అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి హోటళ్లలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూమ్ రేట్లు ఏకంగా 500 శాతం పెరిగాయి. అంతేకాకుండా, ప్రతి 10…
Browsing: తాజా వార్తలు
కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీల అమలుకోసం ఆర్భాటంగా తీసుకొన్న ప్రజాపాలన దరఖాస్తులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో రోడ్లపై అర్జీలను పడేసిన ఘటన మరువకముందే…
సంక్రాంతి పండుగ నేపథ్యంలో…BRS పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ సందర్భంగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 16 వరకు విరామం…
కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీల అమలు కోసం ఆర్భాటంగా తీసుకోన్న ప్రజాపాలన దరఖాస్తులపై అంతులేని నిర్లక్ష్యం కొనసాగుతున్నది. మొన్న హైదరాబాద్ రోడ్లపై అర్జీలను పడేసిన ఘటన మరువకముందే…
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఇండియన్ ఆర్మీ. రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఆర్మీలో ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.…
ఎన్నికల్లో గెలిచి అధికారంలో రావడానికి ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల…
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన…
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆవేదన…
మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న సమయంలో…
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా విడుదలపై తీర్పు మరోసారి వాయిదా పడింది. తీర్పును జనవరి 22వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.…