అతను ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్. కానీ ఆ విషయాన్ని మరచి, పరిచయమైన మహిళతో అసభ్యప్రవర్తనకు దిగాడు. దాంతో ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. అతడిపై కేసు…
Browsing: తాజా వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. మొక్కలకు నీళ్లు పడుతుండగా ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన గుండాల మండలం సాయనపల్లి…
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఫైర్ అయ్యారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్ రాష్ట్రంలో…
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో…
ముంబై: బాలీవుడు నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి సైఫ్ ఇంటికి వెళ్లారు.…
మిజోరాంలోని లెంగ్పురు విమానాశ్రయంలో మయన్మార్ ఆర్మీ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్కు చేరుకోకముందే ఈ ఘటన జరిగింది. ఈ…
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి ఇన్స్పెక్టర్పై బదిలీ వేటుపడింది. వివాదాలకు కేరఫ్ అడ్రస్లా పీఎస్ మారడం, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండంతో ఇన్స్పెక్టర్ నాగార్జునను రాచకొండ సీపీ సుధీర్…
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలుగా ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా…
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. చికాగోలోని జోలియెట్ పట్టణంలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. ఆదివారం, సోమవారాల్లో రెండు వేర్వేరు…
నమీబియా చిరుత జ్వాల.. కునో నేషనల్ పార్క్లో మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అంతకుముందు జనవరి 3న ఆడ చిరుత ఆశా మూడు పిల్లలకు జన్మనిస్తే, ఇప్పుడు జ్వాల…