The judge, who was speaking on “the art of happiness: healing from stresses as a legal professional” at a “coffee chat” organised by the Delhi High Court Women Lawyers Forum, stressed on the need to adopt practices that prioritise mental health Published Date – 9 February 2024, 11:04 PM Representational Image New Delhi: Justice Anup J Bhambhani of the Delhi High Court on Friday told lawyers to not take themselves too seriously and to develop a sense of humour. The judge, who was speaking on “the art of happiness: healing from stresses as a legal professional”…
Author: Telanganapress
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 రాత్రి 9గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ,తెలుగు తోపాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు https://neet.nta.mic.in/వెబ్ సైట్ ద్వారా లాగిన్ అవ్వండి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1700 కాగా , జనరల్ ఈడబ్య్లూఎస్ , ఓబీసీ, ఎన్ సీఎల్ అభ్యర్థులకు రూ. 1600 , ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్ అభ్యర్థులు రూ. 1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ , పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని…
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ముపై వడ్డీరేటును 8 శాతంగానే నిర్ణయించవచ్చన్న అంచనాలున్నాయి. February 10, 2024 / 02:32 AM IST న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ముపై వడ్డీరేటును 8 శాతంగానే నిర్ణయించవచ్చన్న అంచనాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది 8.15 శాతంగా ఉంటే, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) 8.10 శాతంగానే ఉన్నది. అయితే ఈసారి ఇంకా తగ్గి 8 శాతానికే పరిమితం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది లోక్సభ ఎన్నికలున్నందున వడ్డీరేటును యథాతథంగా ఉంచేందుకే కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతుందన్న అభిప్రాయాన్నీ ఓ ఈపీఎఫ్వో బోర్డు సభ్యుడు వెలిబుచ్చారు. దీంతో శనివారం జరిగే…
Assam and Mizoram share a 164.6 km-long border. Both CMs also discussed a wide range of developmental issues during the one-to-one meeting in Guwahati. Published Date – 9 February 2024, 11:11 PM Guwahati: Assam Chief Minister Himanta Biswa Sarma on Friday held a meeting with his Mizoram counterpart Lalduhoma, an official said, adding both CMs agreed to make joint efforts to resolve the long-pending inter-state border issue. Assam and Mizoram share a 164.6 km-long border. Both CMs also discussed a wide range of developmental issues during the one-to-one meeting in Guwahati. They agreed to undertake joint…
ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే జుట్టు రాలడం, నెరిసిపోవడం వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి దీనికి ప్రధాన కారణం. మీకు కూడా విపరీతంగా జుట్టు రాలిపోతుంటే, మీ ఆహారం, జీవనశైలిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.మొలకలు తింటే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మొలకెత్తిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.ఈ పోషకాలన్నీ మీ జుట్టు మూలాల్లోకి వెళ్తాయి. ఆరోగ్యకరమైన, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి జుట్టు రాలడంతో బాధపడేవారు క్రమం తప్పకుండా మొలకెత్తిన మెంతులను ఆహారంలో చేర్చుకోవాలి. మెంతి మొలకలను నానబెట్టి తింటే, అందులో ఉండే పోషకాలు బట్టతల సమస్యను నయం చేస్తాయి. మొలకెత్తిన మెంతి గింజలను తయారుచేసే విధానం:మొదటి రోజు రాత్రి, అవసరమైన మొత్తంలో మెంతి గింజలను తీసుకుని, వాటిని నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం లేచి నీళ్లు తాగి…
ఖమ్మంలో ఇటీవల కూలిన గ్రంథాలయ భవనం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వ శిథిల భవనాలను తనిఖీ చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. February 10, 2024 / 01:20 AM IST ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, ఫిబ్రవరి 9 : ఖమ్మంలో ఇటీవల కూలిన గ్రంథాలయ భవనం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వ శిథిల భవనాలను తనిఖీ చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ భవనాలపై చేపట్టిన చర్యలపై శుక్రవారం నూతన కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవనాల తనిఖీ సమయంలో రిజిస్టర్ నిర్వహించి అందులో రిమారులు పొందుపర్చాలన్నారు. వర్షపు నీరు భవనాల స్లాబ్, వెంటిలేటర్ల వద్ద నిల్వకుండా ఉండేలా చూడాలని, టాయిలెట్ల లీకేజీలతో కూడా భవనం…
By conferring Bharat Ratna on Narasimha Rao, the nation has finally accorded him the pride of place, though belated Published Date – 9 February 2024, 11:45 PM It is not very often that destiny chooses certain leaders to script the history of nations at their most defining times. Pamulaparthi Venkata Narasimha Rao was one such favourite child of destiny; a ‘Telangana Bidda’ who rose from humble beginnings to become the architect of economic reforms and virtually reinvent India, both at home and abroad. By conferring Bharat Ratna, the highest civilian honour, on him, the nation has…
పిల్లలు-తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యత. భారతదేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తారంటే అతిశయోక్తి కాదు. పిల్లల చదువులు, వివాహం, ఆరోగ్యం, వారి భవిష్యత్తు, అనేక ఇతర కారణాలు పొదుపు, పెట్టుబడి మార్గాలను కనుగొంటారు. మీరు మీ పిల్లలకు మంచి భవిష్యత్తును,మంచి విద్యను అందించాలనుకుంటే, మీ ఆదాయం, ఖర్చులు, పొదుపు, పెట్టుబడి ఈ నాలుగు అంశాలపై దృష్టి పెట్టండి. వాటికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆర్థిక ప్రణాళికలను ఎలా సిద్ధం చేయాలి, గృహ బడ్జెట్ను ఎలా ప్లాన్ చేయాలి వంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. – ముందుగా, మీరు తగిన బీమాను కొనుగోలు చేశారని నిర్ధారించుకోండి. ఇది మీ పిల్లలకు మరింత సహాయం చేస్తుంది. -మీ ప్రస్తుత పొదుపులు, ఆస్తుల గురించి తెలుసుకోండి. మీకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు లేదా పొదుపులు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోండి. మీరు వీటి నుండి మీ…
లోక్సభ ఎలక్షన్లకు తుది ఓటరు జాబితా సిద్ధం అంతటా మహిళా ఓటర్లే ఎక్కువ వరంగల్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్సభ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను ప్రకటించింది. మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషుల, థర్డ్జెండర్, సర్వీసు ఓటర్ల వివరాలతో తుది జాబితాను రూపొందించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్సభ ఎన్నికల ఓటర్ల సంఖ్య పెరిగింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. తుది జాబితా సిద్ధం కావడంతో ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండలాలు, అసెంబ్లీ సెగ్మెంట్లకు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈసీ బాధ్యులుగా నియమించింది. ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులను నియమించనున్నది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా… ఆయా పరిధిలోని మండలాలు, గ్రామాల్లో పోలింగ్…
Apart from demand, it’s the actual traders who make the greenback powerful and most sought-after currency Published Date – 9 February 2024, 11:30 PM By Prakash Kapila Federal Reserve chair Jerome Powell recently said on 60 Minutes that two things are important for the US to remain a superpower: Finance and Military. “One is I think we need to just remember that we have this dynamic, innovative, flexible, adaptable economy. More so than other countries. And this is the big reason why our economy has come through so well,” he said. The other is the support…