According to ministry data, Kerala and Karnataka each reported two of the four new fatalities. Published Date – 10 January 2024, 12:15 PM New Delhi: India has logged 605 new Covid-19 cases and four deaths in the past 24 hours, the Union Ministry of Health and Family Welfare said on Wednesday. The four new fatalities were reported from Kerala and Karanataka, two each, according to the ministry data. On Tuesday, six deaths were reported in total — from Karnataka, Chhattisgarh and Assam. Meanwhile, the total number of active cases further fell to 3,643 from Monday’s 3,919.…
Author: Telanganapress
లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్లో డ్రగ్ ముఠా బీభత్సం సృష్టించింది. టెలివిజన్ స్టూడియోలోకి ఓ గ్యాంగ్ ఆయుధాలతో ప్రవేశించింది. లైవ్లోనే తమ వద్ద ఉన్న గన్స్తో బెదిరించింది. ముసుగులు వేసుకున్న ఆ గ్యాంగ్.. ప్రభుత్వ టీవీ ఛానల్ టీసీ స్టూడియోలోకి ఎంటర్ అయ్యింది. ఈ ఘటన గుయాకుల్ సిటీలో జరిగింది. టీవీ స్టూడియోలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఫ్లోర్పై పడుకోబెట్టారు. అనేక మందిని బందీలేగా చేశారు. ఓ సాయుధుడు తన వద్ద ఉన్న షాట్గన్ను టీవీ ప్రజెంటర్ తలపై పెట్టి బెదిరించాడు. ఇదంతా టీవీలో లైవ్ ప్లే అయ్యింది. అందరూ శాంతించాలని లేకుంటే బాంబులు వేస్తామని మరో సాయుధుడు బాంబులు చూపిస్తూ బెదిరించాడు. అయితే చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అనేక మందిని అరెస్టు చేశారు. Read Also: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ దేశంలోని పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న అధ్యక్షుడు డేనియల్ నోబోవా సోమవారం జాతీయ అత్యవసర పరిస్థితిని…
Bengaluru CEO : మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఆమె ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్లో దగ్గు మందు ఖాళీ బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. బహుశా ఆమె పిల్లోడికి భారీ డోసు ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు. January 10, 2024 / 12:27 PM IST పనాజీ: గోవాలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో ఉన్న మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ స్టార్టప్ కంపెనీ సీఈవో(Bengaluru CEO) సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడిని చంపిన విషయం తెలిసిందే. ఆ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఆమె ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్లో దగ్గు మందు ఖాళీ బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. బహుశా ఆమె పిల్లోడికి భారీ డోసు ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు. చాలా ముందస్తు ప్లానింగ్తోనే ఈ మర్డర్…
The pilgrims sang ‘bhajans’ and conducted worship at his residence, where Khashim’s family joined in, along with hundreds of ‘maldharis’—those who commit to visiting Sabarimala. Updated On – 10 January 2024, 11:15 AM Koppal: The photos and videos of a Muslim family hosting ‘anna santarpana (to provide food with gratification)’ for Sabarimala pilgrims have gone viral on social media in Karnataka. The gesture was being appreciated by people across the state. Khashim Ali Muddaballi, district president of Pinjara community, had hosted the anna santarpana programme for Hindu pilgrims at his residence located in Jayanagar locality of…
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు భారీగా వచ్చాయి. పథకాలు పొందేందుకు ప్రజలు క్యూ లైన్లలో నిలబడి మరీ దరఖాస్తులు ఇచ్చారు. డిసెంబర్ 28న మొదలైన ఈ ప్రొగ్రాం జనవరి 6వ తేదీన ముగిసింది. ఇప్పటి వరకు కోటి 24 లక్షల మంది ప్రజలు ఆరు గ్యారెంటీల కోసం అప్లయ్ చేసుకున్నారు. ఇంత సీరియస్గా జరిగిన ఈ కార్యక్రమంలోనూ ఆకతాయిలు కొందరు తమ అతి తెలివి ప్రదర్శించారు. మొన్నటికి మొన్న హనుమకొండ జిల్లాలో ఓ వ్యక్తి శివుడి పేరు మీద అభయ హస్తం పథకం కోసం దరఖాస్తు చేశాడు. అదే రీతిలో తాజాగా మరో విచిత్ర దరఖాస్తు బయటకొచ్చింది. Read Also: టీవీ లైవ్ షోలో గన్లు, బాంబులతో బెదిరింపులకు దిగిన డ్రగ్ ముఠా ఈ సారి ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరుతో అభయహస్తం కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫాంలో కొడుకులుగా…
Gautam Adani: అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు. గాంధీనగర్లో జరుగుతున్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్లో ఆయన ఈ ప్రకటన చేశారు. January 10, 2024 / 11:26 AM IST గాంధీనగర్: అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీ(Gautam Adani) కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు. గాంధీనగర్లో జరుగుతున్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్లో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన నేతలు కూడా…
The incident occurred when coaches of the train derailed and partially hit a platform side wall. Updated On – 10 January 2024, 10:23 AM Hyderabad: Atleast five persons suffered minor injuries when the Charminar Express train derailed on the platform at Nampally railway station on Wednesday. The incident occurred when the train bound for Chennai arrived on the platform, slipped off the track when halting and hit the sidewall. Two bogies were reportedly derailed. Railway officials said no casualties were reported. They were verifying the cause of derailment. Several train services are expected to be diverted…
మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతేడాది యాపిల్ భారత్లో తయారైన రూ.65,000 కోట్ల విలువైన ఐఫోన్లను ప్రపంచం మొత్తానికి ఎగుమతి చేసింది. ప్రస్తుతం, యాపిల్ ఐఫోన్ యొక్క అన్ని తాజా మోడల్లు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం: చైనాలో యాపిల్ ఐఫోన్ విక్రయాలు 30 శాతం తగ్గగా, భారత్లో తయారైన ఐఫోన్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 65,000 కోట్ల విలువైన ‘మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్లు 2023లో భారతదేశం నుండి ఎగుమతి అయ్యాయి. అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో యాపిల్ తన ఉత్పత్తి ప్లాంట్ను చైనా నుంచి తరలిస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా యాపిల్కు భారత్ అత్యంత అనుకూలమైన మార్కెట్ గా భావిస్తోంది. అదే సమయంలో, ప్రస్తుత మోదీ సర్కార్ పాలసీ, ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కారణంగా Apple లాభపడుతోంది. ఉత్పత్తి అనేక రెట్లు పెరిగింది:గత…
Charminar Express | నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్లోకి చేరుకుంటున్న సమయంలో పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. రైలులోని మూడు బోగీలు పట్టాలు దాటి పక్కకు వెళ్లాయి. ఈ ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. January 10, 2024 / 10:19 AM IST హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్లో ఆగే క్రమంలో డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. దాంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని రైల్వే అధికారులు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. స్టేషన్లో దిగడానికి కొన్ని సెకన్ల ముందు రైలు ప్రమాదానికి గురవడంతో…
The “Maharishi Valmiki International Airport, Ayodhyadham” is the country’s 68th civil airport terminal to come under the umbrella of the specialised Aviation Security Group (ASG) of the central force. Published Date – 10 January 2024, 09:19 AM Women personnel of CISF during a marchpast and (below) showcasing Kalaripayattu skills at the Raising Day. — Photos: Yuvraj Akula Ayodhya/New Delhi: The Centre has sanctioned a security cover of more than 150 CISF personnel for the Ayodhya airport, days before the high-profile consecration ceremony at the Ram temple on January 22, official sources have said. The “Maharishi Valmiki…