Author: Telanganapress

The unsavoury episode began unfolding on a Secunderabad-Dubbak RTC bus at Venkatraopet village in Thoguta mandal. Updated On – 18 January 2024, 07:52 PM Two women passengers are seen slapping each other slippers in RTC bus at Venkatraopet in Thoguta Mandal of Siddipet district on Thursday. Siddipet: The Maha Lakshmi free travel facility for women passengers in TSRTC buses had a strange fallout in Siddipet on Thursday with two women fighting among themselves for a seat, eventually ending up thrashing each other with their footwear. The unsavoury episode began unfolding on a Secunderabad-Dubbak RTC bus at…

Read More

కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో నిత్యం బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. అసెంబ్లీలో తప్పించుకుంటే శాసనమండలిలో ప్రశ్నిస్తామని హెచ్చరించారు. నేడు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని కేటీఆర్‌ కలిశారు. ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. ఈ పోటీలో మనకే ఎడ్జ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉండనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అంతా సంసిద్ధంగా ఉండాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. త్వరలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని అన్నారు. ఆ భేటీలోనే శాసన మండలి పార్టీ నేతలను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. The…

Read More

Air India | కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్సయినందుకు ఫిర్యాదు దారుడికి రూ.1.75 లక్షల పరిహారంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని ఎయిర్ ఇండియాకు జాతీయ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది. January 18, 2024 / 07:43 PM IST Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియాకు జాతీయ వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. ఓ విమాన ప్రయాణికుడికి జరిగిన నష్టానికి రూ.1.75 లక్షల పరిహారంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని 20 ఏండ్ల తర్వాత తీర్పు చెప్పింది. దీనిపై ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఆరు శాతం వడ్డీ ‘పే’ చేయాలని ఆదేశించింది. ఫిర్యాదు దారు, అతడి ముగ్గురు సభ్యులకు ఈ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.20 ఏండ్ల క్రితం 2003 డిసెంబర్ 18న తిరువనంతపురం నుంచి దిబ్రూగఢ్‌ వెళ్లేందుకు ఫిర్యాదుదారుడు (ప్రస్తుతం రిటైర్డ్ పీఎస్‌యూ బ్యాంక్ మేనేజర్), ఆయన…

Read More

The Congress should come up with an explanation on who was right, Revanth Reddy or Rahul Gandhi, Harish Rao said. Published Date – 18 January 2024, 06:47 PM Hyderabad: The signing of multi-crore deals by Chief Minister A Revanth Reddy with Gautam Adani for multiple deals in Telangana, even as Reddy’s party leader Rahul Gandhi was slamming Adani has been called out by the Bharat Rashtra Samithi, which has demanded that the Congress explain its contradictory approach towards Adani before the elections and after assuming power. BRS working president KT Rama Rao, addressing party cadre at…

Read More

ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ హైవే బ్రిడ్జి నిర్మాణంలో అపశృతి చోటుచేసుకున్నది. నిర్మాణ పనుల్లో భాగంగా కాంక్రీట్‌ పోస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్‌ కుప్పకూలింది. కార్మికులు అప్రమత్తమై బ్రిడ్జిపై నుంచి దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు.  Also Read.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు హాఫ్‌ హాలిడే ఈ ప్రమాదంలో 10మందికిపైగా కార్మికులు గాయపడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. The post ఖమ్మం జిల్లాలో కుప్పకూలిన బ్రిడ్జి. 10 మందికి గాయాలు! appeared first on tnewstelugu.com. Source link

Read More

Ram Mandir Latest Photos | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. January 18, 2024 / 06:47 PM IST Ram Mandir Latest Photos | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. భారతీయ చారిత్రక సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా ఆలయం నిలువబోతున్నది. ఆలయాన్ని అద్భుతమైన శిల్పాలను అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఫినిషింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫొటోలను విడుదల చేసింది. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటికే రాముడి గర్భాలయం పనులు పూర్తయ్యాయి. జనవరి 22న…

Read More

Chief Minister A Revanth Reddy held a meeting with Tata Sons Chairman Natarajan Chandrasekaran during the World Economic Forum Annual Meeting 2024 in Davos. Published Date – 18 January 2024, 05:50 PM Hyderabad: Disclosing its plans for Hyderabad, Tata group is expanding its Air India fleet and has plans to increase both domestic and international connections from Hyderabad and make the city an important transit hub. Chief Minister A Revanth Reddy held a meeting with Tata Sons Chairman Natarajan Chandrasekaran during the World Economic Forum Annual Meeting 2024 in Davos, Switzerland and discussed Tata group’s ongoing…

Read More

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో అదానీ గ్రూపును బీజేపీ బినామీ అని ఒకవైపు రాహుల్ గాంధీ నిందలు వేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదానీని ఆలింగనం చేసుకుంటున్నాడని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం సమీక్షా సమావేశంలో క్యాడర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు లోక్ సభ ఎన్నికల కోసం కలిసిపోయాయన్నారు. ‘ఇప్పటికే బండి సంజయ్ ఈ విషయంపై బాహాటంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ ని బొందపెట్టాలని అంటున్నాడు. అంటే లోపాయికారిగా ఒప్పందం అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ చెప్తున్నట్టు.. బీజేపీ బినామీ అయిన అదానీతో కలిసిపోయాడు. ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడించడానికి రేవంత్, బండి సంజయ్ అనైతికి రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నాడు కేటీఆర్. ఎవరెన్ని కుట్రలు చేసిన కేసీఆర్ ముందు నడవవు. ఇప్పటికే కాంగ్రెస్ నిజస్వరూపం…

Read More

IL T20: ఇప్పటికే ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌), సౌతాఫ్రికాలో ఎస్‌ఎ 20 ద్వారా పొట్టి క్రికెట్‌ అభిమానులకు టీ20 వినోదం దక్కుతుండగా రేపట్నుంచి ఆ డోస్‌ మరింత పెరగనుంది. January 18, 2024 / 05:43 PM IST IL T20:  అభిమానులను పొట్టి క్రికెట్ మజాను అందించడానికి ఆయా దేశాల్లో ఉన్న ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు అన్ని జట్లకూ సన్నాహకంగా ఉండనున్న ‘లీగ్‌ క్రికెట్‌’కు ఇప్పటికే తెరలేవగా తాజాగా మరో రెండు లీగ్‌లు శుక్రవారం (జనవరి 19) నుంచి మొదలుకానున్నాయి. యునైటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా రేపట్నుంచి ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ఐపీఎల్‌ టీ20) తో పాటు బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) మొదలుకానున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌), సౌతాఫ్రికాలో ఎస్‌ఎ 20 ద్వారా పొట్టి క్రికెట్‌ అభిమానులకు టీ20 వినోదం దక్కుతుండగా రేపట్నుంచి ఆ డోస్‌ మరింత…

Read More

Koneru Lakshman Havish, Vice President of KL Deemed to be University, said “Aryuemaan’s innovative approach to aerial navigation showcases the entrepreneurial spirit that drives future entrepreneurs.” Published Date – 18 January 2024, 04:45 PM Hyderabad: Aryuemaan Kumar Chowdhury, a student at KLH Hyderabad campus pursuing Electronics and Communication Engineering course, has made waves in the world of innovation and entrepreneurship with his startup, OSCOWL & Co. His idea, an AI-Based Flight Controller for Aerial Navigation, caught the attention of the Technical Expert Evaluation Committee at TiHAN IIT Hyderabad, leading to recognition and support. Impressed by this…

Read More