యాదాద్రి జిల్లా: సంక్రాంతి పండగకి సొంత గ్రామాలకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ వైపు ప్రయణమవుతున్నారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్ వైపు వేలాది వాహనాలు ఒకేసారిగా వస్తుండడంతో రహదారి మొత్తం రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. Also Read.. ప్రతిసారి నాకే అన్యాయం.. అద్దంకి తీవ్ర ఆవేదన..! టోల్ ప్లాజాల వద్ద, చౌటుప్పల్ పట్టణలో.. అండర్ పాస్ వేలు లేని చోట, క్రాసింగ్ లు ఉన్న చోట ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు, జీఎంఆర్ సిబ్బంది ట్రాఫిక్ జామ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి రహదారిపై వెళ్లే లోకల్ వాహనాలతో ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Source link
Author: Telanganapress
Petrol-Diesel Price | గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్లో బ్యారెల్కు 90 డాలర్లు పలికిన ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్కు 70.66 డాలర్లకు తగ్గింది. January 17, 2024 / 08:22 PM IST Petrol-Diesel Price | గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్లో బ్యారెల్కు 90 డాలర్లు పలికిన ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెల్కు 70.66 డాలర్లకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది. అయితే, పెట్రోల్ కంపెనీ ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. రాబోయే రోజుల్లో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రూ.10 వరకు తగ్గించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు…
After noticing that cash was withdrawn from the account, panchayat secretary Janardhan Reddy filed a case with the Narayankhed police. Published Date – 17 January 2024, 07:25 PM After noticing that cash was withdrawn from the account, panchayat secretary Janardhan Reddy filed a case with the Narayankhed police. Sangareddy: P Vijay Kumar, son of Sangamma, sarpanch of Chapta-K village in Narayankhed mandal, allegedly forged the signatures of his mother and the panchayat secretary and withdrew Rs.6.07 lakh from funds meant for the village’s water management. After noticing that cash was withdrawn from the account, panchayat secretary…
హైదరాబాద్: నాగార్జున సాగర్ ప్రాజక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) కి అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల సాగర్ ప్రాజక్టు వద్ద చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమీక్ష నిర్వహించారు. Also Read.. సైన్స్ ఫిక్షన్ ‘అయలాన్’ సెన్సేషన్..! శ్రీశైలం ప్రాజక్టు నిర్వహణ అంతా ఏపీ ప్రభుత్వం చేతుల్లో ఉందని సమీక్షలో జలశక్తి శాఖ కార్యదర్శి దృష్టికి తెలంగాణ అధికారులు తీసుకువచ్చారు. సాగర్ నిర్వహణ అంతా… కేఆర్ఎంబీకి అప్పగించే విషయంపై తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చెబుతాం అని ఇరు రాష్ట్రాల అధికారులు స్పష్టం చేశారు. Also Read.. దొంగ హామీలు ఇచ్చి.. తెలంగాణని కాంగ్రెస్ మోసం చేస్తుంది విద్యుత్ ప్రాజక్టులు సహా ప్రాజక్టు పరిధిలో ఉన్న అవుట్లెట్స్, సాంకేతిక పరిమితులు వంటి విషయాలపై కూడా నిర్ణయం…
Tirumala | తిరుమల భక్తులకు టీటీడీ(TTD)శుభవార్త తెలిపింది. ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల (Darsan Ticket Quota) కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. January 17, 2024 / 07:12 PM IST తిరుమల : తిరుమల భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త తెలిపింది. ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల (Darsan Ticket Quota) కోటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రేపు( గురువారం )ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని సూచించింది. లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ…
Such kidney transplants with different blood group compatibility, which had to be taken-up because of the absence of blood-group matched donor, are known as ABO incompatible. Published Date – 17 January 2024, 06:27 PM Such kidney transplants with different blood group compatibility, which had to be taken-up because of the absence of blood-group matched donor, are known as ABO incompatible. Hyderabad: Nephrologists at Virinchi Hospital on Wednesday announced successful kidney transplantation on a 37-year-old patient Raman Kumar Singh from Jamtara,Jharkhand, who received the donor kidney from his elder sister with a different blood group. Such kidney…
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్) ఖతాలు హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించారు.అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు.వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు ఎక్స్ ద్వారా వెల్లడించారు. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు.సోషల్ మీడియా అకౌంట్లను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. Also Read.. ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితా విడుదల Source link
skin care in winter season | వణుకు పుట్టించే చలి.. చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీములన్నీ గంపగుత్తగా పూసుకుంటారు. ఇలా చేస్తే, కొత్తకొత్త సమస్యలు కోరితెచ్చుకున్నట్లు అవుతుంది. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చలి బారినుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. January 17, 2024 / 06:25 PM IST skin care in winter season | వణుకు పుట్టించే చలి.. చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీములన్నీ గంపగుత్తగా పూసుకుంటారు. ఇలా చేస్తే, కొత్తకొత్త సమస్యలు కోరితెచ్చుకున్నట్లు అవుతుంది. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చలి బారినుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. మరీ వేడినీళ్లు వద్దు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం వేడివేడి నీళ్లతో స్నానం చేస్తారు. ఆ సమయానికి హాయిగా ఉంటుంది కానీ, ఈ అలవాటు చర్మ ఆరోగ్యానికి ఏమంత మంచిది…
A person named Gujja Bhaskar spotted the dead peacock near a bus stand near Kalyana katta down the hill shrine on Wednesday morning and informed Yadagirigutta police. Published Date – 17 January 2024, 05:26 PM File Photo Yadadri-Bhongir: A peacock, suspected to have been mauled by a pack of stray dogs, was found dead near a bus stand located down Yadadri hill shrine on Wednesday. ‘ A person named Gujja Bhaskar spotted the dead peacock near a bus stand near Kalyana katta down the hill shrine on Wednesday morning and informed Yadagirigutta police. Getting the information,…
చిలీలోని టాల్కా నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఓ ఫైర్ఫైటర్ విమానం నియంత్ర కోల్పోయి హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ ఫెర్నాండో సోలన్స్(58) అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.అదే సమయంలో హైవేపై వెళ్తున్న కారు కూడా ప్రమాదానికి గురయింది. అందులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Maule #Chile- One person killed while four others injured after plane crashes and ignites truck fire at kilometer 247 of Route 5 South in #Talca; CONAF reports (@bayron_lopez01) pic.twitter.com/R9Hbv7q7WN — CyclistAnons (@CyclistAnons) January 16, 2024 The post విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం appeared first on tnewstelugu.com. Source link