ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండెపోటు లక్షణాల గురించి సరైన సమాచారాన్ని పొందడం ద్వారా, మీరు ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. చాలా సార్లు గుండెపోటు లక్షణాలను అర్థం చేసుకోలేరు. వైద్యులు ప్రకారం, కొన్నిసార్లు గుండెపోటుకు ముందు శరీరం సంకేతాలు ఇస్తుంది. గుండెపోటుకు ఎంతకాలం ముందు శరీరంలో లక్షణాలు కనిపిస్తాయనేది ఒక్కో వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు సంకేతాలు ఒక వారం ముందుగానే కనిపించడం ప్రారంభిస్తాయి. కొన్నిసార్లు 2-4 గంటల ముందు, కొన్ని సందర్భాల్లో ఒక గంట ముందు కూడా, శరీరం గుండెపోటును గుర్తించగల సంకేతాలను ఇస్తుంది. మీరు సకాలంలో లక్షణాలను గుర్తిస్తే, మీ జీవితాన్ని సులభంగా రక్షించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంటే ఊపిరి ఆడకపోవడం కూడా గుండెపోటుకు లక్షణం కావచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంటే ఊపిరితిత్తులకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందడం లేదని అర్థం. కొన్నిసార్లు గుండెపోటుకు ముందు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఇదే…
Author: Telanganapress
జేఈఈ మెయిన్ -1 పరీక్షలో ఆరు ప్రశ్నలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఉపసంహరించింది. ప్రశ్నల్లో లోపాల కారణంగా ఆయా ప్రశ్నలను తొలగించింది. అయితే ఇవి ఒకే సెషన్లో కాకుండా వివిధ సెషన్లలో ఉన్నాయి. February 13, 2024 / 07:52 AM IST ఆరు ప్రశ్నలు తొలగించిన ఎన్టీయే JEE Main | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -1 పరీక్షలో ఆరు ప్రశ్నలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఉపసంహరించింది. ప్రశ్నల్లో లోపాల కారణంగా ఆయా ప్రశ్నలను తొలగించింది. అయితే ఇవి ఒకే సెషన్లో కాకుండా వివిధ సెషన్లలో ఉన్నాయి. తొలగించిన ఆరు ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలే కావడం విశేషం. జేఈఈ మెయిన్ -1 పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరి 27న రెండోషిప్ట్లో, 29న మొదటి షిప్ట్లో, 30, 31న రెండోషిఫ్ట్లో…
Trisha Poojita has been selected to play for the Gujarat Giants in the upcoming Women’s Premier League Published Date – 12 February 2024, 11:22 PM HCA president A Jaganmohan Rao felicitating Trisha Poojita. Hyderabad: Hyderabad Cricket Association (HCA) president A Jaganmohan Rao felicitated cricketer Trisha Poojita who has been selected to play for the Gujarat Giants in the upcoming Women’s Premier League. The State cricketer met the HCA president on Monday at his office in Madhapur. Jagan presented the cricketer with a memento and hoped that she would achieve greater heights in the future. He advised…
అమెరికాలోని న్యూయార్క్లో కాల్పుల ఘటన వెలుగు చూసింది. బ్రోంక్స్లోని సబ్వే స్టేషన్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. సాయంత్రం 4:38 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సబ్వే స్టేషన్లో కాల్పులు జరిపిన తర్వాత దాడి చేసిన వ్యక్తి కూడా పరారీ అయ్యాడు. ఈ కాల్పుల్లో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? గుండెపోటు కావొచ్చు..!! The post న్యూయార్క్ సబ్వేలో కాల్పులు, ఒకరు మృతి..పలువురికి గాయాలు..!! appeared first on tnewstelugu.com. Source link
కృష్ణా జలాల అంశంపైనే కాదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. ఆది నుంచీ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ జలహక్కులకు గండికొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోసారి అదే ధోరణి అవలంభిస్తున్నారు. February 13, 2024 / 05:37 AM IST తెలంగాణ సోయిలేకుండా కాంగ్రెస్ సర్కారు తీర్మానం నీటి కేటాయింపులకు, షేరింగ్లకు తేడా తెలియకుండా అత్యుత్సాహం 512ః299 టీఎంసీలకు తెలంగాణ ఒప్పుకున్నదంటూ వితండవాదనలు ఏపీ వాదనలకు బలం చేకూర్చేలా అసెంబ్లీ తీర్మానం ట్రిబ్యునల్లో వాదనలకు అడ్డంకిగా మారే ప్రమాదం హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల అంశంపైనే కాదు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా కాంగ్రెస్ సర్కారు సోయి లేకుండా వ్యవహరిస్తున్నది. ఆది నుంచీ అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ జలహక్కులకు గండికొట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోసారి అదే ధోరణి అవలంభిస్తున్నారు. అందుకు కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్…
The success of the proposedanti-cheating law will depend on how decisively the agencies investigate the cases and book culprits Published Date – 12 February 2024, 11:30 PM Representational Image When organised cheating makes a mockery of recruitment examinations, the deserving candidates, who spend years preparing for them, are left frustrated. This will lead to the erosion of public faith in the system. The anti-cheating bill, passed recently by Parliament, is a welcome first step to tackle the menace but challenges are many, particularly in the area of enforcement. The Public Examinations (Prevention of Unfair Means) Bill…
ఖలీల్వాడి/కామారెడ్డి, ఫిబ్రవరి 12: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్, ఎక్సైజ్ శాఖలకు చెందిన పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆబ్కారీ శాఖలో.. వినాయక్నగర్, ఫిబ్రవరి 12: నిజామాబాద్ రేంజ్ పరిధిలోని ఇద్దరు ఎక్సైజ్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ఉత్తర్వులు వెలువరించారు. నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ను రంగారెడ్డి డీసీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ను రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా ట్రాన్స్ఫర్ చేశారు.ఆయన స్థానంలో రంగారెడ్డి -1 టీఎస్బీసీఎల్ చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్న వి.సోమిరెడ్డిని నియమించారు. Source link
From comforting khichdi to buttermilk, and from boiled groundnuts to refreshing lime water, the stall features a menu that excludes calories typically considered unhealthy Published Date – 12 February 2024, 11:43 PM The Natural & Satvik Food Canteen is a major attraction at Numaish for those who prefer healthy food. —Photo: Anand Dharmana Hyderabad: Every year at Numaish, a crowd gathers in the evenings at a food stall where the food on their plates resembles home-cooked meals. Unlike dishes served at a fast-food centre or chaat bhandar, Sattvic Aahar Shaala, or Sattvic Prakruthi Aahar is a…
‘కేసీఆర్ నీళ్లియ్యనిదే తెలంగాణ పచ్చబడ్డదా?.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కావాలని కరాబ్ కట్టిండా? మనం ఇండ్లు కట్టుకుంటే గోడలకు పగుళ్లు రావా?.. గీయింతదానికే కాంగ్రెసోళ్లు గాయిగాయి చేస్తున్నరు.’ February 13, 2024 / 04:01 AM IST కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కావాలని కరాబ్ చేసిండా? మనం ఇండ్లు కట్టుకుంటే గోడలకు పగుళ్లు రావా? గీయింతదానికే కాంగ్రెసోళ్లు గాయిగాయి చేస్తున్నరు వీళ్లను గెలిపించిన నెలకే మన జుట్టు కేంద్రం చేతిల పెట్టిన్రు కేసీఆర్ సభకు వస్తే కాంగ్రెసోళ్ల దుమ్ము దులుపుతడు పాలమూరు యువరైతు, సెలూన్ ఓనర్ శివ ప్రతిస్పందన ఇల్లెందుల దుర్గాప్రసాద్ (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ నీళ్లియ్యనిదే తెలంగాణ పచ్చబడ్డదా?.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కావాలని కరాబ్ కట్టిండా? మనం ఇండ్లు కట్టుకుంటే గోడలకు పగుళ్లు రావా?.. గీయింతదానికే కాంగ్రెసోళ్లు గాయిగాయి చేస్తున్నరు.’ అంటూ పాలమూరు యువరైతు, సెలూన్ ఓనర్ శివ…
The main contributing factor for such high-risk pregnancies in Telangana State is short birth spacing, which is 31.1 per cent of pregnancies followed by 19.5 per cent of pregnancies where women have history of adverse birth outcomes Published Date – 12 February 2024, 11:52 PM Hyderabad: Despite steady improvement in maternal mortality, Telangana faces the challenge of widespread prevalence of high-risk pregnancies. A recent nation-wide study on maternal health by Indian Council of Medical Research (ICMR) has indicated that 60.3 per cent of pregnancies in Telangana State are high-risk pregnancies, a sharp contrast from the countrywide…