మేడ్చల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి క్వాలీస్ పల్టీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మరణించగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ముందున్న కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో క్వాలీస్ పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నర్సింహులు(35) అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read.. మాజీ ఎమ్మెల్యే గండ్రపై అక్రమ కేసులు The post మల్లంపేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం appeared first on tnewstelugu.com. Source link
Author: Telanganapress
మరో 314 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ముంబై, జనవరి 18: రికార్డుస్థాయి నుంచి మొదలైన మార్కెట్ పతనం వరుసగా మూడోరోజైన గురువారం సైతం కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ మరో 315 పాయింట్ల నష్టాన్ని మూటకట్టుకుని 71,187 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 21,462 పాయింట్ల వద్ద నిలిచింది. ట్రేడింగ్ తొలిదశలో సెన్సెక్స్ 835 పాయింట్లు పతనమై 70,665 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకగా, నిఫ్టీ 286 పాయింట్లు పడిపోయి 21,285 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని చూసింది. అయితే మధ్యాహ్న సెషన్ తర్వాత రిలయన్స్, సన్ఫార్మా, ఎల్ అండ్ టీలతో పాటు కొన్ని ఐటీ షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో సూచీలు నష్టాల్ని పరిమితం చేసుకున్నాయి. మొత్తం మూడు రోజుల్లో సెన్సెక్స్ 2,141 పాయింట్లు, నిఫ్టీ 635 పాయింట్ల చొప్పున కోల్పోయాయి. ఇంట్రాడే కనిష్ఠ నుంచి సూచీలు కోలుకున్నా, బలహీన గ్లోబల్ సంకేతాల కారణంగా నష్టాలతో ముగిసాయని జియోజిత్…
Both the leaders also discussed the Non-Alligned Movement (NAM) related issues. Published Date – 18 January 2024, 11:28 PM Kampala: On the sidelines of the NAM summit, External Affairs Minister S Jaishankar met with his Maldivian counterpart Moosa Zameer here in the national capital on Thursday and discussed India-Maldives bilateral relations. Both the leaders also discussed the Non-Alligned Movement (NAM) related issues. Taking to X, EAM Jaishankar shared about the meeting saying, “Met Maldives FM @MoosaZameer today in Kampala. A frank conversation on India-Maldives ties. Also discussed NAM-related issues.” This comes as India and the Maldives…
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు. గురువారం ముగిసిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 20-22, 21-14, 21-14 తేడాతో ప్రియాన్షు రజావత్(భారత్)ను ఓడించాడు. Also Read.. రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడిస్తరు? ఇక భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలు కూడా క్వార్టర్స్ కు అర్హత సాధించారు. రెండో రౌండ్లో యంగ్ పొ హన్ – లు చింగ్ యావొ (తైవాన్)లపై21-14, 21-15 తేడాతో అలవోకగా గెలుపొంది క్వార్టర్స్కు చేరుకున్నారు. HSP in quarters#YonexSunriseIndiaOpen2024 #IndiaKaSmashMania#BWFWorldTourSuper750#IndiaontheRise#Badminton pic.twitter.com/HEiB2Ghblm — BAI Media (@BAI_Media) January 18, 2024 The post ఇండియా ఓపెన్: క్వార్టర్స్కు ప్రణయ్, సాత్విక్- చిరాగ్ జోడి appeared first on tnewstelugu.com.…
వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన ఆదర్శ మండల సమాఖ్య ప్రతినిధి మహమ్మద్ నజీమాకు అరుదైన అవకాశం దక్కింది. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీలో మండల సమాఖ్యల నిర్వహణపై గురువారం జరిగిన జాతీయస్థాయి వర్క్షాప్లో రాష్ట్ర ప్రతినిధిగా ఆమె హాజరై ప్యానెలిస్ట్గా ప్రత్యేక ప్రాతినిధ్యం వహించారు. January 19, 2024 / 01:58 AM IST జాతీయ వర్క్షాప్ ప్యానెలిస్ట్గా ప్రత్యేక ప్రాతినిధ్యం హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన ఆదర్శ మండల సమాఖ్య ప్రతినిధి మహమ్మద్ నజీమాకు అరుదైన అవకాశం దక్కింది. జాతీయ గ్రామీణ జీవనోపాదుల మిషన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీలో మండల సమాఖ్యల నిర్వహణపై గురువారం జరిగిన జాతీయస్థాయి వర్క్షాప్లో రాష్ట్ర ప్రతినిధిగా ఆమె హాజరై ప్యానెలిస్ట్గా ప్రత్యేక ప్రాతినిధ్యం వహించారు. దేశంలోని అన్ని రాష్ర్టాలతోపాటు 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి…
A paradigm shift in the training methods for teachers is needed to make learning intellectually stimulating Published Date – 18 January 2024, 11:30 PM The latest report on the status of secondary education in India makes a disturbing reading. Learning deficiencies of students, particularly in rural areas, expose the chinks in the quality of education being imparted in schools. This must serve as a wake-up call for policymakers and educationists to take corrective measures and focus on foundational learning and life skills. The Annual Status of Education Report (ASER) 2023, prepared by a leading NGO “Pratham”…
హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్టు చేసినట్టు ఏసీబీ తెలిపింది. కానిస్టేబుల్స్ రెండు కేసుల్లో నాన్బెయిలబుల్ వారెంట్లు చూపి బెదిరింపులకు పాల్పడ్డారని ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ.5లక్షలు డిమాండ్ చేశారని వెంకటరమణ అనే బాధితుడు తమను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. Also Read.. రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడిస్తరు? ఇప్పటికే బాధితుడు విడుతల వారీగా రూ.3లక్షలు చెల్లించాడని పేర్కొన్నారు. పీఎస్ లో గురువారం జరిపిన సోదాల్లో ఆధారాలు లభించడంతో కానిస్టేబుల్ మల్లేశం, హెడ్కానిస్టేబుల్ ప్రసాద్బాబు, కోర్టు కానిస్టేబుల్ నరేందర్తో పాటు మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఆయన వివరించారు. The post చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ముగ్గురు కానిస్టేబుల్స్ అరెస్ట్ appeared first on tnewstelugu.com. Source link
ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. January 19, 2024 / 12:48 AM IST గంజాయి ప్యాకెట్లతో పట్టుబడిన మహిళ.. పరారీలో మరొకరు మారేడ్పల్లి, జనవరి 18: ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశాకు చెందిన శిల్పానాయక్..అక్కడి మోహన ప్రాంతానికి రాజీవ్ నాయక్తో కలిసి ఈ నెల 16న అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద 46 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. పలాస స్టేషన్లో ఫలక్నుమా రైలు ఎక్కారు. 17న సికింద్రాబాద్ రైల్వే…
Production contracts are more appropriate than market contracts for farmers to overcome the many obstacles, thereby increasing their farm incomes Published Date – 18 January 2024, 11:45 PM By Dr Kedar Vishnu, Vaishnavi Kodavaluru, Prof Ruchika Rai It’s been more than three years since the government withdrew the three farm laws that were introduced to bring market-oriented reforms to much-needed agricultural marketing. However, there is still a lot of asymmetric or lopsided information about the now repealed laws. Considerable attention has been given to capturing the reasons for widespread protest and opposition by farmers against the…
హైదరాబాద్: తొలిసారి హైదరాబాద్ లో ఒక నిందితుడికి ఉరిశిక్ష పడింది. ఈ మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018 కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. Also Read.. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో.. ప్రజలకు ఇప్పటికే అర్థమైంది వివరాల్లోకి వెళితే.. 2018లో భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఇంజామ్ హక్.. తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పోలీసు విచారణలో అదనపు కట్నం కోసమే తన భార్యను ఇంజామ్ హత్య చేశాడని తేలింది. ఈ కేసును విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. Source link