చెట్టుపై ఆడుతున్న విద్యార్థులు తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు రోజంతా పత్తి చేను, చెట్లపై ఆటలాడుతూ కనిపించారు. వివరాల్లోకెళ్తే.. దుమ్ముగూడెం మండలం ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామమైన లింగాపురం పాఠశాల ఏకో ఉపాధ్యాయ పాఠశాల. ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయుడు సెలవులో ఉండడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్ విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో టీచర్ తన సొంత పనులపై బడిని వదిలివెళ్లిపోయాడు. దీంతో విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాలు, పత్తి చేనులో ఆడుకున్నారు. అయితే పిల్లలకు ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఏటీడబ్ల్యూ నరసింహారావును వివరణ కోరగా పూర్తి విచారణ చేసి ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. – పర్ణశాల, జనవరి 10 Source link
Author: Telanganapress
By quashing Gujarat govt’s decision to grant remission to 11 convicts in the Bilkis Bano case, the SC has restored public faith in the system Published Date – 10 January 2024, 11:45 PM By quashing Gujarat govt’s decision to grant remission to 11 convicts in the Bilkis Bano case, the SC has restored public faith in the system What was clearly a travesty of justice has now been corrected. By quashing the Gujarat government’s decision to grant remission to 11 convicts in the Bilkis Bano case, the Supreme Court has restored public faith in the system.…
వాహనదారులకు పోలీసుశాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీస్శాఖ తెలిపింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటికే రూ.107కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. వాస్తవానికి గడువు నేటితో ముగియగా.. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు స్పందన వస్తుండడంతో గడువును పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.59కోట్ల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే, రాయితీపై పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు గడువు ఇవ్వడంతో వాహనదారులు చెల్లిస్తున్నారు. అయితే, సాంకేతిక సమస్యలతో చెల్లింపుల్లో ఆలస్యమవుతుందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో నేటితో గడువును పొడిగించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80శాతం రాయితీ.. ఆర్టీసీ బస్సులకు 90శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీ రాయితీని ప్రకటించారు.…
సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు మధ్యలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. సిద్దిపేట కోమటి చెరువు వేదికగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. January 11, 2024 / 01:41 AM IST సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డులో పతంగుల పండుగ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, జనవరి 10 : సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు మధ్యలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. సిద్దిపేట కోమటి చెరువు వేదికగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. సిద్దిపేట బీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగే కైట్ ఫెస్టివల్కు ముఖ్య…
Israel has so far failed to achieve either of its primary war aims: the destruction of Hamas and freedom for the remainder of the 240 Israelis taken hostage on October 7 Published Date – 10 January 2024, 11:59 PM Palestinians look at a damaged residential building after an Israeli strike in Rafah, southern Gaza Strip, Wednesday, Jan. 10, 2024. (AP Photo/Fatima Shbair) By Ian Parmeter The 19th century German war strategist and field marshal Helmuth von Moltke famously coined the aphorism “No battle plan survives first contact with the enemy”. His observation might well be applied…
ప్రభుత్వం యాదవ, కురుమ సోదరుల కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభిం చిన గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం వెంటనే కొనసాగించాలన్నారు. గతంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో చాలా మంది డీడీలను కట్టారని గుర్తు చేశారు. ఇక ఎలక్షన్ మ్యానిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే డీడీలు కట్టిన వారికి కలెక్టర్ ఖాతాలో డబ్బులు జమ చేయబడ్డాయని, అర్హులైన వారికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిర్లక్షం చేయటం తగదని…
సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. January 11, 2024 / 12:39 AM IST కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వచ్చేవరకు నేతల అడ్డగింత గంటన్నరపాటు వేచిచూసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే చింతా సంగారెడ్డి, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఎలా పంపిణీ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వచ్చేవరకు చెక్కులు పంపిణీ చేయొద్దు. మా మేడం వచ్చిన తర్వాతే లబ్ధిదారులకు చెక్కులు అందజేయాలి’ అని కాంగ్రెన్ శ్రేణులు పట్టుబట్టారు. దీంతో గంటన్నరపాటు వేదికపైనే ఉన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. తాను రెండు చెక్కులు పంపిణీ చేస్తానని, ఆ…
Recently, Sharmila met Telangana CM Revanth Reddy to invite him to the wedding. Published Date – 10 January 2024, 11:06 PM Hyderabad: YS Sharmila paid a visit to Harish Rao at his residence and extended an invitation to attend her son YS Rajareddy’s wedding on Wednesday. She has been actively visiting various political leaders, inviting them to attend her son’s wedding. Recently, Sharmila met Telangana CM Revanth Reddy to invite him to the wedding. Sharmila’s son, YS Rajareddy, is set to marry Priya Atluri on February 17th. Notably, she merged her YSRTP party into Congress in…
కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు 420 హామీలు అని కేటీఆర్ విమర్శించారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇద్దామనుకున్నాం. కానీ, గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని,బీఆర్ఎస్ ను నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలు పెట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు మా మీద అకారణంగా నిందలు వేస్తె ఊరుకునేది లేదని ,అందుకే అసెంబ్లీలో కాంగ్రెస్ ను గట్టిగా నిలదీశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే నిలదీస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని, నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.…
#90s A Middile Class Biopic | ఈ రోజుల్లో సినిమాకు వచ్చినంత పబ్లిసిటీ వెబ్ సిరీస్కు రావడం చాలా తక్కువ. ఎందుకంటే డిజిటల్ కంటెంట్ అంటే ఏదో తెలియని చిన్న చూపు అందరిలోనూ ఉంటుంది. అందులోనూ చిన్నవాళ్లు నటిస్తే అసలే పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు అంతా కొత్త వాళ్లు చేసిన ప్రాజెక్టు కూడా అదిరిపోతుంది. January 10, 2024 / 10:11 PM IST #90s A Middile Class Biopic | ఈ రోజుల్లో సినిమాకు వచ్చినంత పబ్లిసిటీ వెబ్ సిరీస్కు రావడం చాలా తక్కువ. ఎందుకంటే డిజిటల్ కంటెంట్ అంటే ఏదో తెలియని చిన్న చూపు అందరిలోనూ ఉంటుంది. అందులోనూ చిన్నవాళ్లు నటిస్తే అసలే పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు అంతా కొత్త వాళ్లు చేసిన ప్రాజెక్టు కూడా అదిరిపోతుంది. తాజాగా 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ గురించి ఇండస్ట్రీలో ఇదే చర్చ జరుగుతుంది. సీనియర్ నటుడు శివాజీ…