Author: Telanganapress

Minister Sitakka | మహిళలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వారికి ఆర్థిక స్వేచ్ఛా ఎంతో అవసరమని గిరిజన, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. February 9, 2024 / 08:03 PM IST మాదాపూర్‌ : మహిళలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వారికి ఆర్థిక స్వేచ్ఛా ఎంతో అవసరమని గిరిజన, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖ మంత్రి సీతక్క (Minister Seetakka) అన్నారు. కొండాపూర్‌ సీఆర్‌ ఫౌండేషన్‌లోని మహిళ సంక్షేమ కేంద్రంలో వృత్తి, నైఫుణ్య రంగంలో శిక్షణ పొందిన మహిళలకు శుక్రవారం సర్టిఫికెట్‌ కాన్ఫెరింగ్‌ ఫంక్షన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ మహిళలు స్వతంత్రంగా జీవనోపాధిని పొంది ఆర్థికంగా ఎదగాలని, మహిళా సాధికారతతోనే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. మహిళలు తాముగా నిర్ణయం తీసుకున్నప్పుడే ఆర్థిక స్వేచ్ఛా ( Financial freedom) లభిస్తుందని చెప్పారు. సంపద కొంత…

Read More

Later, a portrait of the former Prime Minister was also unveiled at the State Assembly. Published Date – 9 February 2024, 07:28 PM Hyderabad: The relentless efforts of the BRS have finally paid off, with the Centre’s decision to confer Bharat Ratna, the nation’s highest civilian award, on former Prime Minister, the late PV Narasimha Rao. The previous BRS government had not only celebrated the birth centenary of the former Prime Minister, but had also passed an unanimous resolution in the State Assembly, demanding the Centre to honour him with the coveted award. Soon after the…

Read More

వివిధ నేరాల్లో జైలుశిక్షలు పడిన మహిళా ఖైదీలు ఏకంగా 196 మంది పిల్లలకు జన్మనిచ్చారు. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. ఈ మహిళా ఖైదీల దుస్థితిపై కోల్‌కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భందాల్చడం తీవ్ర ఆందోళనకరమైన సమస్యగా అమికస్ క్యూరీ న్యాయస్థానానికి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్లలో ఈ మహిళా ఖైదీలు పిల్లలకు జన్మనిచ్చినట్టు  తెలిపింది. ఈ అంశంపై చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, క్రిమినల్ కేసులలో ప్రత్యేకత కలిగిన డివిజన్ బెంచ్ ముందు విచారణ జరిపేలా ఈ కేసును షెడ్యూల్ చేయాలని ఆదేశించింది. మహిళా ఖైదీలను కలిగి ఉన్న ఎన్‌క్లోజర్‌లలోకి పురుష ఉద్యోగులు ప్రవేశించకుండా నిషేధాన్ని ప్రతిపాదిస్తూ, సమస్యను పరిష్కరించడానికి అమికస్ క్యూరీ నివారణ చర్యను సూచించారు. మహిళా ఖైదీలలో నివేదించబడిన…

Read More

MLA Palla Rajeshwar Reddy | తెలంగాణ ఖ్యాతిని ఖండాంత రాలకు చాటిన మహా మేధావి పీవీ నరసింహారావు అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. February 9, 2024 / 07:15 PM IST హైదరాబాద్ : తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి పీవీ నరసింహారావు (PV Narasimha Rao) అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు. పీవీకి కేంద్రం భారత రత్న(Bharat Ratna) అవార్డు ఇవ్వడం తెలుగు ప్రజలందరికీ గర్వ కారణమని హర్షం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) పలుమార్లు కేంద్రాన్ని కోరడమే కాకుండా తెలంగాణ అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేశారని గుర్తు చేశారు. పీవీ గౌరవార్థం ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ప్రతిష్టించి జయంతి,…

Read More

Chief Minister A Revanth Reddy has consented to erect a statue of Sant Sevalal Maharaj, esteemed as a spiritual guide and advocate of social change by the Banjara community, in Hyderabad. Published Date – 9 February 2024, 06:26 PM File photo Hyderabad: Chief Minister A Revanth Reddy has agreed to install a statue of Sant Sevalal Maharaj, revered as a spiritual guru and social reformer by the Banjara community, in Hyderabad and declare an optional holiday on his birth anniversary. Addressing the media at the assembly on Friday, Roads and Buildings Minister Komatireddy Venkat Reddy…

Read More

నిజామాబాద్ లో బీజేపీ పార్టీలోనే అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది. ధర్మపురి అరవింద్ కి ఎంపీ టికెట్ ఇవ్వడం పై ఆ పార్టీ కార్యకర్తలు చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇవాళ(శుక్రవారం) బీజేపీ పార్టీ కార్యకర్త సతీష్ అరవింద్ కి టికెట్ ఇవ్వొద్దు అంటూ రోడ్డు పైన నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాదు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ధర్మపురి అరవింద్ పై మొదటి నుండి బీజేపీ పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పార్టీ కి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనడని, అసలు కార్యకర్తలతో కలుపుగోలుతనం అతనికి ఉండదని, ఎల్లప్పుడూ సొంత నిర్ణయాలే తీసుకుంటాడని ఆపోపిస్తున్నారు. కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగినా, పోరాటాలు చేసి అరెస్ట్ అయినా కూడా పట్టించుకోడని, ఇలాంటి వ్యక్తిని పార్టీలో ఉంచడమే ఎక్కువ, అలాంటిది ఎంపీ టికెట్ అసలు ఇవ్వవద్దంటూ బీజేపీ కార్యకర్తలు హై కమాండ్ ని డిమాండ్ చేస్తూ…

Read More

Hyderabad | కుటుంబ కలహాల్లో భాగంగా తనను ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ప్రయ త్నించడంతో పాటు దాడికి పాల్పడిన(Wife attack) భార్యతోపాటు బావమరుదుల మీద చర్యలు తీసుకోవాలని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు(Case file) చేశారు. February 9, 2024 / 06:25 PM IST బంజారాహిల్స్‌,ఫిబ్రవరి 9 : కుటుంబ కలహాల్లో భాగంగా తనను ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ప్రయ త్నించడంతో పాటు దాడికి పాల్పడిన(Wife attack) భార్యతోపాటు బావమరుదుల మీద చర్యలు తీసుకోవాలని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు(Case file) చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 13లోని అంబేద్కర్‌నగర్‌ బస్తీకి చెందిన గుండప్ప(47) కూలీ పనులు చేస్తుంటాడు. భార్య లక్ష్మితో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఇంట్లోంచి వెళ్లిపోవాలని లక్ష్మి చెప్పడంతో సమీపంలోనే ఉంటున్న తన తమ్ముళ్లు గోవింద్‌, బాలాజీలను పిలిచింది. ఈ క్రమంలో వారి మధ్యన గొడవ…

Read More

Ravindra Jadeja’s father Anirudhsinh Jadeja alleged that he doesn’t share a healthy relationship with his son and daughter-in-law. Published Date – 9 February 2024, 05:27 PM File photo of Indian All-rounder Ravindra Jadeja and wife Rivaba Jadeja Hyderabad: As Indian all-rounder Ravindra Jadeja recovers from his hamstring injury and gears up for a possible comeback in the third test, he finds himself in the middle of a controversy as his father levelled some serious allegations against him and his wife Rivaba in an interview. In the interview, the cricketer’s father Anirudhsinh Jadeja alleged that he doesn’t…

Read More

అధికారం ఎవరికి శాశ్వతం కాదు.. చేసిన పనులే చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. చేసిన పనులే చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మీకు గుర్తు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలన్నీ నెరవేరిస్తే మీకే మంచి పేరు వస్తుందన్నారు. ఇది కూడా చదవండి: టీమిండియాకు మరో స్టార్ బ్యాట్స్ మన్ దూరం Source link

Read More

Paytm | ఇప్పటికే ఆర్బీఐ ఆంక్షలతో సతమతం అవుతున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)’ మరింత కష్టాల్లో చిక్కుకున్నది. పేటీఎం ఆపరేషన్స్‌పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఈ నెల 29 తర్వాత ఆ సంస్థ తన కస్టమర్లు, మర్చంట్లు, ఇతర వాటాదారులను కొనసాగించగలదా? అన్న ఆందోళనపై ‘పేటీఎం’ బోర్డులో ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. పీపీబీఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) మాజీ ఎగ్జిక్యూటివ్ షింజిని కుమార్ గత డిసెంబర్‫లోనే రాజీనామా చేశారని పేటీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమె రాజీనామాను పేటీఎం బోర్డు ఆమోదించి, మరొకరిని నియమించిందని ఆ వర్గాల కథనం. 2016-17 మధ్య పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓగా ఆమె పనిచేశారు. ప్రస్తుతం ఉమెన్ ఫోకస్డ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ ‘సాల్ట్’ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్…

Read More