Author: Telanganapress

The incident occurred on Hyderabad-Bangalore national highway near Erravalli crossroads at around 2.30 a.m. Published Date – 13 January 2024, 09:41 AM Hyderabad: A woman was burnt alive and four other passengers injured when a private bus caught fire in Jogulamba Gadwal district, early on Saturday. The incident occurred on Hyderabad-Bangalore national highway near Erravalli crossroads at around 2.30 a.m. The Volvo bus of a private travel company, which was on its way to Chittoor from Hyderabad, overturned and caught fire. The bus was carrying 40-50 passengers. While almost all passengers jumped out by breaking glass…

Read More

కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీల అమలు కోసం ఆర్భాటంగా తీసుకోన్న ప్రజాపాలన దరఖాస్తులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతున్నది. మొన్న హైదరాబాద్ రోడ్లపై అర్జీలను పడేసిన ఘటన మరువకముందే ఇలాంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బోయినపల్లి మండలం మర్లపేటకు చెందిన దరఖాస్తుల కట్ట మాయం అయ్యింది. ఈ విషయం ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల మధ్య ఘర్షణకు కారణం అయ్యింది. పరస్పరం కొట్టుకున్నారు. దీంతో ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. బోయినపల్లి మండలం మర్లపేట కార్యదర్శి రాయినేని లక్ష్మణ్ సెలవుపై వెళ్లారు. పక్క గ్రామానికి చెందిన నర్సింగాపూర్ కార్యదర్శిం శేఖర్ కు గ్రామ బాధ్యతలను అప్పగించారు. ఈ మధ్య జరిగిన ప్రజాపాలనలో మర్లకుంట గ్రామస్తుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అర్జీలను మండల పరిషత్తులో ఆన్ లైన్ లో చేస్తున్నారు. ఈ బాధ్యతలను మండలాధికారులు పూర్వపు కార్యదర్శి లక్ష్మణ్ కు అప్పగించారు. లక్ష్మణ్ గురువారం ఆన్ లైన్ చేస్తుండగా…

Read More

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసులో ఆ రాష్ట్ర సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌(CM Arvind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ నాలుగోసారి నోటీసులు జారీ చేసింది. జ‌న‌వ‌రి 18వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆ ఆదేశాల్లో పేర్కొన్న‌ది. జ‌న‌వ‌రి 3వ తేదీన విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ ఇచ్చిన నోటీసుల‌ను కేజ్రీ తిర్క‌రించారు. ఆ నోటీసులు అక్ర‌మంగా ఉన్నాయ‌ని, కేవ‌లం త‌న‌ను అరెస్టు చేసేందుకు నోటీసులు ఇచ్చిన‌ట్లు కేజ్రీ పేర్కొన్నారు. గ‌తంలో న‌వంబ‌ర్ 2న‌, డిసెంబ‌ర్ 21వ తేదీన హాజ‌రుకావాల‌ని ఆదేశించారు. కానీ మూడుసార్లూ ఆయ‌న ఈడీ నోటీసుల్ని ప‌ట్టించుకోలేదు. మ‌ద్యం విధానం కేసులో ఇప్ప‌టికే సీబీఐ ఆయ‌న్ను గ‌త ఏడాది ఏప్రిల్‌లో విచారించింది. కానీ సీబీఐ మాత్రం ఆప్ నేత‌ను నిందితుడిగా పేర్కొన‌లేదు. అయితే తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చిన త‌ర్వాత‌.. కేజ్రీని అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపించాయి. మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఇప్ప‌టికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన…

Read More

Victims in this kind of scam are tricked into believing that they are in danger, while their families or friends are also threatened with violence against the victim. Published Date – 12 January 2024, 09:29 PM Chinese exchange student Kai Zhuang, who got manipulated and fell victim to ‘cyber kidnapped’. Photo: Twitter Hyderabad:  Cyber kidnapping, a new criminal trend that has emerged recently, could have families across the globe worried as anyone, anywhere in the world could fall victim to it. Recently, a Chinese exchange student named Kai Zhuang, fell victim to this new criminal trend…

Read More

నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఇండియన్ ఆర్మీ. రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీలో ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లుగా చేరేందుకు దరఖాస్తులను కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకుంటే 2024 అక్టోబర్ లో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశం పొందవచ్చు. అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నోటిఫికేషన్ లో వెల్లడించారు. అదేవిధంగా ఏదైనా డిగ్రీతోపాటు ఎన్ సీసీ అర్హత ఖచ్చితంగా ఉండాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు అన్ లైన్ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 6 వరకు అప్లికేషన్స్ సమర్పించవచ్చు. www.joinindianarmy.nic.in లో పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఖాళీలు: మొత్తం ఖాళీలు 55. అందులో 50పోస్టులు ఎన్ సీసీ ఉన్నాయి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ…

Read More

మహిళలు అన్ని రంగాల్లో అడుగు పెడుతున్నారు. పురుషులతో తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించు కుంటున్నారు. కొన్ని ఉద్యోగాల్లో మాత్రం వారి ఉనికే కనిపించడం లేదు. ‘ఎయిర్‌పోర్ట్‌ ఫైర్‌ ఫైటర్‌’ అలాంటి కొలువే. గోవాకు చెందిన దిశ నాయక్‌ ఆ లోటు తీర్చారు. January 13, 2024 / 07:57 AM IST Disha Naik | మహిళలు అన్ని రంగాల్లో అడుగు పెడుతున్నారు. పురుషులతో తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించుకుంటున్నారు. కొన్ని ఉద్యోగాల్లో మాత్రం వారి ఉనికే కనిపించడం లేదు. ‘ఎయిర్‌పోర్ట్‌ ఫైర్‌ ఫైటర్‌’ అలాంటి కొలువే. గోవాకు చెందిన దిశ నాయక్‌ ఆ లోటు తీర్చారు. దిశకు మొదటినుంచీ తను ఏ దిశన వెళ్లాలనే స్పష్టత ఉంది. విమానయాన రంగం అంటే ఇష్టం. అందులోనూ విమానాల్లో అగ్ని ప్రమాద నివారణ పట్ల ప్రత్యేక ఆసక్తి. ఇదేమంత తేలికైన విషయం కాదు. మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడికి గురిచేసే శిక్షణ ఉంటుంది.…

Read More

The programme is being organized by Telangana Diaspora Organisations, UK. Published Date – 12 January 2024, 09:34 PM File photo Hyderabad: Chief Minister A Revanth Reddy is likely to participate in a “Hello London” programme at Hotel Heston Hyde on January 19 at 6.30 p.m. local time. The programme is being organized by Telangana Diaspora Organisations, UK. During the programme, participants could meet the Chief Minister and interact with him, said the organizers. Meanwhile, the Chief Minister on Friday sent a Ghilaf-e-Mubarak (sacred chadar) to the Dargah Ajmer Sharif of Hazrat Khwaja Gharib Nawaz Moinuddin Chisti…

Read More

చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి. తైవాన్‌లో శనివారం జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. January 13, 2024 / 07:36 AM IST ఇప్పటికే అష్టదిగ్బంధనం చేసిన చైనా నెట్‌వర్క్‌ను స్వాధీనం చేసుకున్న సైబర్‌ సంస్థలు నేడు తైవాన్‌లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలు Taiwan | తైపే, జనవరి 12: చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి. తైవాన్‌లో శనివారం జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తైవాన్‌ను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్న చైనా ఇప్పటికే ఉచ్చు బిగుస్తున్నది. ద్వీపకల్పాన్ని అష్టదిగ్బంధనం చేసిన చైనా ఆ దేశ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో తైవాన్‌లోని బ్యాంకులు మూతపడుతున్నాయి. ప్రజలు కోట్ల రూపాయల లావాదేవీలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు.…

Read More

This unique deposit scheme is open to resident individuals, non-individuals, and NRI customers. Published Date – 12 January 2024, 09:38 PM New Delhi: The State Bank of India (SBI) has launched the SBI Green Rupee Term Deposit (SGRTD) to mobilise funds to support environment-friendly initiatives and projects. This unique deposit scheme is open to resident individuals, non-individuals, and NRI customers. It offers investors the flexibility to choose from three distinct tenors — 1111 days, 1777 days, and 2222 days. In term deposits, the sum of money is kept for a fixed maturity and the depositor is…

Read More

కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌ను కర్ణాటక నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. ప్రస్తుతం వీరిద్దరు రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. January 13, 2024 / 06:33 AM IST న్యూఢిల్లీ/బెంగళూరు, జనవరి 12: కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌ను కర్ణాటక నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. ప్రస్తుతం వీరిద్దరు రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలోని క్లిష్ట పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దక్షిణ కన్నడ నుంచి నిర్మలా సీతారామన్‌ను, ఉత్తర కన్నడ లేదా బెంగళూరు సౌత్‌, బెంగళూరు సెంట్రల్‌ నుంచి జైశంకర్‌ను పోటీకి దింపాలని బీజేపీ ఆలోచిస్తున్నది. మరోవైపు, సిట్టింగ్‌ ఎంపీల్లో దాదాపు సగం మందికిపైగా ఈ సారి పోటీ చేయమని అధిష్ఠానానికి చెప్తున్నారు. అధిక వయస్సు, అనారోగ్యాన్ని కారణంగా చూపుతున్నారు. Previous article రైల్వేలో ఇప్పటికే అందరికీ 55% రాయితీ ఇస్తున్నాం: వైష్ణవ్‌ Next article…

Read More