Author: Telanganapress

గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మెరిట్ జాబితా విడుదల చేసినట్లు టీఎస్ పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 4 కింద 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. 7,26,837 మందిని మెరిట్ జాబితాలో పేర్కొంది ధ్రువపత్రాల వెరిఫికేషన్ కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. గతేడాది జులైలో గ్రూప్ 4 రాతపరీక్ష నిర్వహించిన విషయ తెలిసిందే. అభ్యర్థులు వెబ్ సైట్లో ర్యాంకులు చూసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. అభ్యర్థుల మెరిట్ జాబితా కోసం ఈ లింక్ https://notificationslist.tspsc.gov.in/ పై క్లిక్ చేయండి. ఇది కూడా చదవండి: ఈ నెల 28న టీఎస్ లాసెట్ -2024 నోటిఫికేష‌న్‌ను విడుద‌ల     Source link

Read More

Moto G04 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ04 ఫోన్‌ను వచ్చే వారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. February 9, 2024 / 11:07 PM IST Moto G04 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ04 ఫోన్‌ను వచ్చే వారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మోటో జీ04 ఫోన్ 6.6 అంగుళాల డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. యూనిసోక్ టీ606 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్న ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా అందుబాటులో ఉంటుంది. 10వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.ఈ నెల 15న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని తెలిపింది. మోటో జీ04 ఫోన్ నాలుగు రంగులు.. బ్లాక్, బ్లూ,…

Read More

Recalling the contributions of PV Narasimha Rao, CM Revanth Reddy said he was known for financial acumen and multilingualism Published Date – 9 February 2024, 10:30 PM Photo: Screen-grabbed from X Hyderabad: Chief Minister A Revanth Reddy welcomed the union government’s announcement to award Bharat Ratna to former Prime Minister the late PV Narasimha Rao posthumously. Recalling the contributions of PV Narasimha Rao, the Chief Minister said he was known for financial acumen and multilingualism. “As Telangana people, it is a matter of pride and a happy occasion,” Revanth Reddy said on X. Source link

Read More

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్ జిల్లాలో భోకర్ ఉమారి రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో పడింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మ్రుతదేహాలను స్వాధీనం చేసుకుని..క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మ్రుతులను సవితా శ్యామ్‌ భాలేరావు(25), ప్రీతి పరమేశ్వర్‌ భాలేరావు(8), సుశీల్‌ మరోటి గైక్వాడ్‌(9), రేఖాబాయి పరమేశ్వర్‌ భాలేరావు(30), అంజనాబాయి జ్ఞానేశ్వర్‌ భాలేరావు (28)గా గుర్తించారు.వీరంతా నాందేడ్ లోని భోకర్ తాలుకాలోని రేనాపూర్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. భాలేరావు కుటుంబం నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో నివసిస్తుంది. బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకలకోసం భోకర్ కు వచ్చారు. పుట్టినరోజు ముగిసిన తర్వాత గురువారం రాత్రి నవీపేట…

Read More

Redmi A3 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ ఏ3 (Redmi A3) ఫోన్‌ను ఈ నెల 14న ఆవిష్కరిస్తుంది. February 9, 2024 / 10:19 PM IST Redmi A3 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ ఏ3 (Redmi A3) ఫోన్‌ను ఈ నెల 14న ఆవిష్కరిస్తుంది. ఫ్లిప్ కార్ట్, ఎంఐ డాట్ కాం ద్వారా దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. లార్జ్ సర్క్యులర్ రేర్ కెమెరా మాడ్యూల్‌తోపాటు ఆల్ న్యూ హలో డిజైన్ కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ డిస్ ప్లే ఉంటుంది. 6జీబీ ర్యామ్ వస్తున్న ఈ ఫోన్‌లో వర్చువల్‌గా మరో 6జీబీ ర్యామ్ వరకూ…

Read More

The bribe amount was recovered from the tainted officer’s hand and his office table. Updated On – 9 February 2024, 09:32 PM Representational Image Hyderabad: Anti-Corruption Bureau (ACB) officials on Friday nabbed Mohd. Masood Ali, Assistant General Manager (technical) at Telangana Rajiv Swagruha Corporation Limited in Himayath nagar, on charges of demanding and accepting a bribe of Rs 13,000 from a civil contractor for processing bills of the work executed by the complainant and forward the same to drawing section for sanction of total due amount of Rs 16 lakh. The bribe amount was recovered from…

Read More

ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీ పేటీఎంకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేటీఎం, దాని అనుబంధ సంస్థలతో ముడిపడిన క్లెయిమ్‌లను పరిష్కరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కీలక ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌, దాని అనుబంధ విభాగాలతో అనుసంధానించిన ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించవద్దని ఫీల్డ్ ఆఫీసర్లకు సూచించింది. ఇందుకు సంబంధించిన క్లెయిమ్‌లను ఫిబ్రవరి 23 నుంచి నిలిపివేయాలని స్పష్టం చేసింది. దీనిపై అవగాహన పెంచేందుకు వీడియోను రూపొందించి ప్రచారం చేయాలని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ పరిణామంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విశ్వాసం మరింత తగ్గనుంది. ఈపీఎఫ్‌వో చర్యతో బ్యాంకు విశ్వసనీయత, ప్రమాణాలపై ఆందోళనలను స్పష్టం చేస్తోంది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై జనవరి 31న ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. కొత్తగా డిపాజిట్లు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ మంజు…

Read More

Test Cricket: ఇటీవల కాలంలో పలు దేశాలు టీ20లపై మోజుతో ద్వైపాక్షిక సిరీస్‌లలో టెస్టు, వన్డేలకు కుదించి టీ20లను ఎక్కువగా ఆడించడం, ఫ్రాంచైజీ లీగ్‌ల షెడ్యూల్‌ల పేరిట టెస్టులను పట్టించుకోలేకపోతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఎంసీసీ… February 9, 2024 / 09:22 PM IST Test Cricket: క్రికెట్‌లో చట్టాలు రూపొందించే ది మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) టెస్టు క్రికెట్‌ పదికాలాల పాటు వర్ధిల్లేందుకు కీలక సూచనలు చేసింది. ద్వైపాక్షిక సిరీస్‌లలో భాగంగా రెండు టెస్టులకే పరిమితం కాకుండా కనీసం మూడు మ్యాచ్‌లు అయినా నిర్వహించాలని తాజాగా సూచించింది. ఇటీవల కాలంలో పలు దేశాలు టీ20లపై మోజుతో ద్వైపాక్షిక సిరీస్‌లలో టెస్టు, వన్డేలకు కుదించి టీ20లను ఎక్కువగా ఆడించడం, ఫ్రాంచైజీ లీగ్‌ల షెడ్యూల్‌ల పేరిట టెస్టులను పట్టించుకోలేకపోతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఎంసీసీ ఈ మార్పులను ప్రతిపాదించింది. కొద్దిరోజుల క్రితం భారత్‌ – దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా – వెస్టిండీస్ మధ్య…

Read More

This apart, 15,000 police jobs would be filled up in 15 days, besides appointing Vice-Chancellors in different universities, CM Revanth said in the Assembly Published Date – 9 February 2024, 08:32 PM Photo: Screen-grabbed from X Hyderabad: Reiterating that the Congress government was committed to filling up two lakh jobs, Chief Minister A Revanth Reddy on Friday announced that the eligibility age limit for Group I aspirants was extended to 46 years and a recruitment notification would be issued accordingly soon. This apart, 15,000 police jobs would be filled up in 15 days, besides appointing Vice-Chancellors…

Read More

రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్‌-1 పరీక్ష నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. గ్రూప్-1 అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతామన్నారు. కొన్ని నిబంధనల కారణంగా టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యమైందన్నారు. అంతేకాదు.. త్వరలోనే పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామనిన్నారు. యూనివర్సిటీలలోని ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఇది కూడా చదవండి: సీఎం వ్యంగ్యం తగ్గించుకోవాలి, వ్యవహారం నేర్చుకోవాలి Source link

Read More