The accused manipulated the project to benefit companies connected to Naidu’s family and educational institutions, falsely claiming a government-to-government MoU between Singapore and Andhra Pradesh. Published Date – 9 February 2024, 04:15 PM Hyderabad: The Andhra Pradesh CID has charged TDP President Chandrababu Naidu and others in the Amaravati Inner Ring Road and Master Plan case for alleged corruption and manipulation. The accused manipulated the project to benefit companies connected to Naidu’s family and educational institutions, falsely claiming a government-to-government MoU between Singapore and Andhra Pradesh. Source link
Author: Telanganapress
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా 12th ఫెయిల్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఈ చిత్రం 27 అక్టోబర్ 2023న విడుదలైంది. విక్రాంత్ మాస్సే, మేధా శంకర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. అంతే కాకుండా ఈ చిత్రం ద్వారా మేధా శంకర్ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాత జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా 69వ ‘ఫిలిం ఫేర్’ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఏకంగా ఈ సినిమా 69వ ఫిలిం ఫేర్లో 5 అవార్డులు సొంతం చేసుకుంది. ఇది కూడా చదవండి: పీవీకి…
చంద్రకాంత్ తనంతట తాను కదలలేడు. తన పనులు తాను స్వతాహగా చేసుకోలేని పరిస్థితి. పుట్టుకతో వచ్చిన జెనెటిక్ డిజార్డర్తో ఇబ్బందులు ఎదురైనా.. జీవిత గమనంలో తాను అనుకున్నది సాధించాడు. పదిమంది ఉపాధి కలిపిస్తూనే.. ప్లాస్టిక్ ఉపయోగానికి చెక్ పెట్టాలని పోరాడుతున్నాడు. తన శ్రమను గుర్తించి పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ఆయనను ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో 2021లో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫిక్కీ ఎక్సెలెన్స్ అవార్డును అందజేశారు. అసలు ఇంతకి ఆయన ఏమి చేశారు. ఎందుకు ఇన్ని అవార్డులు వచ్చాయో.. ఈ స్ఫూర్తివంతమైన స్టోరీని చూసి మనమూ స్ఫూర్తి పొందుదాం. Source link
According to sources aware of the development, the company had applied for a name change around three months ago and got the approval from the Registrar of Companies on February 8. Updated On – 9 February 2024, 03:08 PM New Delhi: Paytm E-commerce has changed its name to Pai Platforms and has acquired Bitsila, a seller platform on ONDC, gaining share in the online retail business. According to sources aware of the development, the company had applied for a name change around three months ago and got the approval from the Registrar of Companies on February…
కొందరు సైబర్ నేరగాళ్లు ఎలాంటి అవకాశాన్ని వదలకుంగా..మోసాలకు తెగబడుతూనే ఉన్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మంచికి ఉపయోగించాల్సిన టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారు. అలా ఇన్స్టా గ్రాం ద్వారా నకిలీ వెబ్సైట్ లింక్ పంపి ఓ నిరుద్యోగ యువతి నుంచి నగదు కాజేశారు సైబర్ నేరగాళ్ళు. ఈ ఘటనపై నిన్న(గురువారం) కేసు నమోదైంది. నిజాంపేటకు చెందిన పత్తి నవ్యశ్రీ బీటెక్ పూర్తి చేసింది. ఈ నెల 2న ఆమె ఇన్స్టాగ్రాంకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ జాబ్ లింక్ను గుర్తుతెలియని వ్యక్తులు పంపారు. దాన్ని తెరిచి టాస్క్ ప్రారంభించాలని మొబైల్ లో మెసేజ రావడంతో ఆమె లింక్ ఓపెన్ చేశారు. డబ్బులు పంపితే అంతకంటే ఎక్కువ మొత్తం తిరిగి వస్తుందని మొబైల్ లోవచ్చిన మెసేజ్ సెండ్ చేసి యువతిని నమ్మించారు. నిజమే అని భావించిన యువతి తన హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి ఏడు దఫాలుగా మొత్తం రూ.91,100…
Hafiz Saeed | పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ కుమారుడు తల్హ సయీద్ ఓటమి పాలయ్యారు. లాహోర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన సయీద్.. పాకిస్తాన్ మాజీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో తల్హ సయీద్ ఓటమి చవిచూశారు. February 9, 2024 / 03:15 PM IST Hafiz Saeed | ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది ఫలితాలు వెలువడేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు తల్హ సయీద్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. లాహోర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. అయితే పాకిస్తాన్ మాజీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి చేతిలో తల్హ సయీద్ ఓటమి పాలయ్యారు. తల్హ సయీద్ను ఉగ్రవాదిగా…
The BRS MLCs staged a protest in the house on Friday, demanding that the Chief Minister come to the Council and apologise for his insulting remarks about MLCs. Updated On – 9 February 2024, 02:17 PM Hyderabad: Bharat Rashtra Samithi (BRS) members in Telangana Legislative Council demanded that Chief Minister A. Revanth Reddy apologise for his remarks about MLCs. The BRS MLCs staged a protest in the house on Friday, demanding that the Chief Minister come to the Council and apologise for his insulting remarks about MLCs. As soon as the house met for the day,…
మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావు గారికి భారతరత్న వరించడం యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషాకోవిదుడు.. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి పీవీ అని అన్నారు. స్వరాష్ట్రంలో పీవీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత గౌరవాన్నిచ్చిందన్నారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించింది. ఏడాది పాటుగా పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందని తెలిపారు. అంతేకాదు..పీవీకి భారతరత్న ఇవ్వాలని మొదటిసారిగా డిమాండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని తెలిపారు హరీశ్ రావు. అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీవీని ” తెలంగాణ ముద్దు బిడ్డ” అని కొనియాడారు. తమ డిమాండ్ ను గౌరవించి భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు హరీశ్ రావు. ఇది కూడా చదవండి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న Source link
NRI | పీవీ నరసింహారావు(PV Narsimharao)కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న( Bharat Ratna) ఇవ్వడంపట్ల పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు. February 9, 2024 / 02:19 PM IST హైదరాబాద్ : తెలుగు జాతి గర్వించదగ్గ భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు(PV Narsimharao)కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న( Bharat Ratna) ఇవ్వడంపట్ల పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేసీఆర్ తలపెట్టిన పీవీ జయంతి శతాబ్ది ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించి పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు 28 జూన్,2021న విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఉత్సవాలకు సహకరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే పీవీకి భారతరత్నను సాధించే దిశగా ఏకంగా ఆన్లైన్లో ఓ పెద్ద ఉద్యమాన్నే మొదలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.…
The government had earlier announced the country’s highest civilian honour for L K Advani and Karpoori Thakur. Updated On – 9 February 2024, 01:20 PM New Delhi: Prime Minister Narendra Modi on Friday announced that the former Prime Ministers PV Narasimha Rao and Charan Singh, and renowned scientist Dr MS Swaminathan will be conferred with the country’s highest civilian award Bharat Ratna. The government had earlier announced the country’s highest civilian honour for L K Advani and Karpoori Thakur. Taking to X, PM Modi said that as a distinguished scholar and statesman, Narasimha Rao served India…