Azam Khan: న్యూజిలాండ్ – పాకిస్తాన్ మధ్య డునెడిన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భాగంగా ఫకర్ జమాన్ ఔట్ అవగానే అజం ఖాన్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో స్టేడియంలో పాటలను ప్లే చేస్తున్న డీజే.. January 17, 2024 / 05:17 PM IST Azam Khan: పాకిస్తాన్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ అజం ఖాన్ను న్యూజిలాండ్లో తీవ్ర అవమానం ఎదురైంది. అజం ఖాన్ బ్యాటింగ్కు రాగానే స్టేడియంలో డీజేను ఆపరేట్ చేస్తున్న వ్యక్తి.. డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లు వచ్చేప్పుడు ప్లే చేసే ‘ది బిగ్ షో’ థీమ్ సాంగ్ను ప్లే చేశాడు. దీంతో పాక్ ఫ్యాన్స్ డీజేతో పాటు కివీస్ జట్టు తీరుపైనా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక క్రికెటర్ను ఇలా అవమానించడం తగదని వాపోతున్నారు. న్యూజిలాండ్ – పాకిస్తాన్ మధ్య డునెడిన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భాగంగా ఫకర్ జమాన్ ఔట్…
Author: Telanganapress
The arrested persons are Prabhakar Malik (28), Tapan Das (32), Sachindra Das (48) and Ratikanta Das (26), all natives of Odisha. Published Date – 17 January 2024, 04:02 PM Hyderabad: The Cyberabad police arrested four persons who had stolen gold and cash from a house at Kollur last month. The arrested persons are Prabhakar Malik (28), Tapan Das (32), Sachindra Das (48) and Ratikanta Das (26), all natives of Odisha. Dr Vineeth G, DCP (Madhapur) said Prabhakar worked as a domestic helper at the house of one Sujatha located at Osmannagar under Kollur police station limits.…
సంక్రాంతికి హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాలు విడుదలవ్వగా.. టాలీవుడ్ లో హనుమాన్ చిత్రం విజేతగా నిలిచింది. అయితే పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా పొంగల్ కి పలు చిత్రాలు రిలీజ్ కాగా.. రెండు చిత్రాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో బరిలోకి దిగితే శివ కార్తికేయన్ అయలాన్తో రంగలోకి దిగారు. మరి వీరిలో పొంగల్ విజేత ఎవరో తేలిపోయింది. ఎన్నో వాయిదాల నడుమ తమిళనాడులో విడుదలైంది అయలాన్. సైన్స్ ఫిక్షన్ కథాంశం కావటంతో వచ్చిన హైప్ కాస్త వరుస వాయిదాలతో తగ్గుతూ వచ్చింది. అయితే బాక్సాఫీస్ దెగ్గర మాత్రం అయలాన్ చిత్రం అదరగొడుతుంది. స్టార్ట్ స్లో ఉన్నప్పటికీ రోజురోజుకి కలెక్షన్స్ భారీగా పెరిగి తమిళనాడులో అయలాన్ పెద్ద హిట్ గా నమోదైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద నాలుగు రోజుల్లో రూ.50 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం…
Malaikottai Vaaliban | మలయాళ హీరో మోహన్ లాల్ (Mohanlal) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. January 17, 2024 / 04:19 PM IST Malaikottai Vaaliban | మలయాళ హీరో మోహన్ లాల్ (Mohanlal) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. మాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మలైకోటై వాలిబన్ యూకేలో భారీ స్థాయిలో విడుదలవుతుందని ఇప్పటికే ఓ అప్డేట్ అందించారు మేకర్స్. ఓపెనింగ్ వీక్ 175+ థియేటర్లలో విడుదలవుతూ హాట్ టాపిక్గా నిలుస్తోంది.…
Thousands of vehicles, predominantly from Andhra Pradesh, are making their way back to the city after celebrating the festive holidays in their hometowns. Published Date – 17 January 2024, 03:24 PM Hyderabad: In the aftermath of the Sankranti festival, a massive influx of people returning from their villages has led to a surge in traffic congestion at toll plazas on the roads leading to Hyderabad on Wednesday. Thousands of vehicles, predominantly from Andhra Pradesh, are making their way back to the city after celebrating the festive holidays in their hometowns. One of the heavily affected routes…
ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చే బదులు.. వారికి నిత్యావసరాలైన విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన పైవ్యాఖ్యలు చేశారు. Read Also: కేసీఆర్కే ఎందుకు ఓటేయ్యాలంటే..? కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ, తెలుగుని మర్చిపోవద్దు అన్నారు. ప్రతి మనిషి, ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుందని, ప్రతి వ్యక్తికి మొదటి మన దైవం కన్న తల్లిదండ్రులే అనేది గుర్తించాలన్నారు. మాతృభాషను మొదట చదువుకోని ఆర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెంచుకోవాలన్నారు. ఇక ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్దతి కాదన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలని సూచించారు. మనం పోయిన తర్వాత మనల్ని…
Aragen Life Sciences | ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ.2వేలకోట్ల కొత్త పెట్టుబడులకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. January 17, 2024 / 03:19 PM IST Aragen Life Sciences | ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ.2వేలకోట్ల కొత్త పెట్టుబడులకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కంపెనీ 1,500 మందికి కొత్త ఉద్యోగాలను అందించేలా ప్రాజెక్టులను విస్తరించనుంది. తెలంగాణలోని మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆసియాలోనే ఔషధ పరిశ్రమకు హబ్గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం కానున్నది. దావోస్లో లో జరుగుతున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో మణి కంటిపూడి, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఫార్మారంగంలో గ్లోబల్…
The expansion, primarily targeted towards drug discovery, development and manufacturing, is expected to create 1,500 new jobs. Published Date – 17 January 2024, 02:21 PM Hyderabad: Drug manufacturing major Aragen Life Sciences announced plans for expansion of its Mallapur facility with a fresh investment of Rs 2,000 crore, at Hyderabad in Telangana. The expansion, primarily targeted towards drug discovery, development and manufacturing, is expected to create 1,500 new jobs. The announcement was made during a meeting between Chief Minister A Revanth Reddy and Manni Kantipudi, whole time Director and CEO of Aragen Life Sciences. The expansion…
కల్లు గీయడానికి తాటిచెట్టు ఎక్కిన గీత కార్మికుడు.. గుండెపోటుతో అదే చెట్టు మీద కన్నుమూశాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మోత్కూర్ పరిధిలోని రాజన్నగూడెం గ్రామానికి చెందిన లక్ష్మయ్య(68) అనే గీత కార్మికుడు కల్లు గీసేందుకు బుధవారం ఉదయం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీస్తుండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో చెట్టుపైనే లక్ష్మయ్య ప్రాణాలొదిలాడు. స్థానిక రైతులు లక్ష్మయ్యను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని జేసీబీ సాయంతో కిందకు దించారు. Read Also: ఆ రెండు తప్ప.. ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దు Source link
Jallikattu | తమిళనాడు (Tamil Nadu)లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జల్లికట్టు (Jallikattu) పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలో (Sivaganga district) జరిగిన పోటీల్లో ప్రమాదవశాత్తు ఓ మైనర్ సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోటీలను వీక్షిస్తుండగా ఎద్దుల మధ్య నలిగి వారు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు (Jallikattu). పొంగల్ వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. ఈ జల్లు కట్టు ఉత్సవాలను చూసేందుకు ఏటా దేశ విదేశాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి.. వాటిని లొంగదీసుకోవడం అనేది ఈ క్రీడలోని ప్రధానమైన అంశం. ఎద్దులను లొంగదీసుకునేందుకు యువకులు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఉత్సవంలో పలువురు తీవ్ర గాయాలపాలవుతుంటారు. అయినా ఈ ఉత్సవాలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. Also Read..…