రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.6కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు…
Browsing: తాజా వార్తలు
హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివెల్-2024 సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 13 నుంచి…
దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగారు. శుక్రవారం సాయంత్రం జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.…
ఏపీలో బీజేపీని ప్రజలు రానివ్వరని… కానీ, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ముసుగు వేసుకుని బీజేపీకి మద్దతుగా ఉన్నాయని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. విభజన హామీలను…
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించిన ఆర్టీసీ పందెం కోడి కథ సుఖాంతమైంది. ఈ నెల 9న ఆర్టీసీ బస్సులో పందెం కోడి దొరికిన విషయం…
శుక్రవారం నాడు తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంట్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహాక…
నిర్మల్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో దాడి చేశారు. ఇందులో ఒకరు మృతి చెందగా..తీవ్రంగా గాయపడ్డ…
ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రముఖ వ్యాపార సంస్థ రియలన్స్ ఇండస్ట్రీస్ లో పలు విభాగాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించేందుకు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది.…
నల్గొండ : వచ్చే వేసవిలో మంచినీటి సమస్య వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.…
పండిన బొబ్బాయి రుచితోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందలో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్లు, ఫైబర్, మినరల్స్ అధికమొత్తంలో ఉంటాయి. అన్ని సీజన్లలో లభించే బొప్పాయి…ఊబకాయాన్ని…