Browsing: తాజా వార్తలు

ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన మోకాలు, భుజానికి గాయమైందని, ఆపరేషన్ కోసం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో సోమవారం ఉదయం చేరారని వార్తులు…

అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు.  ఈ నేపథ్యంలో రామ మందిరం ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో యావత్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీంతో గూగుల్‌ ట్రెండ్స్‌లో అయోధ్య రికార్డుబద్దలు…

అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నేపాల్‌లోని సీతాదేవి పుట్టినిళ్లయిన జనక్‌పూర్‌లో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో ఇక్కడి…

సోమవారం కర్ణాటకలోని కొప్పల్ నగరంలోని శ్రీరామ మందిరంలో హిందువులు, ముస్లింలు కలిసి ప్రత్యేక పూజలు చేశారు.కొప్పళ నగరంలోని భాగ్యనగర్‌లోని శ్రీరామ మందిరంలో ఇరు వర్గాలకు చెందిన నాయకులు…

అయోధ్యలో నేడు రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తమ కళ్ల ముందు జరుగుతున్న ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అయోధ్యకి…

ముఖ్యమంత్రి ,మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.ఇవాళ(సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్…

న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో విలీన ఒప్పందాన్ని  సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా (ఇప్పుడు కల్వర్‌ మ్యాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) రద్దు చేసుకుంది. ఈ విలీన ప్రక్రియకు ముందుగా…

సిద్దిపేట కు చెందిన అమరనాథ్ అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో అయోధ్యలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈనెల 17వ తేదీ నుండి  లక్షలాది మందికి అన్నదానం చేస్తున్నారు…

ఆర్జీవీ రూటే సపరేటు. జనాలకు నచ్చేలా సినిమాలు తీస్తారు అందరు. కానీ ఈయన తనకు నచ్చితే చాలన్నట్టు సినిమాలను తెరకెక్కిస్తారు. జనాలు చూస్తారా, పొగుడుతారా, లాభాలు వస్తాయా…

భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌న‌వ‌రి 25న ఉప్ప‌ల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీని కోసం ఇంగ్లండ్ జ‌ట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం…