Woman cheated | ఉద్యోగాల(Jobs) పేరుతో పేరుతో మోసం చేసిన ఓ మహిళను బాధితులు చితకబాదారు. ఈ సంఘటన సూర్యాపేటలో బుధవారం చోటు చేసుకుంది. January 10, 2024 / 04:28 PM IST సూర్యాపేట : ఉద్యోగాల(Jobs) పేరుతో పేరుతో మోసం చేసిన ఓ మహిళను బాధితులు చితకబాదారు. ఈ సంఘటన సూర్యాపేటలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట(Suryapet) వైద్య కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ మోసం(woman cheated) చేసిందని ఆగ్రహించిన బాధితులు ఆమెపై దాడికి పాల్పడి స్థానిక ముత్యాల ఆలయంలో బంధించారు. సుమారు రూ.60 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళను విడిపించి పోలీస్ స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Previous article Duolingo Layoffs | ఏఐతో కొలువుల కోత : టెకీలపై డ్యులింగో వేటు Next article Source link
Author: Telanganapress
Lava Mobiles, a prominent mobile brand, has sparked a buzz on social media by incorporating the iconic Hyderabad skyline in their New Year 2024 promotional video. Published Date – 10 January 2024, 03:29 PM Hyderabad: Lava Mobiles, a prominent mobile brand, has sparked a buzz on social media by incorporating the iconic Hyderabad skyline in their New Year 2024 promotional video. The video, which featured the city’s panoramic view, triggered comments from Hyderabadis on X. Among the various comments, residents expressed a mix of pride and amusement at seeing their city showcased in the advertisement. Twitter…
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్కార్ట్’ మరో సేల్ను ఆరంభించేందుకు సిద్ధమైంది. ‘రిపబ్లిక్ డే’ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి ఫ్లిప్కార్ట్ తమ వెబ్సైట్లో బ్యానర్లను పోస్ట్ చేసింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రం ఒక రోజు ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి) రిపబ్లిక్ డే సేల్ అందుబాటులోకి రానుంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్లో ఫ్లిప్కార్ట్ అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందించనుంది. ముఖ్యంగా ఫోన్లపై రాయితీలు, ఆఫర్లు భారీగా ఉండనున్నాయి. Read Also: ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మళ్లీ తెచ్చుకుందాం ఐఫోన్ 15, ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, శాంసంగ్ ఎఫ్14 5జీ, మోటోరొలా ఎడ్జ్ 40 నియో, మోటో జీ54 5జీ, గూగుల్ పిక్సెల్ 7ఏ, రియల్మీ 11 ఎక్స్ 5జీ, రియల్మీ సీ 53, వివో టీ2 ప్రో,…
Kesineni Nani | ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. January 10, 2024 / 03:10 PM IST అమరావతి : ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపే ముఖ్యంగా కదుపుతున్న పావుల్లో అవకాశం దక్కని నాయకులు అంతే వేగంగా పావులు కదుపుతూ పక్క పార్టీలో పాగా వేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కేశినేని నాని (Kesineni Nani) కి ఈసారి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వడం లేదని స్పష్టమైన సంకేతాలు టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నాని కూతురు శ్వేత టీడీపీకి రాజీనామా చేశారు. వీరిద్దరూ వీరిద్దరూ ఏపీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో బుధవారం మధ్యాహ్నం తండ్రీ, కూతురు ఇద్దరు ఏపీ సీఎం…
Researchers from the Universidade de Sao Paulo in Brazil also claimed that a diet low in dairy products and meat may help to ward off the infection. Published Date – 10 January 2024, 02:24 PM Sao Paulo: Eating a predominantly plant-based or vegetarian diet high in vegetables, legumes, nuts, is linked to 39 per cent lower odds of Covid-19 infection, claims a research. Researchers from the Universidade de Sao Paulo in Brazil also claimed that a diet low in dairy products and meat may help to ward off the infection. “Plant-based dietary patterns are rich in…
ఒకరి అవసరం మరొకరికి ఆసరాగా మారుతుంది. సినిమాల్లో నటించాలనే కోరికతో పట్నం వచ్చిన యువతులను కొంతమంది కేటుగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువతి ఇలాగే మోసపోయింది. వెండితెరపై, బుల్లితెరపై కనిపించాలని చాలామంది యువతీ, యువకులు కోరుకుంటారు. అందుకోసం స్టూడియోల చుట్టూ ప్రతి రోజు తిరుగుతూ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అందర్నీ అడుగుతుంటారు. ఇలాంటి వారిని క్యాష్ చేసుకొని కొంతమంది మోసం చేస్తుంటారు. యువకులకు సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి వారి నుండి డబ్బులు లాగుతుంటారు. ఇక అమ్మాయిలనైతే శారీరకంగా వాడుకుంటుంటారు. Read Also: ప్రాణాలు తీసిన చలి కుంపటి.. ఊపిరాడక ఐదుగురు చిన్నారులు మృతి తాజాగా యూసఫ్ గూడలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టీవీ షోల్లో ఛాన్స్ల పేరిట మేకప్ ఆర్టిస్ట్ అయిన యువతిపై లైంగిక దాడి చేశాడు ఓ జూనియర్ ఆర్టిస్ట్. డెమో కోసమని ఓయో రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత…
Tirumala | తిరుమలలో కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి చెంతకు చేరుకుంటున్నారు. January 10, 2024 / 02:24 PM IST తిరుమల : తిరుమలలో కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి చెంతకు చేరుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులు కంపార్టుమెంట్లలో కాకుండా నేరుగా ఆరుగంట్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,901 మంది భక్తులు దర్శించుకోగా 16,991 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.77 కోట్లు వచ్చిందని అధికారులువెల్లడించారు. Previous article INDvsAFG T20I: సిరీస్ ప్రారంభానికి ముందే అఫ్గాన్కు భారీ షాక్.. స్టార్ స్పిన్నర్ ఔట్.. Next article Source link
The actress reconnected with Mahesh Babu, bringing back nostalgic memories from their previous collaborations. Published Date – 10 January 2024, 01:30 PM Mumbai: Actress Kriti Sanon, who was last seen in ‘Ganapath: A Hero is Born’, completed a decade in the South Indian film industry as her film ‘1: Nenokkadine’ clocked 10 years of its release on Wednesday. ‘1: Nenokkadine’ starred Kriti opposite Telugu superstar Mahesh Babu. Adding a touch of nostalgia to her journey, the actress recently reunited with Mahesh Babu, evoking memories from their past collaborations. Their on-screen chemistry and camaraderie have left a…
రంగారెడ్డి జిల్లాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తోంది. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన ఎస్ఓటి పోలీసులు కొత్తూరులోని కిరాణా షాపుల్లో, రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కిరాణా డబ్బాలలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు, బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుపడ్డాయి. చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిస్సా రాష్టానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకీ తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు, కొత్తూరు ఇన్స్పెక్టర్ నర్సింహా రావు తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఆయన…
కొడుకును చూసే హక్కు అతడికి కోర్డు కల్పించడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. సో.. భర్త మీద కోపంతో తన కడుపున పుట్టిన అభం శుభం తెలియని చిన్నారిని January 10, 2024 / 01:25 PM IST వారిద్దరూ హై ప్రొఫైల్ దంపతులు… ఇద్దరూ బాగానే సంపాదిస్తున్నారు.. అంతా బాగానే ఉంది. అంతలో ఇద్దరి మద్య మనస్పర్థలు గొడవలకు దారితీశాయి. దీంతో ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. మధ్యలో పసివాడు ఏం పాపం చేశాడు. కొడుకును వారానికి ఒక సారి కలుసుకునే వెసులుబాటు కోర్టు తండ్రికి ఇవ్వడం ఆ తల్లికి నచ్చలేదేమో. భర్త తరచూ కొడుకును చూసేందుకు రావటం ఆమె సహించ లేక పోయింది. ఎలాగైనా భర్త నుంచి కొడుకును దూరం చేయాలనే పిచ్చితనంతో దారుణానికి ఒడిగట్టిందనేది పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కొడుకును చూసే హక్కు అతడికి కోర్డు కల్పించడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. సో.. భర్త…