుతో, బినామీల పేరుతో దాదాపు 7 ఎకరాలు కాజేసినట్లు తేలుస్తోంది. ఈ భూములన్నీ నానక్ రాంగూడ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములే కావడం గమనార్హం. Read also: మున్సిపల్ చైర్మన్ను చెప్పుతో కొట్టిన మహిళా కౌన్సిలర్ శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ సర్వే నెంబర్ 149లో గల ప్రభుత్వ భూమిని జీవో నెంబర్ 59ను…
Palestine University: పాలస్తీనా యూనివర్సిటీకి చెందిన ఓ క్యాంపస్ బిల్డింగ్ను ఇజ్రాయిల్ దళాలు పేల్చివేశాయి. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. January 19, 2024 / 01:04 PM IST న్యూయార్క్: గాజాలోని పాలస్తీనా యూనివర్సిటీ( Palestine University)కి చెందిన ఓ క్యాంపస్ బిల్డింగ్ను ఇజ్రాయిల్ దళాలు పేల్చివేశాయి. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ పేలుడు వీడియోపై అమెరికా క్లారిటీ కోరింది. నిర్మానుషంగా ఉన్న యూనివర్సిటీ బిల్డింగ్ అకస్మాత్తుగా పేలుతుంది. ఆ బిల్డింగ్లో దాచిపెట్టిన పేలుడు పదార్ధాల వల్ల అది పేలినట్లు తెలుస్తోంది. పేలిన తర్వాత అన్ని దిక్కులా శిథిలాలు ఎగిరిపడ్డాయి. భారీ స్థాయిలో పొగ కూడా వచ్చింది. అయితే ఈ వీడియోపై కామెంట్ చేసేందుకు అమెరికా రక్షణ…
The YSRCP government has set the caste census as a major goal and is considering that the enumeration can transform the living standards of people, according to government sources. Updated On – 19 January 2024, 10:55 AM Hyderabad: The Comprehensive caste census has begin in Andhra Pradesh state on Friday to enumerate all castes in the state. The YSRCP government has set the caste census as a major goal and is considering that the enumeration can transform the living standards of people, according to government sources. The entire exercise will be carried out by the village…
పండుగకు కూతురి ఇంటికి వెళ్తున్న ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కల్వకుర్తి మండలం తర్నికల్కి చెందిన నాగమ్మ(60) అనే వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగమ్మ ప్రస్తుతం తర్నికల్ గ్రామంలో కొడుకుల వద్ద ఉంటోంది. కూతురు ఉల్పరలో ఉంటుండటంతో.. మంగళవారం సంక్రాంతి పండుగకు కుమార్తె వద్దకు వెళ్లడానికి బయలుదేరింది. ఉల్పర వెళ్లేందుకు కల్వకుర్తి బస్టాండులో బస్సు కోసం వేచి ఉన్న సమయంలో నాగమ్మకు మాయమాటలు చెప్పి గుర్తుతెలియని వ్యక్తులు వెంట తీసుకెళ్లారు. అయితే నాగమ్మ మరుసటి రోజు కూడా కుమార్తె ఇంటికి చేరుకోపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఊళ్లన్నీ వెతికారు. జాడ తెలియకపోవడంతో బుధవారం కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. Read Also: స్టేటస్ విషయంలో గొడవ.. మైనర్ బాలుడిని చంపిన మరో మైనర్ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ…
రాజస్థాన్లోని మేర్టా మున్సిపల్ (Merta Municipality) సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్పై (Municipal Chairman) ఓ మహిళా కౌన్సిలర్ చెప్పులు విసరగా, మరో కౌన్సిలర్ పూల దండతో దాడిచేశాడు. January 19, 2024 / 12:04 PM IST జైపూర్: రాజస్థాన్లోని మేర్టా మున్సిపల్ (Merta Municipality) సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్పై (Municipal Chairman) ఓ మహిళా కౌన్సిలర్ చెప్పులు విసరగా, మరో కౌన్సిలర్ పూల దండతో దాడిచేశాడు. 2024-25 నగర బడ్జెట్ ఆమోదం కోసం చైర్మన్ గౌతమ్ తాక్ (Gautam Tak) అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ గౌతమ్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో బీజేపీ (BJP) మద్దతుతో గెలిచిన శోభా లహోటీ అనే మహిళా కౌన్సిలర్ చైర్మన్పై చెప్పులు (Slippers) విసిరారు. బీజేపీకి చెందిన మరో కౌన్సిలర్..…
Atletico keeper Jan Oblak showcased remarkable skill in the 20th minute, executing a brilliant double save to thwart Rodrygo and Vinicius Jr, while his teammates appealed for offside. Atletico keeper Jan Oblak showcased remarkable skill in the 20th minute, executing a brilliant double save to thwart Rodrygo and Vinicius Jr, while his teammates appealed for offside Published Date – 19 January 2024, 11:00 AM Madrid: Atletico Madrid took revenge for last week’s semifinal defeat in the Spanish Supercup, reaching the Copa del Rey quarterfinals with a 4-2 home win over Real Madrid.…
ఉద్యోగులకు ఈపీఎఫ్వో షాకిచ్చింది. ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఈపీఎఫ్వో ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగించింది. ఉడాయ్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్వో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా.. ఆధార్ కార్డును ఇకపై ప్రాథమిక గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణిస్తామని తెలిపింది. ఉద్యోగుల జనన ధ్రువీకరణకు ‘ఆధార్’ ప్రామాణికం కాదని ఈపీఎఫ్వో పేర్కొన్నది. ఈ మేరకు జనవరి 16న సర్క్యూలర్ విడుదల చేయగా, దానికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తాజాగా ఆమోదం తెలిపారు. ఇటీవల పలు కేసుల్లో ఆధార్ను జనన ధ్రువీకరణ పత్రంగా లెక్కలోకి తీసుకోలేమని కోర్టులు తీర్పు వెలువరించాయి. Read Also: పండుగకు కూతురి ఇంటికి వెళ్తున్న వృద్ధురాలి దారుణ హత్య ‘దేశ పౌరుడి నుంచి తీసుకున్న వివరాలతో ఆధార్ నంబర్ జారీ అవుతున్నది. ఇది కేవలం…
Mahua Moitra | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra).. ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు (Vacates Delhi Bungalow). January 19, 2024 / 11:05 AM IST Mahua Moitra | తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra).. ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు (Vacates Delhi Bungalow). డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక బంగ్లాను మహువా శుక్రవారం ఖాళీ చేశారు. టీఎంసీ ఎంపీగా ఉన్న మహువాకు ఢిల్లీలో ఓ ప్రభుత్వ బంగ్లాను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, గతేడాది మహువా మొయిత్రా లోక్సభ (Lok Sabha) సభ్యత్వం రద్దైన నేపథ్యంలో.. బంగ్లాను ఖాళీ చేయాలంటూ అధికారులు టీఎంసీ ఎంపీకి పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే తాజాగా మహువా ప్రభుత్వ బంగ్లాను వీడినట్లు…