ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఆగం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్…
Browsing: తాజా వార్తలు
నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నల్ల వాగు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ…
జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొంటున్న నేపథ్యంలో ఎలాంటి లోటు…
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి పేరు మారింది. ఇకపై రామలల్లాను ‘బాలక్ రామ్’గా పిలువనున్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బాల రాముడి…
హమాస్ ఉగ్రవాదులతో జరుగుతున్నయుద్ధంలో తొలిసారి ఇజ్రాయెల్ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 24 మంది సైనికులను ఇజ్రాయెల్ సైన్యం కోల్పోయింది. ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్…
ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్న కస్టమర్ల నుంచి ప్లాట్ఫామ్ ఛార్జీలు వసూలు చేస్తున్న స్విగ్గీ.. ఆ ఛార్జీలను పెంచే…
బీహార్ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. 1924…
ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో మూత్రాన్ని కలిపి తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో…
కారును ఓవర్టేక్ చేశారని ఇద్దరు యువకులను చితకబాదిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తులను చితకబాదింది ఎవరో కాదు.. ఆయనో న్యాయమూర్తి.…
బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు.…