Author: Telanganapress

Hemant Soren | ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. February 2, 2024 / 11:06 AM IST Hemant Soren | జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హవాలా లావాదేవీల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని హేమంత్ సొరెన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశంపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. హేమంత్ సొరేన్ తరఫున సుప్రీంకోర్టు విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ సోరెన్ అరెస్టయిన సంగతి చెప్పారు. బుధవారం రాత్రి హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సొరెన్ పిటిషన్ విచారణ సందర్భంగా.. రాష్ట్ర…

Read More

Bindra, who won gold in the men’s 10m air rifle in the Beijing Olympic Games in 2008, will be part of the Olympic torch relay that will be held from April 16 to July 26. Published Date – 2 February 2024, 10:00 AM File photo of Abhinav Bindra. New Delhi: India’s first individual gold medallist at the Olympic Games, Abhinav Bindra has been selected as a torch bearer for the upcoming 2024 Paris Olympic Games to be held in the French capital from July 26 to August 11. Bindra, who won gold in the men’s 10m…

Read More

కేజ్రీవాల్ ఈడి విచారణ హాజరుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవ్వాళ విచారణకు హాజరుకావలంటూ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. గతంలో 4 సార్లు ఈడీ నోటీసులు ఇవ్వగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ విచారణకు హాజరుకాలేదు. ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రోగ్రాం ఉన్నందున విచారణకు హాజరుకాలేనంటూ ఈడీకి తెలిపారు కేజ్రీవాల్. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అయితే ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ సహా పలువురు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ప్రశ్నించేందుకు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు ఈడి అధికారులు. ఇప్పటికే నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 18 న ఈడీ విచారణకు కేజ్రీవాల్…

Read More

Smart Phone Sales | 2022తో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 25 శాతం పెరిగాయి. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ 18 శాతం మార్కెట్ వాటాతో టాప్‌లో నిలిచింది. February 2, 2024 / 09:56 AM IST Smart Phone Sales | 2022తో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 25 శాతం పెరిగాయి. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ 18 శాతం మార్కెట్ వాటాతో టాప్‌లో నిలిచింది. 2022 సెప్టెంబర్ త్రైమాసికం తర్వాత షియోమీ అత్యధిక ఫోన్లు విక్రయించడం ఇదే తొలిసారి. 5జీ ఫోన్లలో చౌక ధరకు అందుబాటులోకి వచ్చిన రెడ్‌మీ 13 సీ ఫోన్‌తో షియోమీ టాప్ లోకి దూసుకొచ్చింది. మరో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో రెండో స్థానంలో నిలవగా, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ మూడో స్థానానికి…

Read More

Additional District and Sessions judge (SC/ST Act), Manoj Kumar Mishra, also slapped a fine of Rs 73,000 on each of the convicts. Published Date – 2 February 2024, 08:59 AM Representational Image Mathura: A Mathura court here has sentenced 15 men to life imprisonment in a 23-year-old case of violence against members of the Dalit community in which an infant was burnt alive. In the verdict delivered on Wednesday, Additional District and Sessions judge (SC/ST Act), Manoj Kumar Mishra, also slapped a fine of Rs 73,000 on each of the convicts. On January 23, 2001, some…

Read More

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఉద్రికత్త వాతావరణం చోటుచేసుకుంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. దీంతో స్తలం హైకోర్టుకి ఇవ్వవద్దని కోరుతూ నిరసన చేపడుతున్న విద్యార్థులు శుక్రవారం అగ్రికల్చర్ యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంతో పాటు వివిధ విభాగాలు కళాశాలలోకి అధికారులను, శాస్త్రవేత్తలను అధ్యాపకులు పోకుండా అడ్డుకుంటామని విద్యార్థులు తెలిపారు. The post రాజేంద్రనగర్ లో ఉద్రిక్తత.. జయశంకర్ యూనివర్సిటీ బంద్..! appeared first on tnewstelugu.com. Source link

Read More

Ambajipeta Marriage Band | న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ షురూ చేసి.. నటిగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది శరణ్య ప్రదీప్ (Saranya Pradeep)‌. శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతమైన యాక్టింగ్‌తో అందరినీ ఇంప్రెస్ చేసింది. ఫిదాలో హీరోయిన్ భానుమతి సోదరి రేణుక పాత్రలో జీవించేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. గతేడాది సంపూర్ణేశ్‌ బాబు మార్టిన్‌ లూథర్ కింగ్‌లో లీడ్ రోల్‌లో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా కలర్‌ఫొటో ఫేం సుహాస్ (Suhas) నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు (Ambajipeta Marriage Band)‌లో కీలక పాత్రలో నటించింది. February 2, 2024 / 08:51 AM IST Ambajipeta Marriage Band | న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ షురూ చేసి.. నటిగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది శరణ్య ప్రదీప్ (Saranya Pradeep)‌. శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతమైన…

Read More

Affordable and tasty, stalls dotting Hyderabad cater to thousands and are an integral part of the thriving metropolis Published Date – 1 February 2024, 11:16 PM Hyderabad: Tucked away on the sides of main roads, at the end of the streets or established at major tourist destinations, lining both-sides of the road, the street food vendors of Hyderabad not just represent the essence of Hyderabadi food palate but they also offer real, authentic food to people from low-income backgrounds, who often are away from their homes and look for ‘Ghar Ka Khaana’. Unfortunately, they often bear…

Read More

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల పెరుగుదలపై డబ్ల్యూహెచ్ ఓ కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 2050లో 35 మిలియన్లకు పైగా పెరుగుతుందని  2022లో ఉన్న సంఖ్య కంటే 77 శాతం ఎక్కువ అని గురువారం హెచ్చరించింది. పొగాకు, ఆల్కహాల్, ఊబకాయం వాయు కాలుష్యాన్ని ప్రధాన కారకాలుగా పేర్కొంది.2050లో 35 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని అంచనా వేసింది. 2022లో నిర్ధారణ అయిన 20 మిలియన్ కేసుల నుండి 77 శాతం కొత్త కేసులు నమోదు అవుతాయని తెలిపింది. వేగంగా పెరుగుతున్న గ్లోబల్ క్యాన్సర్ భారం జనాభా వృద్ధాప్యం, పెరుగుదల రెండింటినీ ప్రతిబింబిస్తుందని తెలింది. అలాగే ప్రమాద కారకాలకు ప్రజల బహిర్గతానికి సంబంధించిన మార్పులను ప్రతిబింబిస్తుందని.. వీటిలో చాలా సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించినవి ఉన్నాయని పేర్కొంది. అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు 2022…

Read More

America | భార‌తీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అమెరికాలో అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా, పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. February 2, 2024 / 08:07 AM IST America | న్యూయార్క్ : భార‌తీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అమెరికాలో అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా, పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రేయాస్ రెడ్డి మృతికి కార‌ణాలు తెలియ‌రాలేద‌ని పోలీసులు పేర్కొన్నారు. అంత‌కు మించిన వివ‌రాలేమి వెల్ల‌డించ‌లేదు. శ్రేయాస్ రెడ్డి సిన్సినాటిలోని లిండ‌ర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి. శ్రేయాస్ రెడ్డి మృతిపై న్యూయార్క్‌లోని ఇండియ‌న్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఒహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న‌ట్లు పేర్కొంది. పోలీసుల విచారణ జరుగుతోంది. అత‌ని మృతికి గ‌ల కార‌ణాలు తెలుసుకునే…

Read More