యెమెన్ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ సోమవారం ప్రధానమంత్రి మైన్ అబ్దుల్మాలిక్ సయీద్ను తొలగించింది. దేశ కొత్త ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి అహ్మద్ అవద్ బిన్ ముబారక్ను కౌన్సిల్ నియమించింది.…
Browsing: తాజా వార్తలు
కేంద్రం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ రైస్ పేరుతో కిలో రూ. 29 చొప్పున 5,10 కిలోల…
గత రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.…
2028లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.అమలు కానీ హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందన్నారు.…
సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కేసీఆర్పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై… ఆగ్రహంతో ఊగిపోయిన బాల్క…
కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు అధికారంలో ఉంటేనే ఆంధ్రాకు నీటిని అప్పగించారని.. ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాన్నే అప్పగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నిరంజన్రెడ్డి.…
విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 106 పరుగుల తేడాతో ఓడించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 399 పరుగుల టార్గెట్ లో నాలుగో రోజు రెండో సెషన్లోపే…
అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఇవాళ( సోమవారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ…
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చేస్తోంది. రాష్ట్రంలోని…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ప్రదమైన సీఎం హోదాలో ఉండి గల్లీ…