లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో గత వారంలో రోజుల్లో 225 డీఎస్పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లేటెస్టుగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది…
Browsing: తాజా వార్తలు
తనను వేధిస్తున్న ప్రియుడిని అంతమొందించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్లాన్ చేసింది. ఎవరులేని సమయంలో ఇంటికి పిలిచింది. భర్త, తల్లిదండ్రులో కలిసి అతన్ని మట్టుబెట్టింది. ఈ ఘటన…
మేడారం జాతర సమీపిస్తుండటంతో పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. మండమెలిగే పండుగతో మహాజాతరకు మేడారం సర్వంసిద్ధమైంది. వారం రోజుల ముందు…
తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 2024-25విద్యాసంవత్సరానికి గాను ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ , టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ఎంట్రన్స్…
ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఈ మొత్తం వ్యవస్థలో పారదర్శకత లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా…
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయలుదేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాస్ కు ఛాతిలో…
క్యాన్సర్ కు సంబంధించిన వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఈ పరిశోధనలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ వ్యాక్సిన్…
పేటీఎం పేమేంట్స్ బ్యాంక్ ని డిపాజిట్లు స్వీకరించకుండా లేదా ఏదైనా కస్టమర్ ఖాతాకు టాప్-అప్ చేయకుండా ఇటీవల RBI చర్య తీసుకున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)…
సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి…
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా బుధవారం రోహిత్ శర్మ…