అయోధ్యలో రాముడికి గుడి కట్టాల్సిందేనని పోరాడిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అయితే రామ మందిరం కోసం పాటుపడిన ఈ…
Browsing: తాజా వార్తలు
శ్రీరాముడు అవతార పురుషుడు అని అంటారు. అయితే శ్రీరాముడు కౌసల్య తల్లి కడుపున జన్మించాడు. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రమాసంలోని శుక్ల పక్ష నవమి తిథి నాడు ఉదయపురిలో…
తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మార్చిన హరితహారం పథకం పేరు మార్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన ఈ…
మధుమేహం ఆధునిక జీవనశైలిలో పెద్ద సమస్యగా మారింది. రక్తంలో చక్కెర పెరగడంతో శరీరంలో అనేక ఇతర వ్యాధులకు కారణం అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం,…
ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. తన కొత్త బీమా పథకాన్నినేడు ప్రవేశపెట్టనుంది. ఈ ప్లాన్ హామీ ఇవ్వబడిన ఆదాయ వార్షిక…
యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్యా రాముడి ప్రాణప్రతిష్టకు ఘడియ దగ్గరపడింది. నేడు మధ్యాహ్నం 12.20గంటలకు మొదలై మధ్యాహ్నం 1గంటలకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగుస్తుంది. రామమందిరలో…
శ్రీవారి కల్యాణోత్సవం సేవలో పాల్గొనాలని భక్తులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. స్వామివారి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి తరించాలని కోరుకుంటారు. స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని చూసి పరవశించిపోవాలనుకుంటారు.…
గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా.. అందరు దైర్యంగా ఉండండి భవిష్యత్ మనదే అని పేర్కొన్నారు హరీష్ రావు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన లోక్సభ…
తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావల వంతుకు…
కేటీఆర్ అధ్యక్షతన నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…