హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంకామ్ రెండవ సంవత్సరం చదువుతున్న నవీన్ అనే విద్యార్థి యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గడ్డిమందు తాగి అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తోటి విద్యార్థులు నవీన్ను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. Read Also: ఎస్సై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మహిళా కానిస్టేబుల్ ఆందోళన Source link
Author: Telanganapress
Tripti Dimri | ఇటీవలే రణ్బీర్కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్ (Animal) తో సూపర్ బ్రేక్ అందుకుంది ఉత్తరాఖండ్ బ్యూటీ తృప్తి డిమ్రి (Tripti Dimri). ఈ ఒక్క సినిమాతో తృప్తి డిమ్రి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఓ రేంజ్లో పెరిగిపోయింది. January 31, 2024 / 03:23 PM IST Tripti Dimri | ఇటీవలే రణ్బీర్కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్ (Animal) తో సూపర్ బ్రేక్ అందుకుంది ఉత్తరాఖండ్ బ్యూటీ తృప్తి డిమ్రి (Tripti Dimri). ఈ చిత్రంలో జోయా పాత్రలో హాట్ హాట్గా అందాలు ఆరబోసి.. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. యానిమల్ సక్సెస్తో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ ఒక్క సినిమాతో తృప్తి డిమ్రి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఓ రేంజ్లో పెరిగిపోయింది. యానిమల్కు ముందు తృప్తి డిమ్రి ఫాలోవర్ల సంఖ్య 60K కాగా..…
Women with PMDD suffer mood changes (such as depression and anxiety), physical symptoms (such as breast tenderness, and joint pain), and cognitive problems (difficulty concentrating or memory complaints). Published Date – 31 January 2024, 02:22 PM London: Around 1.6 per cent of women and girls — equivalent to around 31 million worldwide — have symptomatic Premenstrual Dysphoric Disorder (PMDD), according to a new review of global studies, calling more for raising better awareness of the disease. Women with PMDD suffer mood changes (such as depression and anxiety), physical symptoms (such as breast tenderness, and joint pain),…
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాజీ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై పరువు నష్టం దావా వేస్తానన్న మాణిక్కం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని.. ఆ నోటీసులు తప్పుడు అడ్రస్కి పంపినట్టున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని రూ. 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే అన్నారని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన ఆ వార్తలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదు కదా.. కనీసం తాను చేసిన 50 కోట్ల లంచం వ్యాఖ్యలపైన వివరణ కూడా ఇవ్వలేదని అన్నారు. అయినా మీరు పంపాలనుకుంటున్న పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని అన్నారు. ఆ నోటీసులను తన చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండని కేటీఆర్…
CM Revanth | వేములవాడ టెంపుల్కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy ) ఆదేశించారు. January 31, 2024 / 02:22 PM IST హైదరాబాద్ : వేములవాడ టెంపుల్కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy ) ఆదేశించారు. అలాగే వేములవాడ లో బ్రిడ్జి నిర్మానానికి 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. వేములవాడ చెరువు(Vemulawada pond) సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీనిచ్చారు. త్వరలో మరో సమావేశం నిర్వహిస్తామన్న ఆయన తెలిపారు. కాగా, వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారి(Vemulawada temple)టీతో డా.బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమీక్ష(Review ) సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పొన్నం…
Incidentally, this verdict is considered very rare in India’s judicial history, as in one single case such a large number of people have been sentenced to death. Published Date – 31 January 2024, 01:15 PM Kerala Kochi: A day after a Kerala court sentenced to death 15 members of the banned Popular Front of India (PFI) who were held guilty of the 2021 murder of BJP leader Ranjith Sreenivasan, the security of the judge has been increased. On Tuesday, court, sentenced all 15 of the accused to death for the heinous crime. Incidentally, this verdict is…
కొత్తగా పెళ్లయిన ఓ యువకుడు కరెంట్ షాక్తో చనిపోయాడు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. చిత్తూరు జిల్లా సోమల మండలం దేవలకుప్పం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. స్థానికంగా ఉన్న అటవీప్రాంతంలో గొర్రెలు మేపడానికి వెళ్లారు. అయితే రాత్రి ఇంటికి వచ్చాక చూస్తే.. గొర్రెల గుంపులో కొన్ని గొర్రెలు తప్పిపోయాయి. దాంతో ఆ యువకులు మరోసారి అడవికి వెళ్లి గొర్రెలను వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అడవిపందుల కోసం అమర్చిన కరెంట్ తీగలను తాకారు. దాంతో గంగాధర్ అనే 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే గంగాధర్కు మృతితో విషాదచాయలు నెలకొన్నాయి. గంగాధర్కు ఇటీవలే పెళ్లి జరిగిందని, ఇప్పుడు అతని మృతితో అతని భార్య ఒంటరిది అయిందని ఇరుకుటుంబాల వారు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. కేసు నమోదు…
Snowfall | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు వర్షం (Snowfall) కనువిందు చేస్తోంది. దేశరాజధాని సిమ్లాలో ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తోంది. January 31, 2024 / 01:17 PM IST Snowfall | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు వర్షం (Snowfall) కనువిందు చేస్తోంది. దేశరాజధాని సిమ్లాలో ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తోంది. అడుగుల మేర పేరుకుపోయి శ్వేతవర్ణంతో పర్యాటకులను (Tourists) ఆహ్వానిస్తోంది. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. #WATCH | Manali, Himachal Pradesh: Tourists enjoy snowfall at the Mall Road. pic.twitter.com/hEbyZaIO4g — ANI (@ANI) January 31, 2024 సిమ్లా (Shimla)లోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ (Manali) సహా పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. రహదారులు, ఇళ్లు, భవనాలపై దట్టంగా మంచు…
Celebrating Amrita’s birthday today, Kareena shared a heartwarming post on Instagram. Published Date – 31 January 2024, 12:20 PM Mumbai: Kareena Kapoor Khan and Amrita Arora have been friends for a long time. They have always been a pillar of support for each other. As it’s Amrita’s birthday today, Kareena took to Instagram and dropped an adorable post for her. She uploaded a video featuring her memorable moments spent with her “Amolas”. “Happy birthday to the queen of our hearts …I love you my amolas. Forever and ever and ever …And happily ever after…Beboo and AMU…
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మెక్సికోలో మంగళవారం జరిగింది. నార్త్ వెస్ట్రన్ సినాలోవా రాష్ట్రంలోని మజాట్లాన్-లాస్ మోచిస్ నగరాల మధ్య తిరుగుతున్న బస్సు కోస్టల్ హైవేపై ప్రయాణిస్తున్నక్రమంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 19మంది మరణించగా.. మరో 22 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 37మంది ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. బస్సు, ట్రక్కు ఢీకున్నవెంటనే బస్సులో మంటలు చెలరేగాయి, దాంతో బస్సు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారమందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. Read Also: నేడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు Source link