మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ కునుకు తీస్తే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. చాలా మంది ఉద్యోగులు, వ్యక్తిగత పనుల రీత్యా మధ్యాహ్నం నిద్రను…
Browsing: తాజా వార్తలు
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగవైభంగా జరిగింది. ఈ శుభఘట్టాన్ని యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా సంబురంగా జరుపుకుంది. రాముడుత మనతోపాటు భూలోకంలో నివసిస్తాడనేది…
అయోధ్యలో రామ్లల్లాకు పట్టాభిషేకం జరగడంతో దేశమంతా సంబరాల వాతావరణం నెలకొంది. రాముడి పేరును స్మరిస్తూ ప్రజలంతా భక్తిలో మునిగిపోయారు. దేవాలయాలలో భజనలు, కీర్తనలు జరుగుతుండగా, ప్రజలు తమ…
ఢిల్లీ ఎన్సీఆర్ లో మరోసారి భూ ప్రకంపనలు భయభ్రాంతులకు గురిచేశాయి. చైనాలోని దక్షిణ జిన్ జియాంగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి 7.2తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఢిల్లీ…
మేడ్చల్: కుత్బుల్లాపూర్ లోని గాజులరామారం చిత్తారమ్మటెంపుల్ జాతరలో అపశృతి చోటుచేసుకున్నది. జాతరకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం…
తెలంగాణలో ఓటుకు నోటు కేసు ఒక సంచలనమే. అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్న చంద్రబాబు అండ్ కో పన్నాగాలను పసిగట్టి రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా…
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మోహ్సిన్ నఖ్వీ కొత్త చీఫ్ గా రాబోతున్నాడు. పాక్ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో జకా అష్రఫ్ అధ్యక్ష బాధ్యతల నుంచి…
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ కార్యలయంలో ఏసీబీ దాడులు చేసింది. 65 వేలు లంచం తీసుకుంటూ ఎక్సైజ్ సీఐ రెడ్ హ్యాండెండ్ గా దొరికారు. భూత్…
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నూతన మెట్రో రైల్ రూట్ మ్యాప్ ను హెచ్ఏమ్ఆర్ఎల్ సిద్ధం చేసింది. ఫేస్ 2లోని జూబ్లీబస్ స్టాండ్, సికింద్రాబాద్ నుండి…
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. వారు రాముడి గురించి మాత్రమే మాట్లాడతారని, సీతా…