Author: Telanganapress

The data suggested that those with a pre-existing risk factor, such as cancer or cardiovascular, lung, or gut disorders prior to diagnosis, are the most vulnerable. Published Date – 17 January 2024, 01:10 PM Los Angeles: Men with enlarged breast tissue that is not caused by extra weight–a condition medically known as gynecomastia–may be at an increased risk of dying before the age of 75, according to the first study of its kind, published in the journal BMJ. The data suggested that those with a pre-existing risk factor, such as cancer or cardiovascular, lung, or gut…

Read More

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్ లో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరుగుపయనం అవుతున్నారు. పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లి బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది. ఈ మూడు రోజులు హైదరాబాద్ నగరం బోసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మరికొద్ది గంటల్లో భాగ్యనగరం కళకళలాడబోతోంది. ఇప్పటికే ఇళ్లకు వెళ్లిన వారంతా తిరిగి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం నుండి వేల వాహనాల్లో ప్రజలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు 10 టోల్ బూత్‎లను అధికారులు ఓపెన్ చేశారు. అదేవిధంగా కేతేపల్లి మండలం కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద 8 బూత్‎లు ఓపెన్ చేశారు.…

Read More

Stray dogs | మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) భోపాల్‌ (Bhopal)లో వీధి కుక్కలు (Stray dogs) వీరంగం సృష్టించాయి. ఒక్కరోజే ఏకంగా 40 మందిపై దాడి చేసి గాయపరిచాయి. January 17, 2024 / 01:18 PM IST Stray dogs | మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) భోపాల్‌ (Bhopal)లో వీధి కుక్కలు (Stray dogs) వీరంగం సృష్టించాయి. ఒక్కరోజే ఏకంగా 40 మందిపై దాడి చేసి గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన వారంతా టీకా కోసం ఆసుపత్రులకు క్యూ కట్టారు. భోపాల్‌ నగరంలో మంగళవారం వీధి కుక్కలు హల్‌చల్‌ చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకంగా 40 మందిపై దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారు.. రేబిస్‌ టీకా కోసం ఆసుపత్రుల వద్ద క్యూ కట్టినట్లు అధికారులు తెలిపారు. జనవరి మొదటి వారంలో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో కుక్కకాటుకు సంబంధించిన కేసులు డజనుకు పైగా నమోదైనట్లు…

Read More

Nifty took a downturn of 243.30 points, kicking off at 21,786.00. Market sentiments were strongly bearish, reflecting concerns about the economic outlook. Published Date – 17 January 2024, 12:15 PM Mumbai: The stock market witnessed a sharp decline as it opened in negative territory on Wednesday, with the Sensex plummeting 900.68 points, starting at 72,228.90. Simultaneously, the Nifty took a downturn of 243.30 points, kicking off at 21,786.00. Market sentiments were strongly bearish, reflecting concerns about the economic outlook. Among the Nifty companies, the opening scenario showed 12 advances and 38 declines, painting a gloomy picture…

Read More

తెలంగాణలో సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తోన్న సైబర్ నేరగాళ్లు ప్రముఖులనూ కూడా వదిలిపెట్టడం లేదు. వారి అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు గుర్తించిన రాజ్‌భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Read Also: పట్నం బాటపట్టిన పల్లెవాసులు.. టోల్ ప్లాజాలన్నీ వాహనాలతో రద్దీ గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్‌ అకౌంట్లు కూడా హ్యాక్‌ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజీ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌(ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌ చేయడం గమనార్హం. Source link

Read More

Governor Tamilisai | తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ (Governor Tamilisai) ట్విట్టర్ (ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. January 17, 2024 / 12:11 PM IST Governor Tamilisai | తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ (Governor Tamilisai) ట్విట్టర్ (ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. సైబర్ నేరగాళ్లు గవర్నర్ ట్విట్టర్‌ అకౌంట్‌ను హ్యాక్ (X account hacked) చేసినట్లు రాజ్ భవన్ (Raj Bhavan) అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు (Cyber Crime Police).. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటీవలే దేశంలోని పలువురు ప్రముఖుల ఎక్స్‌ ఖాతాలు హ్యాక్‌కు గురవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోషల్‌ మీడియా అకౌంట్‌ హ్యాక్‌…

Read More

The meteorologist reported a drop in visibility to 300 meters at Palam around 11 p.m. on Tuesday, persisting throughout the night, and by 8:30 a.m. on Wednesday, it had improved to 600 meters. Published Date – 17 January 2024, 11:00 AM Delhi: Over 110 international and domestic flights were delayed while around 25 were cancelled in the last 10 hours as a thick layer of fog blanketed Delhi, as per airport sources. The weatherman said that the visibility at Palam dropped to 300 metres at around 11 p.m. on Tuesday, which continued over the night and…

Read More

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. భారతీయ వైమానిక దళం IAF అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ఈ రోజు నుండి అంటే 17 జనవరి 2024 నుండి షురూ చేస్తుంది. అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.inలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభమైన తర్వాత, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు?నోటిఫికేషన్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం, అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం 6 ఫిబ్రవరి 2024 వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. ఇది దీనికి చివరి తేదీ. దరఖాస్తు రుసుము ఎంత?అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 550 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దీన్ని డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు చేయడానికి వయోపరిమితి ఎంత?ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీస వయస్సు…

Read More

Spicejet | ముంబై నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఓ ప్ర‌యాణికుడు గంట‌కు పైగా టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. January 17, 2024 / 11:07 AM IST Spicejet | ముంబై : ముంబై నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఓ ప్ర‌యాణికుడు గంట‌కు పైగా టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు. టాయిలెట్ డోర్ లాక్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయితే బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే టెక్నిషీయ‌న్లు ఆ డోర్‌ను తెరిచారు. దీంతో స‌ద‌రు ప్ర‌యాణికుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌పై స్పైస్‌జెట్ విమానాయ‌న సంస్థ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది టాయిలెట్ డోర్ లాక్ కావ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేసింది. బాధిత ప్ర‌యాణికుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ప్ర‌యాణికుడికి చికిత్స అందించారు. ఈ ఘ‌ట‌న జ‌న‌వ‌రి…

Read More

The laddu is transported in a chilled glass container. Nagabhushan Reddy mentioned that approximately 30 individuals worked non-stop for 24 hours to craft this laddu Updated On – 17 January 2024, 10:01 AM Hyderabad: A man from Hyderabad named Nagabhushan Reddy has made a 1,265Kg laddu for Ayodhya Ram Mandir to be offered as an offering at the Temple. The laddu will be taken to Ayodhya from Hyderabad on January 17. The laddu is carried in a refrigerated glass box. Nagabhushan Reddy said that around 30 people worked continuously for 24 hours to prepare this laddu.…

Read More