రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ -1 పోస్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 మరో 60 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి…
Browsing: తాజా వార్తలు
మార్చి 12వ తేదీన టీఎస్ పీజీఈసెట్-2024 నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణ కుమారి తెలిపారు. ఇవాళ(మంగళవారం) పీజీఈసెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. తెలంగాణ భవన్ కు ఆయన మూడు నెలల తర్వాత వచ్చారు. ఈ సందర్భంగా మహిళా…
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి శాసన సభలో కీలక బిల్లును ప్రవేశ పెట్టారు. దీంతో ఇల్లీగల్ రిలేషన్ షిప్ లకు చెక్ పెట్టే అవకాశముంది. ఉత్తరాఖండ్లో…
మేడ్చల్లోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 దగ్గర నిన్న(సోమవారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీ కొట్టడంతో ఒకరు…
పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ మహిళతో అనుచింతగా ప్రవర్తించినందుకు ఆ స్టేషన్ సీఐపై వేటు పడింది. ఈ ఘటన మియాపూర్ లో జరిగింది. మియాపూర్ పోలీస్…
ఏపీ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జీ చేశారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్…
సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ పై అసభ్య పదజాలం ప్రయోగించిన ముఖ్యమంత్రి రేవంత్…
రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు కోసం సర్యార్ చర్యలు చేపట్టింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఫ్రీగా ఇచ్చేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్దిదారులను గుర్తించే పనిని…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మొదటిసారిగా పార్టీకార్యాలయానికి కేసీఆర్ వస్తున్నారు. దీని కోసం…