ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఏవేవో చేస్తున్నారు. కొత్తకొత్త ప్రదేశాలు, డ్యాన్సులు, కొన్ని సీన్లు చేసి పెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం గుర్తింపు కోసం దిగజారుతున్నారు. అలా రీల్స్ చేస్తూ బంధువుల ముందు పరువు తీస్తుందని, రీల్స్ చేయొద్దని చెప్పిన భర్తను అంతమొందించింది ఓ భార్య. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వద్దన్నందుకు ఆ ఇల్లాలు కట్టుకున్న భర్తను పక్కా ప్రణాళికతో హత్య చేసింది. అక్కాచెల్లెళ్ల సాయం తీసుకొని భర్త గొంతుకోసి చంపేసింది. ఈ దారుణ ఘటన బీహార్లోని బెగుసరాయ్లో జరిగింది. Read Also: హైబీపీతో భర్త మృతి.. తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న భార్య మహేశ్వర్ కుమార్ రాయ్ (25), రాణి కుమారి ఇద్దరు భార్యాభర్తలు. వీరిద్దరికీ 7 ఏండ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. దినసరి కూలీగా పనిచేసే రాయ్ కొంతకాలం కోల్కతాలో కాపురం పెట్టాడు. అక్కడే చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే…
Author: Telanganapress
MHA | ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ నెల 5న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై జరిగిన దాడికి సంబంధించి తమకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. దర్యాప్తు సంస్థలపై దాడుల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలుపాలని ఆదేశించింది. January 10, 2024 / 09:17 AM IST న్యూఢిల్లీ : ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ నెల 5న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై జరిగిన దాడికి సంబంధించి తమకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. దర్యాప్తు సంస్థలపై దాడుల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలుపాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖాలిలో టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాల కోసం వెళ్లిన ఈడీ…
Aaditya Thackeray asked why Maharashtra faced so much “injustice” from the Centre government and the state regime. Published Date – 9 January 2024, 10:35 PM File Photo Mumbai: Shiv Sena (UBT) leader Aaditya Thackeray on Tuesday slammed the BJP-Shiv Sena (Shinde) government in Maharashtra for Pune not having a representation in the Lok Sabha for a year now, saying that the “illegal regime” in the state “fears losing the seat.” “For a year now, Pune is without representation in the Lok Sabha… only because the illegal regime in Maharashtra fears losing the seat,” Aaditya Thackeray said…
జనవరి 22న అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామమందిర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు కూడా ఆహ్వనం అందింది. దీనితో పాటు, కరసేవ సమయంలో ఒక్కొక్కరికి రూ.100 విరాళం ఇచ్చిన కరసేవకులకు కూడా ఆహ్వానం అందించింది ట్రస్టు. ఈ మేరకు మంగళవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, శ్రీరామ్ లల్లా, హనుమాన్ గారి దర్శనం, పూజల అనంతరం మంగళవారం కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులతో సమావేశమైన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రముఖులకు అయోధ్యలో మెరుగైన ఆతిథ్యం: మకర సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే ప్రాణ ప్రతిష్ట యొక్క వైదిక ఆచారాల గురించి సమాచారం తెలుసుకున్న ఆదిత్యనాథ్, వేడుకల భద్రత, ఇతర ఏర్పాట్లలో తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అవసరమైన అన్ని సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “అభిషేక మహోత్సవానికి వచ్చే ప్రముఖులకు అయోధ్యలో మెరుగైన ఆతిథ్యం ఇవ్వాలి. ప్రతి VIP అతిథి…
Fire accident | జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్ షా కలప మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిగురుజు దగ్గర గల మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. January 10, 2024 / 08:18 AM IST కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని సుఫియాన్ షా కలప మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిగురుజు దగ్గర గల మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ, భారీగా ఆస్తినష్టం సంభవించిందని చెప్పారు. మిల్లులో ఉన్న కలప పూర్తిగా దగ్ధమైందన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి…
In response to the Dikshit statement, Saurabh said, “When a party distributes tickets for one Lok Sabha constituency, 10 contenders come for that ticket. Published Date – 9 January 2024, 10:44 PM New Delhi: Reacting to Congress leader Sandeep Dikshit’s statement on AAP-Congress seat-sharing meeting, Aam Aadmi Party leader Saurabh Bharadwaj said it’s obvious there could be differences and people will get upset over tickets, as for every seat there are 10 contenders. Congress leader Sandeep Dikshit has said, “When a meeting has taken place, the alliance must have been discussed. What’s important is which party…
నిరుద్యోగులకు శుభవార్త. మీరు కూడా దేశ సేవ చేయాలనుకుంటే మీకో గొప్ప అవకాశం సిద్ధంగా ఉంది. భారత వైమానిక దళంలో చేరేందుకు దరఖాస్తు ప్రక్రియ షురూ కానుంది. జనవరి 17 నుండి ఫిబ్రవరి 6, 2024 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పురుష, మహిళా అగ్నిమాపక సిబ్బంది రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. వైమానిక దళంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన (అవివాహిత) స్త్రీ, పురుష అభ్యర్థులు వెబ్ పోర్టల్లో ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని అంబాలాలోని ఎయిర్మ్యాన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ ఎస్వీజీ రెడ్డి తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ జనవరి 17, 2024 ఉదయం 11 గంటల నుండి ఫిబ్రవరి 6, 2024 రాత్రి 11 గంటల వరకు చేయవచ్చు. జనవరి 2, 2004 నుండి జూలై 2, 2007 వరకు జన్మించిన పురుష, స్త్రీ అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు అర్హులు. నిర్ణీత వ్యవధిలోగా ఆన్లైన్లో…
BJP | లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ తన క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. January 10, 2024 / 07:21 AM IST న్యూఢిల్లీ, జనవరి 9: లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ తన క్యాబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. కుమారస్వామి మినహా మిగతా ముగ్గురు బీజేపీ వ్యక్తులే. కర్ణాటకలో ఇటీవల బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకోవటంతో ఆ పార్టీ నేత కుమారస్వామిని కూడా కేంద్ర…
After discussing the issue with her Physical Science teacher P Ramulu, Neha developed a gun using a couple of pipes Published Date – 9 January 2024, 10:52 PM Che Neha is exhibiting her gun during he Science Fair in Sangareddy on Tuesday. Sangareddy: After seeing the struggles of farmers who found it difficult to keep animals and birds away from their crops, a Class 10 girl student has made a gun with just Rs 500. Meet Ch Neha, a student of the Zilla Parishad High School, Pothireddypally in Sangareddy mandal, who saw her maternal uncle struggling…
Horoscope | విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. January 10, 2024 / 06:01 AM IST మేషంఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. వృషభంరుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మిథునంకుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక…