సినీ నటుడు మహేశ్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు అయితే.. ఈ మూవీ ఇప్పడు వివాదంలో చిక్కుకుంది. తాను రచించిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచయిన శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలోనే తాను మహేశ్ బాబుకు నోటీసులు పంపానని… అయినప్పటికీ ఆయన…
Author: Telanganapress
Hemant Soren | భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) కస్టడీని కోర్టు పొడిగించింది. February 2, 2024 / 02:12 PM IST Hemant Soren | భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) కస్టడీని కోర్టు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ని రాంచీలోని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరచగా.. ఆయనకు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే పదిరోజుల పాటు తమ కస్టడీ (ED custody)కి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. సోరెన్కు ఈడీ కస్టడీని ఐదు రోజులకు పొడిగిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. మరోవైపు హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఇవాళ…
At Lunch, India’s score read 103/2 in 31 overs with Yashasvi Jaiswal (51) and Shreyas Iyer (4) standing unbeaten at the crease. Published Date – 2 February 2024, 01:13 PM Indias Yashasvi Jaiswal plays a shot during the first day of the second Test cricket match between India and England at the Y.S. Rajasekhara Reddy cricket stadium in Visakhapatnam. Visakhapatnam: After captain Rohit Sharma’s wicket, Yashasvi Jaiswal-Shubman Gill’s partnership provided the hosts with a strong start as the pair took India past 100-run mark, making England toil hard in Visakhapatnam for wickets in the first session…
జార్ఖండ్ నూతన సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ రాంచీలోని రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. చంపైతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. #WATCH | JMM vice president Champai Soren takes oath as the Chief Minister of Jharkhand, at the Raj Bhavan in Ranchi. This comes two days after Hemant Soren’s resignation as the CM and his arrest by the ED. pic.twitter.com/WEECELBegr — ANI (@ANI) February 2, 2024 ఈడీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జేఎంఎం నేత హేమంత్ సోరేన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా తర్వాత కొత్త సీఎంగా చంపై సొరేన్ ఎన్నికయ్యారు. ప్రమాణస్వీకారం తర్వాత మాట్లాడుతూ.. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ఆయన దీమా…
ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. February 2, 2024 / 01:13 PM IST తిరుమల: ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రథసప్తమి (Ratha Saptami) సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. వాహనసేవలను వీక్షించేందుకు మాఢ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి…
Forex traders said the interim budget had a positive impact on the domestic currency as it highlighted a reduction in the fiscal deficit to 5.1 per cent of GDP for FY25. Published Date – 2 February 2024, 12:18 PM Mumbai: The rupee appreciated 16 paise to 82.82 against the US dollar in early trade on Friday supported by positive domestic equities, as the interim budget focused on higher capex and faster fiscal consolidation. Forex traders said the interim budget had a positive impact on the domestic currency as it highlighted a reduction in the fiscal deficit…
దేశ ఆర్థిక రాజధాని ముంబై సిటీలో 6 ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. 26/11 తరహా దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడంతో సెక్యూరిటీ ఏజెన్సీలన్నీ అలర్ట్ అయ్యాయి. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్లో ముంబైలోని 6 చోట్ల బాంబులు ఉన్నాయని, అవి ఎప్పుడైనా పేలవచ్చని దుండగులు పేర్కొన్నారు. ఈ మెసేజ్ తర్వాత, భద్రతా సంస్థలు అప్రమత్తమై సున్నితమైన ప్రదేశాలలో సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించాయి. దీంతో పాటు మెసేజ్ పంపిన వ్యక్తిని కూడా గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అంతకుముందు, డిసెంబర్ 31, 2023న పోలీసులకు ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది. కొత్త సంవత్సరం రోజున నగరంలో పేలుళ్లకు పాల్పడుతున్నట్లు ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. ఈ కాల్ తర్వాత కూడా పోలీసులు అలర్ట్ అయ్యి అన్ని పోలీస్…
సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ (CBSC Board Exams) ఈ నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి పరీక్ష, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి ఎగ్జామ్స్ జరగనునున్నాయి. February 2, 2024 / 12:12 PM IST న్యూఢిల్లీ: సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ (CBSC Board Exams) ఈ నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి పరీక్ష, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి ఎగ్జామ్స్ జరగనునున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Cards) ఈ వారంలో విడుదల కానున్నాయి. అధికారిక వెబ్సైట్ cbsc.gov.inలో అందుబాటులో ఉంచనున్నారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ప్రైవేటుగా పరీక్ష రాస్తున్న వారి అడ్మిట్ కార్డులను ఈ వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. కాగా,…
The accused is identified as 23-year-old Akash Talwar, a resident of Sirivara town in Manvi taluk. Police explain that following the incident, Nikhil B. had formed two special teams following the incident. Published Date – 2 February 2024, 11:06 AM Raichur: Karnataka police have arrested an accused in connection with the case of garlanding Tipu Sultan’s statue with slippers in Raichur district, police said on Friday. The accused is identified as 23-year-old Akash Talwar, a resident of Sirivara town in Manvi taluk. Police explain that following the incident, Nikhil B. had formed two special teams following…
రాజకీయంగా అపరిపక్వత, అనుభవం లేని రేవంత్ రెడ్డితో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి గురువారం హెచ్చరించారు. రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. మునుముందు కష్టాలు మరిన్ని తప్పవన్నారు. గురువారం ఆమె సూర్యాపేట జిల్లా నడిగూడెంలో రాజావారికోటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారమంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత సులువు కాదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని, న్యూఢిల్లీలోని పార్టీ హైకమాండ్పై ఆధారపడాల్సి ఉంటుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆమె కొనియాడారు. రైతులకు పెట్టుబడి సాయం సహా కేసీఆర్ ప్రభుత్వ విధానాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆమె అన్నారు. The post రేవంత్ రెడ్డికి పరిపక్వత లేదు.. తెలంగాణకి కష్టాలు తప్పవు appeared first on tnewstelugu.com.…