Author: Telanganapress

గ్రామీణాభివృద్ధిలో అట్టడుగున ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే ఆవిష్కరణల ప్రదర్శనను ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. February 13, 2024 / 12:47 AM IST వన్‌ డిస్ట్రిక్‌ వన్‌ ఎగ్జిబిషన్‌ హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): గ్రామీణాభివృద్ధిలో అట్టడుగున ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే ఆవిష్కరణల ప్రదర్శనను ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో మూడు రోజుల పాటు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రదర్శనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీఎస్‌ఐసీ ‘వన్‌ డిస్ట్రిక్‌ వన్‌ ఎగ్జిబిషన్‌’ పేరిట చేపట్టే ఈ ప్రదర్శనలో వ్యవసాయం, నీటి పారుదల, వ్యర్థాల నిర్వహణ, పాడి పరిశ్రమ వంటి…

Read More

Building genuine trust requires moving beyond transactional relationships and addressing historical grievances with empathy and understanding Published Date – 12 February 2024, 11:45 PM By Sushiila Ttiwari, D Samarender Reddy India, a vibrant democracy and rising economic power, finds itself in a predicament. Despite its impressive internal growth, its relationships with neighbours have been steadily fraying. From the icy ties with Pakistan to the recent turbulence with Nepal and Sri Lanka, a sense of disillusionment seems to permeate the entire South Asian region. While historical baggage and complex geopolitical dynamics play a significant role, the question…

Read More

జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాకు మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)సమన్లు జారీ చేసింది. శ్రీనగర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇదే కేసులో గత నెలలో సమన్లు అందాయి. ఈ కేసులో జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధులు అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌లతో సహా వివిధ వ్యక్తుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడినట్లు అభియోగం నమోదైంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ బేరర్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత 2018లో మనీలాండరింగ్ విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా ఉన్న అబ్దుల్లాపై ఈడీ 2022లో ఛార్జిషీట్ దాఖలు చేసింది.క్రికెట్ అసోసియేషన్ చీఫ్‌గా ఉన్న సమయంలో, అబ్దుల్లా గేమ్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో అధికారులు, ఇతరులకు వచ్చిన నిధులను మళ్లించారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆయనపై ఛార్జ్ షీట్ తెలిపింది. ఈ నిధులను…

Read More

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టింది. February 12, 2024 / 11:12 PM IST హనుమకొండ చౌరస్తా: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టింది. భద్రాద్రి కొత్తగూ డెం జడ్పీ సీఈవోగా పనిచేస్తున్న ఎం.విద్యాలతను హనుమ కొండకు, హనుమకొండలో పనిచేస్తున్న ఎస్‌. వెంకటేశ్వర్‌రా వు ములుగుకు, ములుగు జడ్పీ సీఈవో ప్రసూ నారాణి భద్రా ద్రి కొత్తగూడెంకు బదిలీ అయ్యారు. హనుమకొండ డీఆర్డీవో ఎ.శ్రీనివాస్‌కుమార్‌ ములుగుకు, భూపాలపల్లి జిల్లా డీఆర్డీవో డి.పురుషోత్తం మహబూబాబాద్‌కు, ములుగు డీఆర్డీవో కె.నా గపద్మజ హనుమకొండకు, వరంగల్‌ డీఆర్డీవో ఎం.సంపత్‌రా వు జగిత్యాలకు, సిద్ధిపేట అడిషనల్‌ డీఆర్డీ వో జె.కౌసల్యదేవి వరంగల్‌ డీఆర్డీవోగా నియమితులయ్యారు. జనగామ…

Read More

Vasanta Panchami would be celebrated in Telangana on those dates. Besides this over 26,000 marriages would be performed in the State during the auspicious occasion, said Malla Reddy Published Date – 12 February 2024, 10:48 PM File Photo Hyderabad: Former Minister and Medical MLA C Malla Reddy on Monday requested the Speaker Prasad Kumar not to hold the session on two days – February 14 and 15. Intervening in a discussion in the house on Krishna projects, he said the Vasanta Panchami would be celebrated in the State on those dates. Besides this over 26,000 marriages…

Read More

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి ప్రసాదంలో ఎముక వచ్చినట్లు ఓ భక్తుడు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తమని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మారండేయశాస్త్రి , వేదపండితులు గంట రాధాక్రుష్ణశర్మ తెలిపారు. పాకశాలలో తయారు చేసే రాజూవారి ప్రసాదాలు నియమనిష్టలతో శుచీశుభ్రతలో ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో జరుగుతాయి అయిన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల పాకశాలలో పులిహోర ప్రసాదంలో ఎముక వచ్చిందనేది వాస్తవం కాదన్నారు. ఈఘటన తమకు ఎంతో మనోవేదనకు గురి చేసిందన్నారు. దీనిపై ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి అన్నారు. శ్రీశైల క్షేత్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలను కించపరిచేవిధంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఘటనపై భక్తులు సమన్వయంతో వ్యవహారించాలన్నారు. ఆలయంలో తీసుకున్న పులిహోర ప్యాకెట్ లో కనిపించిన గుర్తుతెలియని వస్తువులను ఎముకలుగా భావించి భక్తుడు ఫిర్యాదు చేశారన్నారు. ఇది కూడా చదవండి : మనీలాండరింగ్ కేసులో…

Read More

IAS Officers Transfers | తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. February 12, 2024 / 10:45 PM IST IAS Officers Transfers | తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న చిత్రా మిశ్రాను ఏటూరునాగారంలోని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బదిలీ చేశారు. ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంకిత్‌ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేశారు. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న ఖుష్బూ గుప్తాను ఉట్నూర్ ఐటీడీఏ అధికారిగా ట్రాన్స్ ఫర్…

Read More

G Sudheer Babu has been posted as IGP Multizone – II and placed the FAC Multizone – I Published Date – 12 February 2024, 09:33 PM G Sudheer Babu has been posted as IGP Multizone – II and placed the FAC Multizone – I Hyderabad: In a minor reshuffle of senior IPS officers, the State Government on Monday transferred Commissioner of Rachakonda Commissionerate, G Sudheer Babu to IGP Multizone II and posted Dr Tarun Joshi as the Commissioner Rachakonda. G Sudheer Babu has been posted as IGP Multizone – II and placed the FAC Multizone –…

Read More

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో ఇవాళ( సోమవారం)విచారణ జరిగింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌కు నామినేట్‌ చేసింది. అయితే, ఆ ప్రతిపాదనలను గవర్నర్‌ తిరస్కరించారు.ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండ రామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను నామినేట్‌ చేయగా దాన్ని గవర్నర్‌ ఆమోదించారు. దీంతో దాసోజు శ్రవణ్‌కుమార్‌, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ నాయకులను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేశారంటూ గత ప్రభుత్వం ప్రతిపాదనలను గవర్నర్‌ తిరస్కరించారు. అప్పటి ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వాదించారు. ఆ పిటిషిన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. ఈలోపే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడం, గవర్నర్‌ ఆమోదం తెలపడంపై…

Read More

Kamareddy |ఐసీయూల్లో రోగులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడమంటారా..? ఎలుకలను పట్టుకుంటూ కూర్చొవాలా అంటూ ప్రభుత్వ దవాఖానల వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూలో ఓ రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం డాక్టర్లపై చర్యలు తీసుకోవడంపై వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. February 12, 2024 / 09:41 PM IST Kamareddy |ఐసీయూల్లో రోగులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడమంటారా..? ఎలుకలను పట్టుకుంటూ కూర్చొవాలా అంటూ ప్రభుత్వ దవాఖానల వైద్యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఐసీయూలో ఓ రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం డాక్టర్లపై చర్యలు తీసుకోవడంపై వైద్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీటీజీడీఏ, ఇతర వైద్య సంఘాల పిలుపు మేరకు సోమవారం టీచింగ్‌ హాస్పిటల్స్‌, జిల్లా దవాఖానలు, వైద్య విధాన పరిషత్‌ పరిధిలో పని చేస్తున్న వైద్యులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన…

Read More