Author: Telanganapress

రష్యాతో ఏడాదికాలంగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని విద్యార్థులకు తుపాకీతో కాల్చడం గురించి ట్రైనింగ్ ఇవ్వున్నట్లు తెలిపింది. యుద్ధం ప్రభావంతో ఉక్రెయిన్ లో పాఠశాల విద్య తీవ్రంగా ప్రభావితం అయ్యింది. ఈక్రమంలో యుద్ధానికి సంబంధించిన విషయాలను పాఠ్యాంశాలుగా చేర్చారు. తాజాగా విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వాలని రక్షణ మంత్రిత్వశాఖ రూపొందించిన ఇంటరాక్టివ్ టెక్నాలజీ సాయంతో రైపిల్, పిస్టోల్ కాల్చడంలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ఓ అధికారి తెలిపారు. వెస్ట్ ఇవానో ఫ్రాంక్విస్క్ సహా ఇతర ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు 23నెలలపాటు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. తర్వాత తూర్పు ప్రాంతంలో దీన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. సైనిక, దేశభక్తి విద్యకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందించడంలో భాగంగా మొబైల్, మల్టీమీడియా టెక్నాలజీతో ఈ ట్రైనింగ్ ఉంటుందని ఇవానో గవర్నర్ తెలిపారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ లో 3500 విద్యాసంస్థల్లో సౌకర్యాలు దెబ్బతినగా 365 చోట్ల పూర్తిగా నాశనం అయ్యిందని కీవ్ వెల్లడించింది.…

Read More

దేశవ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. January 19, 2024 / 07:02 AM IST ఫలితాలపై మోసపూరిత ప్రకటనలు చేయొద్దు ర్యాంకుల కోసం ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక సిబ్బంది తప్పనిసరిగా డిగ్రీ పాసై ఉండాలని ఆదేశం Coaching Centers | హైదరాబాద్‌, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించటంతో పాటు వారికి సరైన సౌకర్యాలు కల్పించటం, బోధన విధానాలు మెరుగుపర్చటం, అధిక రుసుములు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు వీటిని రూపొందించినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా శిక్షణ కేంద్రాలకు పలు సూచనలు చేసింది. మార్గదర్శకాలు సెకండరీ పాఠశాల విద్య పూర్తిచేసిన…

Read More

It is a fact that it is the first instance in the history that an elected Government of Telangana or United Andhra Pradesh has no Muslim representation in the Ministry, said Abid Rasool Khan Published Date – 18 January 2024, 10:45 PM Hyderabad: State Minorities Commission former Chairman Abid Rasool Khan, said Muslim intellectuals were disappointed as Muslim candidate was not nominated as MLC among the two candidates nominated by Congress party under the MLA-elected quota. Abid Rasool Khan in a statement issued here on Thursday said the Congress party indicated that they were considering nominating…

Read More

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని కోరారు. 2024-25 బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీకి సంబంధించి గురువారం సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి రెవెన్యూ, హౌసింగ్‌, ఐఅండ్‌పీఆర్‌, వ్యవసాయం, మార్కెటింగ్‌, చేనేత, జౌళి, ఉద్యానవనశాఖలపై సమీక్ష నిర్వహించారు. January 19, 2024 / 06:00 AM IST ప్రజలపై భారం లేకుండా నిధుల సేకరణ 2014 తర్వాత ‘అసైన్డ్‌ భూముల’ వివరాలివ్వండి : భట్టి హైదరాబాద్‌, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని కోరారు. 2024-25 బడ్జెట్‌ ప్రతిపాదనల తయారీకి సంబంధించి…

Read More

Keeping the importance of English in the present time, CRPF initiated a move to make students learn this language, said the Commandant. Updated On – 18 January 2024, 10:52 PM Sukma: Along with combating CRPFin the worst insurgency-hit Sukma district of Chhattisgarh, the Central Reserve Police Force (CRPF) will soon start spoken English classes for around 40 girls as a part of its social responsibility.CRPF’s 74th battalion will soon start spoken English classes for 40 girl students in the naxal-hit Sukma district of Chhattisgarh. The unique initiative is being led by the Commandant of the 74th…

Read More

దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని బూచిగా వాడుకుంటున్నది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న అదానీపై పలు కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెల్సిందే. వీటిపై పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇప్పటికే అనేక కథనాలను ప్రచురించాయి. January 19, 2024 / 04:58 AM IST అదానీతో రేవంత్‌ దోస్తానాపై దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయిలో విమర్శలు.. తెలంగాణలో చెట్టపట్టాల్‌ మీడియా ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో అధిష్ఠానం పార్టీ పెద్దల అసహాయ స్థితిపై సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ హైదరాబాద్‌, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని బూచిగా వాడుకుంటున్నది. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన…

Read More

The Student Academic Verification Service was launched in Nov 2022 by then BRS govt to curb the fake certificate menace Published Date – 18 January 2024, 11:00 PM The Student Academic Verification Service was launched in Nov 2022 by then BRS govt to curb the fake certificate menace Hyderabad: The Student Academic Verification Service (SAVS) has come as a boon for recruiters, corporate companies, and foreign universities alike. Launched in November 2022 by the then BRS government to curb the menace of fake certificates, the service has been aiding hassle-free verification of the genuineness of certificates…

Read More

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పాతవి ఇస్తున్నారు. మరీ అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఏదీ? రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతూ ప్రజలను ఎప్పటికపుడు అప్రమత్తం చేయాలనీ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. Also Read.. ఖమ్మం కన్నేస్తే ఖబడ్దార్..! ‘‘మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజక వర్గ సన్నాహాక సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన జరిగింది. ఏడు నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు హాజరయ్యారు. 2009, 2014, 2019లలో వరసగా మూడు సార్లు మహబూబ్ నగర్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలుచుకుంది. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నపుడే తెలంగాణ కల సాకారమైంది. Also Read.. ఆ రోజులకు కేంద్ర ప్రభుత్వ…

Read More

జిల్లాలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల అన్నారు. ఖమ్మం నగరంలోని పలు ఎరువుల దుకాణాలను ఖమ్మం డివిజన్‌ సహాయ సంచాలకుడు అజ్మీర శ్రీనివాసనాయక్‌తో కలిసి ఆమె గురువారం తనిఖీ చేశారు. January 19, 2024 / 03:57 AM IST ఖమ్మం వ్యవసాయం, జనవరి 18 : జిల్లాలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల అన్నారు. ఖమ్మం నగరంలోని పలు ఎరువుల దుకాణాలను ఖమ్మం డివిజన్‌ సహాయ సంచాలకుడు అజ్మీర శ్రీనివాసనాయక్‌తో కలిసి ఆమె గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నామన్నారు. ఎరువుల దుకాణాల యజమానులు, డీలర్లు తప్పనిసరిగా పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) యంత్రాల సహాయంతోనే ఎరువులను విక్రయించాలన్నారు. జిల్లాలోని పంటల సాగుకు అనుగుణంగా ఎరువుల…

Read More

Meanwhile, Meta has announced that it will start to hide more types of age-inappropriate content for teens on Instagram and Facebook, in line with expert guidance. Published Date – 18 January 2024, 11:24 PM New Delhi: Meta (formerly Facebook) on Thursday launched a new feature called “nighttime nudges” that aims to remind teens when they spend more than 10 minutes on Instagram late at night. The new feature will remind teens that it’s late and encourage them to shut the app. “Sleep is important, particularly for young people, so we’re launching new nighttime nudges that will…

Read More