Author: Telanganapress

The pictures depict Sara fervently praying and absorbing the spiritual atmosphere of the sacred shrine. Published Date – 24 January 2024, 11:10 AM Mumbai: Actor Sara Ali Khan on Tuesday shared a glimpse of the new spiritual journey that she took recently to Grishneshwar Jyotirlinga Temple in Aurangabad, Maharashtra. Taking to Instagram, Sara treated fans with her picture from her visit. The images captured Sara offering prayers and being immersed in the spiritual ambience of the holy shrine. For the visit, Sara wore a printed pink-yellow suit set. Sharing the pictures, she wrote, “Jai Bholenath.” As…

Read More

OnePlus 12 ప్రారంభించిన వెంటనే, OnePlus 11 స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర భారీగా తగ్గింది. OnePlus ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది లాంచ్ అయ్యింది. ఇందులో Qualcomm Snapdragon 8 Gen 2, 16GB RAMతో సహా ఆకట్టుకునే అనేక ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలుపై భారీ తగ్గింపుతోపాటు, బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ధర ఎంత తగ్గించిందో కంపెనీ ప్రకటించలేదు. OnePlus 12 ప్రీ-బుకింగ్ నిన్న నుండి అంటే జనవరి 23 రాత్రి నుండి ప్రారంభమైంది. మీరు ఈ సిరీస్‌ను రూ. 1,999తో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. OnePlus 11లో ఆఫర్:OnePlus 12 ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు కూడా బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి . ICICI బ్యాంక్ కార్డ్ ద్వారా ఈ సిరీస్‌ను కొనుగోలు చేస్తే రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపును…

Read More

Rashmi Gautham | టాలీవుడ్ న‌టి రష్మి గౌతమ్ గురించి పెద్ద‌గా ప‌రిచయం అక్క‌ర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు. January 24, 2024 / 11:11 AM IST Rashmi Gautham | టాలీవుడ్ న‌టి రష్మి గౌతమ్ గురించి పెద్ద‌గా ప‌రిచయం అక్క‌ర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్ స్క్రీన్‌పై అప్పుడప్పుడు మెరుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్‌ ఫొటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే రష్మి (Rashmi) తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ఒక…

Read More

Patidar marked his international debut on December 21, 2023, in the 3rd ODI against South Africa. Opening for the ‘Men in Blue,’ he scored 22 runs from 16 balls, boasting a strike rate of 137.50. Updated On – 24 January 2024, 10:10 AM New Delhi: Right-handed batter Rajat Patidar on Wednesday has been called up to replace Virat Kohli in India’s first two Test matches against England, according to Board of Control for Cricket in India (BCCI) sources. Patidar made his international debut on December 21 2023 against South Africa in the 3rd ODI match,…

Read More

కెనడాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. చిన్నపాటి కంప్యూటర్ ప్లేన్ లో గని కార్మికులను తరలిస్తున్న సమయంలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన వాయవ్య కెనడ పర్వత ప్రాంతాల్లో జరిగింది. ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డట్లు సమాచారం. అతని పరిస్థితి గురించి మీడియా వెల్లడించలేదు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:50 గంటలకు జరిగింది. ఇది కూడా చదవండి: వన్ ప్లస్ 11 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్..!! ఫోర్ట్ స్మిత్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం నుంచి సంబంధాలు తెగిపోయినట్లు ఒంటారియోలోని రెస్య్కూ సెంటర్ వెల్లడించింది. నార్త్ వెస్ట్రన్ ఎయిర్ కంపెనీకి చెందిన ట్విన్ టర్బో విమానం ప్రమాదానికి గురైనట్లు తెలిపు. రన్ వే నుంచి కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత ఆ విమానం…

Read More

Rohan Bopanna: 43 ఏళ్ల వ‌య‌సులో రోహ‌న్ బొప్ప‌న్న.. ఫుల్ జోష్‌లో ఉన్నాడు. టెన్నిస్ మెన్స్ డ‌బుల్స్‌లో ఇర‌గ‌దీస్తున్నాడు. ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అత‌ను కొత్త చ‌రిత్ర‌ను లిఖించాడు. డ‌బుల్స్ టెన్నిస్‌లో అత్యంత వృద్ధ వ‌య‌సులో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కైవ‌సం చేసుకున్న ప్లేయ‌ర్‌గా నిలిచాడు. January 24, 2024 / 09:43 AM IST మెల్‌బోర్న్‌: భార‌త టెన్నిస్ స్టార్ రోహ‌న్ బొప్ప‌న్న(Rohan Bopanna) చ‌రిత్ర సృష్టించాడు. 43 ఏళ్ల వ‌య‌సులో టెన్నిస్ పురుషుల‌ డ‌బుల్స్‌లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌ను సాధించాడు. అత్యంత వృద్ధ వ‌య‌సులో ఆ ర్యాంక్‌ను చేరిన టెన్నిస్ ప్లేయ‌ర్‌గా రోహ‌న్ బొప్ప‌న్న నిలువ‌నున్నాడు. అయితే ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ముగిసిన త‌ర్వాత రిలీజ్ చేసే ర్యాంకుల్లో అత‌ను ఆ ఘ‌న‌త‌ను అందుకోనున్నాడు. ఇవాళ జ‌రిగిన ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్ట్స్ డ‌బుల్స్‌లో. బొప్ప‌న్న జోడి విజ‌యం సాధించింది. క్వార్ట‌ర్స్‌లో మాథ్యూ ఎబ్దిన్‌తో…

Read More

Today’s morning news includes Ayodhya Ram Mandir flooding with rush, Israel’s absolute win over Hamas, and ICC awards for the year 2023. Published Date – 24 January 2024, 08:50 AM Morning News Today from Telangana Today brings you the latest news updates with headlines from our E-paper daily. Today’s morning news includes Ayodhya Ram Mandir flooding with rush, Israel’s absolute win over Hamas, and ICC awards for the year 2023. Source link

Read More

అందరి చూపు అయోధ్య వైపే ఉంది. కానీ ఎలా వెళ్లాలనేదే ప్రశ్నార్థకంగా మారింది. రామమందిరం దర్శనానికి అనుమతించడంతో నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలు తరలివెళ్లే అవకాశం ఉంది. ఇలా భక్తుల రద్దీని పరిగణలోనికి తీసుకుని నగరం నుంచి 17 స్పెషల్ ట్రైన్స్ నడపాలని రైల్వే ఏర్పాట్లు చేసింది. రైల్వే బోర్డు ఆదేశాలతో రైల్వేలోని అన్ని జోన్లు అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే కూడా ఈనెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ వరకు మొత్తం 41 ట్రిప్పులను తిప్పుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సికింద్రాబాద్ నుంచి 17 స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ఈనెల 29,31, ఫిబ్రవరి 2,5,7,9,11,13,15,17,18,19,21,23,25,27,29 తేదీల్లో ఈ రైళ్లు అయోధ్యకు వెళ్లనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు తోడు ప్రతిరోజు సికింద్రబాద్ నుంచి దానాపూర్ కు ఒక ఎక్స్ ప్రెస్ ట్రైన్ నడుస్తోంది. ఉదయం 9.25 గంటలకు బయలుదేరే ఈ…

Read More

MLA’s Son | ఇంటి పనులు చేసే యువతిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కొడుకు ఆండ్రో మణివాణన్‌, కోడలు మోర్లినా పరారీలో ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాలుగు రోజుల క్రితమే వారిపై ఆరు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసిన నీలంకారై పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. January 24, 2024 / 09:09 AM IST చెన్నై: ఇంటి పనులు చేసే యువతిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కొడుకు ఆంటో మథివాణన్‌, కోడలు మార్లినా అన్‌ పరారీలో ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాలుగు రోజుల క్రితమే వారిపై ఆరు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసిన నీలంకారై పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. వారిని అరెస్ట్‌ చేసేందుకు మూడు ప్రత్యేక పోలీస్‌ బృందాలు ఏర్పాటయ్యాయి.…

Read More

Akshay Kumar took to X platform to share a captivating poster of the movie. Published Date – 23 January 2024, 10:41 PM Hyderabad: The trailer for the highly anticipated film ‘Bade Miyan Chote Miyan,’ starring Akshay Kumar and Tiger Shroff, is set to be unveiled this Wednesday. Akshay Kumar took to X platform to share a captivating poster of the movie. Directed by Ali Abbas Zafar, the film is scheduled to hit theatres on April 10. In addition to the dynamic duo of Akshay Kumar and Tiger Shroff, ‘Bade Miyan Chote Miyan’ boasts an impressive ensemble…

Read More