Author: Telanganapress

MA Adnan returned with an impressive 6/17 bowling figures as his side Emerging Cricketers Development Group (ECDG) registered a massive 125-run win over Muchkunda CA in final of 8th edition of Pongal Trophy Junior Cricket Championship Published Date – 10 January 2024, 10:30 PM Victorious ECDG team members with the winners trophy on Wednesday. Hyderabad: MA Adnan returned with an impressive 6/17 bowling figures as his side Emerging Cricketers Development Group (ECDG) registered a massive 125-run win over Muchkunda CA in final of 8th edition of Pongal Trophy Junior Cricket Championship organised by ECDG at HotSpot…

Read More

కాంగ్రెస్‌(Congress) పట్ల ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) అన్నారు. ఎన్నికల్లో గెలువడమే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన ఆ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. ఇక ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. ఉద్యమాలు బీఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త కాదన్నారు. ఆ పార్టీ విధానాలు చూస్తుంటే భవిష్యత్‌లో ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. మళ్లీ అధికారంలోకి బీఆర్‌ఎస్ రావడం ఖాయమన్నారు. Source link

Read More

Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.4,38 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును బుధవారం లెక్కించారు. January 10, 2024 / 10:35 PM IST Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.4,38 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును బుధవారం లెక్కించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిపినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మొత్తం 28 రోజుల్లో రూ.4,38,53,238 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. నగదుతో పాటు 133 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బంగారం, 11…

Read More

He mentioned that he had won elections twice as an MP, while Lokesh had lost the MLA election. Published Date – 10 January 2024, 09:27 PM Hyderabad: Shortly after meeting Andhra Pradesh CM YS Jagan Mohan Reddy and resigning as a primary member of the TDP party, MP Kesineni Nani slammed the general secretary of the TDP, Nara Lokesh. Speaking to the media, Kesineni Nani said that he had worked hard for the party and had set aside his personal businesses for the development of the TDP in the state. He mentioned that he had won…

Read More

వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు కు బదలాయించ వద్దని డిమాండ్‌ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్ధుల ఆందోళన కొనసాగుతుంది . విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. శాస్త్రవేత్తలు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని విద్యార్థులు పేర్కొన్నారు. వ్యవసాయ సాగు పరిశోధన స్థలంలో హైకోర్టు నిర్మించడం వల్ల పర్యావరణం, వ్యవసాయ పరిశోధనలు, తదితర రంగాలకు అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రైతు కుటుంబం, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డికి వ్యవసాయ యూనివర్సిటీ విలువ తెలియక పోవడం విచారకరమని విద్యార్థులు విమర్శించారు Source link

Read More

Kadiyam Srihari | హైదరాబాద్‌ : కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసినట్టే తెలంగాణలోనూ చేతులెత్తేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. January 10, 2024 / 09:37 PM IST Kadiyam Srihari | హైదరాబాద్‌ : కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసినట్టే తెలంగాణలోనూ చేతులెత్తేస్తారేమోనని అనుమానాలు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అందులో అంతర్లీనంగా ఉన్న 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారో తెలిపే షెడ్యూల్‌కు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ వరంగల్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనంతరం కడియం శ్రీహరి మీడియాతో…

Read More

The Asian Spine Hospital in the city recently accomplished 200 successful spinal fusion surgeries through EndoFusion, a keyhole endoscopic spine technology. Published Date – 10 January 2024, 08:37 PM The Asian Spine Hospital in the city recently accomplished 200 successful spinal fusion surgeries through EndoFusion, a keyhole endoscopic spine technology. Hyderabad: City-based Asian Spine Hospital on Wednesday announced successful completion of 200 spinal fusion surgeries (EndoFusion) using keyhole endoscopic spine technology. Dr. Sukumar Sura, CMD, Asian Spine Hospital said that the success of such procedures represents a major milestone in spine surgeries, making endoscopic…

Read More

వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి పార్టీ శ్రేణులని ఉద్దేశించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రజల్ని వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ రక్తాన్ని రంగరించారని, చెమటను ధారపోసారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఇప్పటికే కొన్నిటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదిక అబద్ధం చెప్పారు అని కేటీఆర్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వాళ్ళ 420 హామీలతో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైంది అన్నారు. కేటీఆర్ సీఎం జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని కేటీఆర్ అన్నారు. The post కేసీఆర్ రక్తాన్ని రంగరించారు.. కేటీఆర్ ఎమోషనల్…

Read More

Uddhav Vs Shinde | మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించారు. అయితే, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి ఎదురుదెబ్బ తగిలినా.. కొంత ఉపశమనం కలిగించింది. January 10, 2024 / 08:37 PM IST Uddhav Vs Shinde | మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించారు. అయితే, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి ఎదురుదెబ్బ తగిలినా.. కొంత ఉపశమనం కలిగించింది. వాస్తవానికి రెండు పార్టీలు అసెంబ్లీ స్పీకర్‌ ఎదుట 34 అనర్హత పిటిషన్లు వేశాయి. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రస్తావిస్తూ తమదే నిజమైన పార్టీగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ.. మరో వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో శివసేన ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ వేటు వేయకపోవడంతో సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత…

Read More

Addressing the party cadre from Waranagal Lok Sabha constituency, KT Rama Rao said the BRS dedicated 99 percent of its time to governance and development with focus on quick and sustainable progress of the State Published Date – 10 January 2024, 07:36 PM Photo: X Hyderabad: BRS president and former Chief Minister K Chandrashekhar Rao gave his sweat and blood to develop Telangana into a progressive State within the last decade, but the new Congress rule is sparing no effort to destroy it, BRS working president KT Rama Rao said here on Wednesday. He reminded that…

Read More