YSRCP released its fourth list of incharges for eight assembly and one Lok Sabha constituencies. Updated On – 19 January 2024, 09:19 AM Hyderabad: YSRCP has released the fourth list of incharges for eight assemby and one parliament constituency for the upcoming Assembly and Lok Sabha elections. K Narayana Swamy has been chosen for Chittoor parliamentary constituency. N Reddappa – G. D NelloreM Veeranjaneyalu – Shinganamala Dr. Sudheer Dara- NandikotkuruNallagatla Swamy Das – ThiruvurE Lakkappa- MadakasiraTalari Venkat Rao- KovvurThaneti Vanitha- GopalapuramDaddala Narayana Yadav – Kanigiri Source link
Author: Telanganapress
ప్రభాస్ సినిమా వచ్చిదంటే చాలు ఓ పండగలా ఎంజాయ్ చేస్తారు సినీ అభిమానులు. ఆయన హీరోగా, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరిరావు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. జనవరి 19 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో సలార్ సినిమా స్ట్రీమింగ్కు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. సినిమా విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంతో ఎదురుచూస్తున్నారు. Read also: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎస్ఎస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్లు సలార్ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న…
Nayanthara: నయనతార సారీ చెప్పింది. అన్నపురాణి చిత్రం వివాదంపై ఆమె స్పందించింది. ఇన్స్టాగ్రామ్లో ఓ లేఖను రిలీజ్ చేసింది. ఆ సినిమాలో ప్రజల్లో చైతన్యం నింపడమే తన ఉద్దేశమని పేర్కొన్నది. ప్రజల మనోభావాలను కించపరచడం తన ఉద్దేశం కాదు అని తెలిపింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఆ ఫిల్మ్లో సీన్లు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. January 19, 2024 / 09:54 AM IST న్యూఢిల్లీ: హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో అన్నపురాణి చిత్రం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫిల్మ్లో ముఖ్య పాత్ర పోషించిన నయనతార(Nayanthara)పై కేసు కూడా నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో నటి నయనతార క్షమాపణ లేఖను రిలీజ్ చేసింది. తన్ ఇన్స్టాగ్రామ్లో ఆ లేఖను పోస్టు చేసింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు గానీ, తన చిత్ర బృందానికి లేదని ఆమె అన్నారు. అన్నపురాణి: ద గాడెస్ ఆఫ్ ఫుడ్…
The aspirants can access the notification on the official website https://agnipathvayu.ac.in. Updated On – 19 January 2024, 08:56 AM Hyderabad: The Indian Air Force has begin inviting applications for the selection test for the recruitment of Agniveer- Vayu under the Agnipath scheme. The eligible for the test are unmarried male and female candidates born between January 2, 2004 and July 2, 2007. The aspirants can access the notification on the official website https://agnipathvayu.ac.in. Online registration will be open from 11 am to 11 pm till February 6. Source link
Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు ఈడీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు అందుకున్న కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఈడీ ముందుకు హాజరుకాలేదు. ఇప్పుడు మరోసారి ఈడీ నోటిసులు జారీ చేసింది. ఈరోజులు తప్పకుండా హాజరుకావాల్సిందేనని హుకూం జారీ చేసింది. దీంతో ఈడీ నోటీసులు పంపడం ఇది ఐదోసారి. కాగా సీఎం కేజ్రీవాల్ ఈరోజు నుండి 3 రోజుల పాటు గోవాకు వెళ్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి సంబంధించిన వర్గాలు ఆయన ED ముందు హాజరయ్యే అవకాశం లేదని చెప్పాయి. ఈ నేపథ్యంలో ED ఇప్పుడు ఐదవ సమన్లు జారీ చేసింది.రానున్న లోక్సభ ఎన్నికలకు పార్టీ సన్నాహాలను పరిశీలించేందుకు సీఎం కేజ్రీవాల్ మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవా వెళ్తున్నట్లు ఆప్తో అనుబంధిత వర్గాలు తెలిపాయి. అటువంటి పరిస్థితిలో, అతను ED ముందు హాజరయ్యే…
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పీతంపుర ( Pitampura) ప్రాంతంలోని ఓ బహుల అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరురుగు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి గాయపడ్డారు. మృతుల్లో నలుగులు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ఏడుగురిని రక్షించి దవాఖానకు తరలించారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. భవనంలోని మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా మూడో అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు. మూడు ఫ్లోర్లను దట్టమైన పొగలు కమ్ముకున్నాయని చెప్పారు. పొగలకు తోడు అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారని, వారు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.…
The party would perform “wonderfully” under the leadership of PM Modi, he said. Updated On – 18 January 2024, 10:27 PM Hyderabad: The BJP would get an overwhelming result in the upcoming Lok Sabha elections based on the development agenda of Prime Minister Narendra Modi, Union Civil Aviation Minister Jyotiraditya Scindia said here on Thursday. The party would perform “wonderfully” under the leadership of PM Modi, he said. “Not only Telangana, but across all parliamentary constituencies, there will be overwhelming result for the BJP … based on the determination and the commitment of Prime Minister Narendra Modi…
రామమందిర ప్రాణ ప్రతిష్ట లో దాడులు చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కు సమాచారం అందించింది. ఈనేపథ్యంలో అయోధ్యలో తనిఖీలు చేపట్టి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకకు ముందు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అల్-ఖైదా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని భాగస్వామి ఏజెన్సీలకు షేర్ చేసినట్లు సమాచారం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇన్పుట్లను పంచుకుంటూ, ఉగ్రవాదుల హ్యాండ్బుక్ను సిద్ధం చేసింది.’లోన్ ముజాహిద్ పాకెట్బుక్’ కూడా ప్రస్తావించింది. ఈ హ్యాండ్ బుక్ ద్వారా, ఉగ్రవాద సంస్థ ISIS భారతదేశంలోని యువతను తప్పుదారి పట్టించడానికి…ఆత్మహుతి దాడులకు వారిని ప్రేరేపిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. లోన్-వోల్ఫ్ దాడి:ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఇటీవల దాడి బెదిరింపుల గురించి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చింది. జనవరి 22న అయోధ్యలో లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని ఏజెన్సీలు విశ్వసిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఇన్పుట్లు వచ్చిన తర్వాత ఏజెన్సీలు…
బాహుబలి తర్వాత ‘సలార్’తో (Salaar) రెబల్స్టార్ ప్రభాస్ భారీ హిట్ అందుకున్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టమీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది. January 19, 2024 / 07:59 AM IST హైదరాబాద్: బాహుబలి తర్వాత ‘సలార్’తో (Salaar) రెబల్స్టార్ ప్రభాస్ భారీ హిట్ అందుకున్నాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టమీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది. బాక్సీస్వద్ద ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్కు, ఆయన అభిమానులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిన ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. ఈ నెల 20న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ ఈ బ్లాక్బస్టర్ను స్ట్రీమింగ్ చేయనుంది. దీంతో రెబల్స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రుతిహాసన్,…
Officials from all departments have been instructed to submit proposals for enhancing revenue mobilisation and to also explore additional resources. Published Date – 18 January 2024, 10:32 PM Hyderabad: To fund its electoral promises, the Congress-led State government has launched efforts to improve revenue mobilisation and ensure effective collection of taxes as well as arrears from various revenue sources. Officials from all departments have been instructed to submit proposals for enhancing revenue mobilisation and to also explore additional resources. Ahead of presenting the State budget for 2024-25, the Finance department has already commenced the necessary exercise. While…