Author: Telanganapress

చంచల్‌ గూడ జైల్లో విషాదం జరిగింది. ఓ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సెల్‌ఫోన్‌ చోరీ కేసులో కిస్మత్‌ పూర్‌కు చెందిన రాజును నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్న(ఆదివారం) రాత్రి అస్వస్థతకు గురైన రాజును పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ( సోమవారం) ఉదయం రాజు చనిపోయాడు. దీంతో జైలు అధికాకారులు రాజు చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. రాజు మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం రాజు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: ఉద్యోగాలకు వయోపరిమితి మరో రెండేండ్లు పెంచిన ప్రభుత్వం Source link

Read More

పీఎం విశ్వకర్మ స్కీమ్‌తో అంతరించి పోతున్న చేతి వృత్తుల వారికి చేయూత లభిస్తుందని, దీంతో చేతి వృత్తి దారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో జిల్లాలోని బ్యాంకర్లు, అధికారులతో డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశం నిర్వహించారు. February 13, 2024 / 03:51 AM IST బ్యాంకర్లు నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలి మేడ్చల్‌ కలెక్టర్‌ గౌతమ్‌ మేడ్చల్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 12 : పీఎం విశ్వకర్మ స్కీమ్‌తో అంతరించి పోతున్న చేతి వృత్తుల వారికి చేయూత లభిస్తుందని, దీంతో చేతి వృత్తి దారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో జిల్లాలోని బ్యాంకర్లు, అధికారులతో డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకర్లు అర్హులైన విద్యార్థులకు రుణాలు అందించాలని అన్నారు. పీఎం స్కీమ్‌తో 18 రకాల…

Read More

From romantic dinners to creative workshops, the city offers something for every heart’s desire this February 14 Published Date – 12 February 2024, 11:55 PM Photo: Surya Sridhar Hyderabad: As Cupid readies his arrows for Valentine’s Day, Hyderabad is abuzz with a myriad of events catering to lovebirds and singles alike. From romantic dinners to creative workshops, the city offers something for every heart’s desire this February 14. Romeo and Juliet party For those seeking a classic romantic experience, La Cupula in Jubilee Hills is hosting a candlelight dinner. From 7 pm onwards, couples can enjoy…

Read More

బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఇవాళ( సోమవారం )అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్‌ టెస్ట్‌లో నితిష్‌ కుమార్‌కు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన బలపరీక్షలో అత్యంత ఈజీగా విజేతగా నిలిచారు. మరోవైపు అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. అసెంబ్లీ సమయంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రహ్లాద్‌ యాదవ్‌, నీలం దేవి, చేతన్‌ ఆనంద్‌ కూడా ఎన్డీయే వైపు మొగ్గారు. నితీశ్‌ కుమార్‌ కొన్ని రోజుల క్రితం మహాఘట్‌బంధన్‌ నుంచి బయటకు వచ్చారు. నితీశ్‌ ఎన్డీయేతో కూడి… తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేయడంతో బలనిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. బలపరీక్షకు ముందు రోజు వరకు బీహార్ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేసారు. దాదాపు వారం రోజులుగా బీహార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉన్నారు. బలపరీక్ష నేపథ్యంలో నిన్న(ఆదివారం) సాయంత్రమేఎమ్మెల్యేలు పాట్నా వెళ్లారు. ఇది కూడా చదవండి:చంచల్‌ గూడ జైల్లో ఖైదీ అనుమానాస్పద…

Read More

ప్రస్తుతం బాలీవుడ్‌లో యాక్షన్‌ సినిమాల హవా నడుస్తున్నది. పఠాన్‌, జవాన్‌ చిత్రాలు గత ఏడాది బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో అగ్ర హీరోలు యాక్షన్‌ బాట పడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ఓ పాన్‌ ఇండియా యాక్షన్‌ మూవీ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బాలీవుడ్‌లో తన సన్నిహిత మిత్రుడు సాజిద్‌ నదియావాలా నిర్మించే ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి గత రెండేళ్లుగా మురుగదాస్‌, సాజిత్‌ నదియావాలా మధ్య చర్చలు నడుస్తున్నాయని, ఇటీవల స్క్రిప్ట్‌ ఫైనలైజ్‌ చేశారని బాలీవుడ్‌లో వినిపిస్తున్నది. గత కొంతకాలంగా బాలీవుడ్‌లో కమ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు మురుగదాస్‌ ఈ సినిమా కోసం పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథను సిద్ధం చేశారని తెలిసింది. ఈ వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రంజాన్‌ సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. Source link

Read More

With no assurance from the TSPSC officials, the aspirants are planning to approach the High Court Published Date – 12 February 2024, 11:58 PM Hyderabad: Rakesh, a 26-year-old aspirant, was overjoyed on securing 147 marks in the final key released for the Group – IV services. He was sure of making it to the general ranking list that was announced recently by the TSPSC. His elation, however, was short-lived, as he could not make it to the list due to invalidation of his OMR sheet over a wrong bubbling issue. “I prepared for the examination for…

Read More

కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలు, అవాస్తవాల పునాది అని మరోసారి స్పష్టమైందన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి. మొన్న ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కగానే ప్రజలను నిండా ముంచేశారన్నారు. అంతేకాదు..దారుణంగా మోసం చేశారు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలోనూ అవే తప్పులు చెప్పి రాష్ట్ర అసెంబ్లీ గౌరవాన్ని, మర్యాదను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మంటగలిపింది. అబద్దాలను సభలో ప్రస్తావించి.. నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆనాడు కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసి ఉంటే, తెలంగాణకు అన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నట్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు కొట్లాడలేదు..? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడలేదు. నాడు ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పార్లమెంట్ లో ప్రస్తావించలేదు.? దీన్ని బట్టే అర్థమవుతోంది…

Read More

ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా బదిలీ చేసింది. February 13, 2024 / 01:45 AM IST హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రాను ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా బదిలీ చేసింది. అక్కడ పనిచేస్తున్న అన్కిట్‌ను నిజామాబాద్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుష్భూగుప్తాను ఉట్నూర్‌ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా, సెలవుల్లో ఉన్న చహత్‌ బాజ్‌పాయిని జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. Source link

Read More

While students of the ABVP EFLU unit staged a protest to resolve the issue of the university GBM and schedule the students union elections, the EFLU students collective organised a human chain inside the campus to protest against alleged “chaos” created by ABVP Updated On – 13 February 2024, 12:08 AM Hyderabad: Three students were injured in clashes between student organisations during a protest on the English and Foreign Languages University (EFLU) campus on Monday evening. While students of the ABVP EFLU unit staged a protest to resolve the issue of the university General Body Meeting…

Read More

తమ దేశంలో పడిపోతున్న సంతానోత్పత్తిని పెంచేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. బూయంగ్‌ కంపెనీ తమ ఉద్యోగులకు భారీ ఆఫర్‌ ప్రకటించింది. పిల్లల్ని కన్న ప్రతిసారి రూ.62.54 లక్షలు చెల్లిస్తామని తెలిపింది.2021లో 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఉద్యోగులకూ రూ.43.77 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది.ముగ్గురు పిల్లలున్న ఉద్యోగులకు రూ.1.86 కోట్ల నగదు లేదా అద్దె ఇంటి సదుపాయాన్ని కల్పించాలని అనుకుంటోంది.ఈ ఆఫర్లు ఆడ, మగ ఉద్యోగులిద్దరికీ వర్తిస్తాయంది. 2022లో ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి జరుుగుతున్నది దక్షిణ కొరియాలోనేనని తేలింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్.. అసెంబ్లీలోనూ అబద్ధాలే చెప్పింది, చూపించింది  Source link

Read More