Author: Telanganapress

Maintenance works from January 17 to February 10 in the Greater Hyderabad Limits Published Date – 16 January 2024, 11:34 PM Hyderabad: The Telangana State Southern Power Distribution Company Limited(TSSPDCL) will undertake maintenance works from January 17 to February 10 in the Greater Hyderabad Limits. Power supply disruptions are likely during this period. These maintenance works will be carried out on a rotational basis in various sub-stations in Greater Hyderabad city. Chairman and Managing Director of TSSPDCL Musharraf Ali Farooqui discussed with the Directors, CGMs and Superintending Engineers of the company and prepared a detailed schedule…

Read More

అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్‌ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డులు సృష్టించిన తెలంగాణ, తాజాగా మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంలో అలంకరించుకొన్నది. January 17, 2024 / 06:11 AM IST స్టేట్‌ స్టార్టప్‌ ర్యాంకింగ్‌-2022లో నంబర్‌వన్‌ కేసీఆర్‌ 9 ఏండ్ల పాలనకు మరో మణిహారం పీయూష్‌ గోయల్‌ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్‌ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డులు సృష్టించిన తెలంగాణ, తాజాగా మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంలో అలంకరించుకొన్నది. స్టేట్‌స్టార్టప్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. పటిష్ఠమైన…

Read More

NIA files chargesheet against five in cross-border arms smuggling case in Punjab Published Date – 16 January 2024, 11:41 PM New Delhi: The National Investigation Agency (NIA) on Tuesday filed a chargesheet against five persons, including ‘designated individual terrorist’ Lakhbir Singh Rode alias Baba and Ranjot alias Rana in a case relating to cross-border smuggling of arms by drones into Punjab. The chargesheet was filed today in the NIA Special Court in Punjab’s Mohali in the case in which a cache of firearms and ammunition was recovered from a cremation ground in Bagtana Boharwala village in…

Read More

అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. కత్తితో తల, మొండెం వేరు చేసి అతి దారుణంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జి ల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో మంగళవారం చోటుచేసుకున్నది. పురాణాపూల్‌కు చెందిన పుష్పలత అలియాస్‌ సువర్ణ (42)తో సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు 2009 లో పెండ్లి జరిగింది. January 17, 2024 / 05:09 AM IST అనుమానంతో ఘాతుకం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో దారుణం అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు పెద్దఅంబర్‌పేట, జనవరి 16: అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. కత్తితో తల, మొండెం వేరు చేసి అతి దారుణంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జి ల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో మంగళవారం చోటుచేసుకున్నది. పురాణాపూల్‌కు చెందిన పుష్పలత అలియాస్‌ సువర్ణ (42)తో సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు 2009 లో పెండ్లి జరిగింది. పుష్పలత కంటే విజయ్‌ వయసులో ఆరేండ్లు…

Read More

Uddhav Thackeray further stated that he has no fear and is ready to contest elections, even if it happen today. Published Date – 16 January 2024, 11:43 PM Mumbai: After Maharashtra Assembly Speaker Rahul Narwekar ruled that the Eknath Shinde faction was the ‘real’ Shiv Sena, Uddhav Thackeray said on Tuesday called the Shinde faction leaders ‘fraud’ and said that Narvekar and the Maharashtra Chief Minister must appear before people and must explain who the real Shiv Sena is. “We have moved the Supreme Court against the judgement given by those fraud people. I challenge Rahul…

Read More

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమైన చర్య అని అన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఆంధ్ర నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయలేదని.. తొలగించలేదని దాసోజు శ్రవణ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీగానీ.. కేసీఆర్‌ ప్రభుత్వం గానీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. కానీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. విగ్రహం ధ్వంసం చేసిన దగ్గర మళ్లీ  ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కార్యాలయం, రాష్ట్ర డీజీపీ, సైబరాబాద్‌ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లను…

Read More

హైదరాబాద్‌కు చెందిన డ్రోన్‌ స్టార్టప్‌ కంపెనీ మారుట్‌ డ్రోన్స్‌… జపాన్‌కు చెందిన స్ర్కైడ్రైవ్‌తో జట్టుకట్టింది. ఈ సందర్భంగా మారుట్‌ డ్రోన్స్‌ వ్యవస్థాపకులు ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో స్ర్కైడ్రైవ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. January 17, 2024 / 03:57 AM IST హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన డ్రోన్‌ స్టార్టప్‌ కంపెనీ మారుట్‌ డ్రోన్స్‌… జపాన్‌కు చెందిన స్ర్కైడ్రైవ్‌తో జట్టుకట్టింది. ఈ సందర్భంగా మారుట్‌ డ్రోన్స్‌ వ్యవస్థాపకులు ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో స్ర్కైడ్రైవ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రకాల డ్రోన్‌లను రూపొందించి వ్యవసాయ రంగంతో పాటు ఇతర కార్యకలాపాలకు డ్రోన్‌లను తయారు చేసి అందిస్తున్నామని, తాజాగా స్కైడ్రైవ్‌తో కుదిరిన ఒప్పందంతో ఎయిర్‌ ట్యాక్సీలను రూపొందించి దేశ వ్యాప్తంగా వాడుకలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు…

Read More

Captain K Himateja hit an unbeaten 185 while Gaurav Reddy scored 106 to lead Hyderabad reply on the third day of the Col CK Nayudu Trophy match against Baroda Published Date – 16 January 2024, 11:43 PM K Himateja Hyderabad: Captain K Himateja hit an unbeaten 185 while Gaurav Reddy scored 106 to lead Hyderabad reply on the third day of the Col CK Nayudu Trophy match against Baroda, at Gymkhana on Tuesday. Batting first, Baroda declared their innings after posting a massive 614/9 in their first innings. Captain P Patidar (149), Jadav Gajvirsinh (163) and…

Read More

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌ మహిళ ‘కరుణ మంతెన’కు టెక్‌ దిగ్గజం 2023 ఇన్ఫోసిస్‌ అవార్డు అందించింది. సైన్స్ లో ఆమె చేసిన కృషికి గుర్తింపు లభించింది. బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్‌ అవార్డుల ప్రదానోత్సవంలో … ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ పలు రంగాల్లో విశేషమైన కృషి చేసినవారికి అవార్డులు అందించారు. ఇన్ఫోసిస్‌ అవార్డు 2023లో గోల్డ్‌ మెడల్‌, 100000 డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,97,855) ప్రైజ్‌ మనీ. ఈ నేపథ్యంలో … కరుణ మంతెనకు టెక్‌ దిగ్గజం అవార్డును అందించింది. ఇది కూడా చదవండి: పతంగులు ఎగురవేస్తూ 9 ఏళ్ల బాలుడు మృతి Source link

Read More

భీమారం, జనవరి 16 : మండల కేంద్రంలోని జయశంకర్‌ కాలనీకి చెందిన పిట్టల స్వప్న అయోధ్య రామమందిరం రూపంలో వేసిన ముగ్గు ఆకట్టుకున్నది. రామ మందిరంపై పక్షులు ఎగురుతున్నట్లు, హరిదాసు పాట పడుతున్నట్లు, ఆ పక్కనే చిన్నారి పతంగి ఎగిరేస్తున్నట్లు వేసిన ముగ్గు వాట్సప్‌లో వైరల్‌గా మారింది. January 17, 2024 / 03:09 AM IST భీమారం, జనవరి 16 : మండల కేంద్రంలోని జయశంకర్‌ కాలనీకి చెందిన పిట్టల స్వప్న అయోధ్య రామమందిరం రూపంలో వేసిన ముగ్గు ఆకట్టుకున్నది. రామ మందిరంపై పక్షులు ఎగురుతున్నట్లు, హరిదాసు పాట పడుతున్నట్లు, ఆ పక్కనే చిన్నారి పతంగి ఎగిరేస్తున్నట్లు వేసిన ముగ్గు వాట్సప్‌లో వైరల్‌గా మారింది. స్వప్నను పలువురు అభినందించారు. Previous article రైతన్న జీవితానికి నిలువెత్తు చిహ్నం Next article Source link

Read More