బ్యాటింగ్లో తిరుగులేదు.. బౌలింగ్లో ఎదురులేదు.. ప్రత్యర్థి నుంచి అసలు పోటీనే లేదు.. ఆఖరి టీ20లోనూ భారతే ఫేవరెట్. బుధవారం అఫ్గానిస్థాన్తో మూడో టీ20లోనూ విజయం సాధించి సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేస్తుందనేది అందరి అంచనా. కుర్రాళ్ల జోరుతో ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్న టీమ్ఇండియా అఫ్గానిస్థాన్తో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. బెంగళూరులో జరిగే ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి క్లీన్స్వీప్ చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. తొలి రెండు మ్యాచ్ల్లో తేలిపోయిన అఫ్గాన్ ఏ మేరకు నిలుస్తుందో చూడాలి. టీ20 ప్రపంచకప్ ముందు దూకుడే మంత్రంగా టీమ్ఇండియా సాగుతోంది. శివమ్ దూబే, జితేశ్ శర్మ, యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ గత రెండు మ్యాచ్ల్లో రాణించగా.. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా మంచి టచ్లో కనిపిస్తున్నాడు. ఎటొచ్చి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరే టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. ఎప్పుడూ లేని విధంగా హిట్మ్యాన్…
Author: Telanganapress
Clothes for Lord Ram | అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత రాత్రి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు. January 17, 2024 / 10:08 AM IST లక్నో: అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత రాత్రి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు. ఈ ప్రత్యేక వస్త్రాలను ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన హెరిటేజ్ హ్యాండ్వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్టు ‘శ్రీరాముడి కోసం…
Located in Vikarabad, their campsite is all one would want for a getaway from the city — tents, bonfires, music, trekking, and greenery wherever you look Published Date – 16 January 2024, 11:27 PM While camps at Vikarabad are only an introduction to astronomy, they organise advanced camps at Rachakonda and Adakal. Hyderabad: Climbing tall palm trees, trekking hillocks, and lying on rocks to gaze at the twinkling stars — Venu Gopal loved these outdoor activities as a child. But little did he know that after a financially stressful period in his life, it was these…
అభివృద్ధిలో తనకు తిరుగులేదని తెలంగాణ మరోసారి నిరూపించింది. కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో వేసిన పునాదులపై తెలంగాణ అభివృద్ధి సౌధం ధగధగలాడుతూనే ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి, పారిశ్రామిక రంగాల్లో అనేక రికార్డులు సృష్టించిన తెలంగాణ, తాజాగా మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంలో అలంకరించుకొన్నది. స్టేట్స్టార్టప్ ర్యాంకింగ్స్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. పటిష్ఠమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన తొరవ, తెగువకు ఈ ర్యాంకు తార్కాణం. Read Also: త్వరలో విద్యుత్ చార్జీల పెంపు.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి పీయూష్ గోయల్ చేతులమీదుగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సీఐఈ డాక్టర్ శాంతా తౌటం, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ‘స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్స్-2022’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్రంజన్…
Rangareddy | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నేతాజీనగర్లోని ఏషియన్ బ్యారల్స్ డ్రమ్ముల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. కంపెనీలో అగ్నికీలలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదం కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. Source link
Despite various shocks and crises, he said the Indian banking sector has seen a remarkable recovery. Published Date – 16 January 2024, 11:28 PM Davos: India’s growth prospects are very good, and the country’s banking sector has seen a remarkable recovery, Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das said on Tuesday. Speaking at a session here, Das said there is a lot of international confidence in India and the macroeconomic and financial sector stability that the country offers. “…I think we need to really look back at the business opportunity in India. Because this is the…
ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా అక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట బయటికి వచ్చిన జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఎముకలు కొరికే చలికి తాళలేక పలు ప్రాంతాల్లో జనం చలిమంటలు వేసుకుంటున్నారు. ఇళ్లు కూడా లేని నిస్సహాయులకు ఢిల్లీలోని నైట్ షెల్టర్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఫుట్పాత్లపై ఉండే పలువురు రాత్రి వేళల్లో ఆ నైట్ షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. #WATCH | People take shelter in night shelter homes as the coldwave continues in the national capital (Visuals from Nizamuddin shelter home) pic.twitter.com/DYpGgH1Bch — ANI…
Cold wave | ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంది. తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల్లో లాగే ఇవాళ ఉదయం కూడా అక్కడ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. January 17, 2024 / 07:39 AM IST Cold wave: ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంది. తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల్లో లాగే ఇవాళ ఉదయం కూడా అక్కడ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట బయటికి వచ్చిన చలికి గజగజ వణుకుతున్నారు. ఎముకలు కొరికే చలికి తాళలేక పలు ప్రాంతాల్లో జనం…
Beijing must realise that its threats directed at Taipei have been counterproductive to its own objectives Published Date – 16 January 2024, 11:30 PM The victory of William Lai Ching-te, a pro-democracy and pro-sovereignty leader, in Taiwan’s presidential election, marks an open defiance of China whose aggressive and hegemonic policies are increasingly posing a threat to the tiny island nation. The win gives the ruling Democratic Progressive Party (DPP) an unprecedented third term in office, much to the chagrin of Beijing. The Chinese authorities lost no time in asserting that any efforts to promote the idea…
వ్యవసాయ శాఖ డైరెక్టర్ను ఆదేశించిన మంత్రి తుమ్మల ఖమ్మం, జనవరి 16 : రైతులకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టవద్దని, వారికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు ముందుగానే సమకూర్చాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్కు సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో నమోదైన యూరియా కొరతకు సంబంధించిన సమస్యపై సమీక్షించారు. దీనిపై వ్యవసాయ సంచాలకులు వివరిస్తూ.. ఇటీవల జరిగిన లారీల సమ్మె కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, వారు సమ్మె నిలిపివేయడంతో సమస్య పరిష్కారమైందన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. అలాగే మిర్చి ధర, తెగుళ్ల నియంత్రణ, మారెట్లో ఇటీవల తలెత్తిన పలు అంశాలపై సమీక్షించారు. రైతుల ఆదాయం పెంచడం, పంటల్లో వైవిధ్యాన్ని పెంచడంపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థంగా వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల…