Browsing: తాజా వార్తలు

ఎట్టకేలకు GHMC కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు అయ్యింది. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలంటూ బీజేపీ కార్పొరేటర్లు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో స్పందించిన మేయర్ మంగళవారం…

భారత హాకీ స్టార్ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్ పై లైంగిదాడు కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారాం…

ప్రముఖ నటుడు విశాల్‌ త్వరలో పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాట టాక్‌ నడుస్తోంది. పార్టీ ఏర్పాటుకు విశాల్‌ సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటుకు గ్రౌండ్‌…

తెలంగాణను పోరాడి తెచ్చుకున్నదే సాగు నీళ్ల కోసమన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రయోజనాలను…

సరదాగా అలవాటైన గంజాయి వ్యసనానికి బానిసైన ఓ బీటెక్‌ విద్యార్థి గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన కే.సోమేశ్వర్‌రెడ్డి(22) హైదరాబాద్ కృష్ణానగర్‌లో నివాసం…

భారత్ జింబాబ్వే షెడ్యూల్ ఖారారైంది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత జింబాబ్వేలో అడుగుపెట్టనుంది భారత్. ఈ పర్యటనలో భాగంగా భారత్ మొత్తం 5 టీ20 సిరీస్ మ్యాచ్‌లు…

దాదాపు 40 ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ పార్టీ సీఎంగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ…

అధికారంలోకి రాగానే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ కోదండరాం.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60 గ్రూప్ -1 ఉద్యోగాల…

భువనగిరిలో టెన్త్ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించి వార్డెన్ శైలజను అధికారులు సస్పెండ్ చేశారు. దీనికి సంబందించి జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే ఇవాళ(మంగళవారం)…

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం హర్ధాలోని బైరాఘర్‌లో ఇవాళ(మంగళవారం) బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. ముందుగా ఐదుగురు మృతిచెందగా, ఆ సంఖ్య 11కు పెరిగింది.…