The formal notification goes to the Speaker of the House of Representatives and the Chair of the Senate Foreign Relations Committee. Published Date – 1 February 2024, 11:18 PM Washington: The Joe Biden administration notified the US Congress on Thursday of the proposed sale of 31 MQ-9B HALE armed drones, clearing a period of informal review that had raised concerns of the deal being in some kind of jeopardy. Congress now has 30 days to either greenlight the deal by doing nothing, or reject it through a congressional vote. There is no attempt to put a “hold”…
Author: Telanganapress
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో గురువారం తెల్లవారుజామున విషాదం నెలకొంది.అమ్మకావాలంటూ నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చి బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికిచెందిన కోళ్ల సూర్యకుమార్ యాదమ్మ దంపతులు కూలి పనుల కోసం శంషాబాద్ కు వలస వచ్చారు. రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెల ఏడాది వయస్సున్న కొడుకుతో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ గర్భిణీ. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం రాత్రిచిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి తాగించి పడుకోపెట్టాడు. తెల్లవారుజామున మరోసారి లేచి ఏడుస్తూ బయటకు వచ్చాడు. దీంతో వీధి కుక్కలు మూకుమ్మడిగా బాలుడిపై దాడి చేశాయి. వాహనదారులు వాటిని తరిమివేసి పరిశీలించగా బాలుడు అప్పటికే మరణించాడు. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు కాగా ఒకరు అనారోగ్యంతో మరణించాడు. మరొకరు పుట్టిన 7రోజులకు…ప్రస్తుతం ఈ బాలుడు కుక్కల దాడిలో…
Indravelli | 1981 ఏప్రిల్ 20, సోమవారం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం ఇంద్రవెల్లిలో సంత జరుగుతున్నది. అదే రోజు ఆదివాసీల చట్టబద్ధమైన హక్కుల కోసం గిరిజన రైతు కూలీ సంఘం బహిరంగసభకు పిలుపునిచ్చింది. మొదట పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. తర్వాత చివరి నిమిషంలో అనుమతి రద్దు అన్నారు. February 2, 2024 / 07:04 AM IST Indravelli | 1981 ఏప్రిల్ 20, సోమవారం. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం ఇంద్రవెల్లిలో సంత జరుగుతున్నది. అదే రోజు ఆదివాసీల చట్టబద్ధమైన హక్కుల కోసం గిరిజన రైతు కూలీ సంఘం బహిరంగసభకు పిలుపునిచ్చింది. మొదట పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. తర్వాత చివరి నిమిషంలో అనుమతి రద్దు అన్నారు. అప్పటికే ఆదివాసీ గూడేల్లో ప్రచార సాధనాలు అంతగా లేని రోజుల్లో నోటిమాట ద్వారానే నెల రోజుల ముందు నుంచి ప్రచారం జరిగింది. దీంతో ఇంద్రవెల్లికి వేలమంది…
The 29-year-old skipper added that his side is more experienced than ever as he has many players who have played Test cricket for more than 10 years. Published Date – 1 February 2024, 11:20 PM Colombo: While speaking ahead of the Test match between Afghanistan and Sri Lanka at Sinhalese Sports Club in Colombo on Friday, Afghan skipper Hashmatullah Shahidi called Rashid Khan the “best bowler.” While speaking at the pre-match press conference, Shahidi said that the visitors would miss Rashid but they have more spinners in the team. “Rashid is the best bowler and we…
నాగార్జునసాగర్ నుంచి ఏపీకి అదనంగా మరో 2 టీఎంసీలను విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపింది. అందుకు తెలంగాణ సైతం అంగీకరించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశం మెంబర్ సెక్రటరీ రాయపురే అధ్యక్షతన గురువారం కొనసాగింది. February 2, 2024 / 06:01 AM IST తెలంగాణకు 2 టీఎంసీలు నాగార్జునసాగర్ నుంచి విడుదలకు కేఆర్ఎంబీ కమిటీ ఆమోదం హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ నుంచి ఏపీకి అదనంగా మరో 2 టీఎంసీలను విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపింది. అందుకు తెలంగాణ సైతం అంగీకరించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశం మెంబర్ సెక్రటరీ రాయపురే అధ్యక్షతన గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణ…
Joining the yatra at Baharampur in Murshidabad district, the CPI(M) leader claimed that the country is at present divided between justice and injustice. Published Date – 1 February 2024, 11:27 PM Congress leader Rahul Gandhi addresses supporters during handing over of the National flag as the Bharat Jodo Nyay Yatra entered Bihar from West Bengal, in Kishanganj, Monday, Jan. 29, 2024. (PTI Photo) Baharampur: The CPI(M) on Thursday joined the Congress’ ‘Bharat Jodo Nyay Yatra’ in West Bengal Murshidabad district, stating it would welcome if the TMC exited the opposition bloc INDIA, contradicting the grand old party’s…
ప్రజాకర్షక పథకాలు లేవు.. పన్ను విధానంలో మార్పు లేదు. అలాగని.. సామాన్యులకు ఎటువంటి రాయితీలూ లేవు. త్వరలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గురువారం లోక్సభలో సాదాసీదా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్ను ప్రతిపాదించారు. February 2, 2024 / 05:01 AM IST యథాతథంగా పన్నుల విధానం వేతన జీవులకు మరోసారి నిరాశే ఆహారం, ఎరువులపై సబ్సిడీ కోత మధ్యతరగతికి కొత్త హౌసింగ్ స్కీమ్ మరో 2 కోట్ల పీఎం ఆవాస్ ఇండ్లు మౌలిక వసతులకు 11 లక్షల కోట్లు కోటి గృహాలకు ఉచిత సోలార్ పవర్ ఆశా, అంగన్వాడీలకూ ఆయుష్మాన్ 47.66 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ కొత్తగా ఒక సంక్షేమం లేదు.. ధరాభారం నుంచి ఊరట లేదు.. రాయితీలు లేవు.. తాయిలాలు లేవు.. పన్ను ప్రోత్సాహకాలూ లేవు.. ఎన్నికల సంవత్సరంలో ఇంత…
Despite huge requirements, the allocation for the sector has only increased 0.65% to Rs 1.275 lakh crore in Budget 2024-25 Published Date – 1 February 2024, 11:30 PM By Dr Kedar Vishnu Given that the growth in the agriculture sector is expected to slow to 1.8% in 2023-24 from 4% a year ago, economists hoped that the Finance Minister would considerably increase funding for the sector in the Union Budget 2024-25. Even though it is an interim Budget, Finance Minister Nirmala Sitharaman has made an extraordinary attempt to increase capital expenditure’s share in the total Budget…
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం బొంబాయి గూడ గ్రామంకు చెందిన పగిడి రజిత (25) అనే గర్భిణి డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీ డాక్టర్, సిబ్బంది నార్మల్ డెలివరీ చేసారు. ఈ క్రమంలో నవజాత శిశువు మృతి చెందింది. కాగా, డ్యూటీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే శిశువు మృతి చెందిందని బంధువుల ఆందోళన చేపట్టారు. డాక్టర్, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Also Read.. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన రేవంత్ సర్కార్ Source link
మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా కేటాయింపులు తగ్గాయి. February 2, 2024 / 04:04 AM IST న్యూఢిల్లీ: మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా కేటాయింపులు తగ్గాయి. లక్షద్వీప్ను అభివృద్ధి చేస్తాం మరోవైపు లక్షద్వీప్ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు. నేటి అవసరాలకు అనుగుణంగా దేశంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు లక్షద్వీప్తో సహా అన్ని ద్వీప భూభాగాల్లో పోర్టు కనెక్టివిటీ, పర్యాటక మౌలిక సదుపాయాలు, ఇతర…