ఈ మధ్యే వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి కృతిక ఆరోగ్యం మెరుగుపడింది. చిన్నారి తండ్రి సంతు, ఆ ఇంటి యజమాని హరీశ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ సార్ కృతికకు సాయం అందించినందుకు …మీరుచూపిన అసాధారణ ప్రయత్నానికి హృదయపూర్వక కృతజ్ఞతలు..చిన్నారి కృతిక ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు సురక్షితంగా ఉంది. ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. అంటూ కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. కేటీఆర్ స్పందించారు. చిన్నారి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషం అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈనెల 17వ తేదీని హబ్సిగూడ పరిధిలోని రాంరెడ్డి నగర్ లో ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశారు. Glad that the child is safe and healthy 😊 https://t.co/dMdBdEAuDR — KTR (@KTRBRS) January 23, 2024 పాప ఎడమవైపు దవడ, చెవి, నోటి భాగాల్లో గాయాలయ్యాయి. చిన్నారి…
Author: Telanganapress
Glenn Maxwell: మ్యాక్స్వెల్ ఆస్పత్రిపాలైన విషయం తెలిసిందే. అయితే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా రిపోర్టు తయారు చేసింది. ఓ మ్యూజిక్ షో వెళ్లిన మ్యాక్సీ అక్కడ ఫుల్గా తాగినట్లు తెలిసింది. దాంతో అతను స్పృహ కోల్పోయాడు. January 24, 2024 / 08:13 AM IST అడిలైడ్: ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్(Glenn Maxwell).. రెండు రోజుల క్రితం ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ ఆల్రౌండర్కు ఏమైందన్న దానిపై ఓ నివేదికను రూపొందించారు. లైట్ నైట్ పార్టీలో ఫుల్గా తాగిన మ్యాక్స్వెల్.. స్పృహ కోల్పోయినట్లు ఓ మీడియా కథనంలో వెల్లడించారు. తాగిన మైకంలో స్పృహ లేకుండా ఉన్న మ్యాక్స్వెల్ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నించారు. అంబులెన్స్లో తీసుకువెళ్తుండగా అతను మళ్లీ స్పృహలోకి వచ్చినట్లు ఆ రిపోర్టులో తెలిపారు. సిక్స్ అండ్ ఔట్ బ్యాండ్ నిర్వహిస్తున్న కన్సర్ట్ను చూస్తున్న సమయంలో మ్యాక్స్వెల్ ఫుల్గా తాగేశాడు. ఆ మ్యూజిక్ షో సమయంలో…
Jammers a five-piece ensemble carved a unique niche for itself through a fusion of melodies and commercial hits Published Date – 23 January 2024, 11:00 PM With seven original compositions, ‘Jammers’ has been crafting their unique sound since 2021. Hyderabad: During the time when the local music scene whispered about regional bands, Jammers, a five-piece ensemble carved a unique niche for itself through a fusion of melodies and commercial hits. As they recently produced their original album, the Telugu band seeks to redefine the indie music landscape and broaden its audience. The five-member band comprises lead…
రవాణాశాఖలో ఖర్చులను తగ్గించి…అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై సెక్రటేరియట్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమీక్షించారు. ఇది కూడా చదవండి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ఆర్మీ జవాన్..!! ఈ సందర్బంగా భట్టి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయని..మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు సర్కార్ కట్టుబడి ఉందన్నారు. మహాలక్ష్మీ స్కీంతో ప్రభుత్వం ఆర్టీసీ ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. రవాణాశాఖ పనితీరు ఇంకా మెరుపడాలని..అంతర్గత ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. కార్పొరేషన్ నష్టాలను తగ్గించుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఖర్చులను తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని..మెట్రో రైలు తరహాలో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని కోరారు. The post ఖర్చులను తగ్గిస్తూ…
KTR | ఇటీవల వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి కృతిక ఆరోగ్యం మెరుగైంది. ఆమె తండ్రి సంతు, ఆ ఇంటి యజమాని హరీశ్ చిడుగు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎక్స్ (ట్విటర్) ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. January 24, 2024 / 06:51 AM IST కృతిక చాలా సేఫ్గా ఉందని వెల్లడి కృతిక ఆరోగ్యం మెరుగైనందుకు సంతోషం : కేటీఆర్ వీధికుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారికి కేటీఆర్ వైద్యసాయం హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఇటీవల వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి కృతిక ఆరోగ్యం మెరుగైంది. ఆమె తండ్రి సంతు, ఆ ఇంటి యజమాని హరీశ్ చిడుగు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎక్స్ (ట్విటర్) ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘హలో కేటీఆర్ సార్.. కృతికకు సాయం చేసేందుకు మీరు చూపిన అసాధారణ ప్రయత్నానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్నారి కృతిక ఇప్పుడు సుక్షితంగా ఉన్నది.…
On the occasion, the Trinamool Congress (TMC) said that the Sanhati rally showcased solidarity for all religions. Published Date – 23 January 2024, 11:24 PM File Photo Kolkata: Reacting to the “Kafir” remarks made by West Bengal Chief Minister Mamata Banerjee, Leader of Opposition in the West Bengal Assembly, Suvendu Adhikari on Tuesday questioned the TMC supremo on “whom she was referring to as Kafirs in her speech at a public meeting.” Suvendu Adhikari shared a clip of the West Bengal Chief Minister on X in which Mamata Banerjee said that a “war has begun against…
దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ తొలి విడత 2024 పరీక్షలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉభయ జిల్లాల్లోని 7కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిపరీక్ష కేంద్రం దగ్గర విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చాలని ఖమ్మం జిల్లా సమన్వయకర్త పార్వతిరెడ్డి తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. బుధవారం జరిగే బీఆర్క్ మొదటి విడత పరీక్షకు ఖమ్మం జిల్లాలో 1071 మంది భద్రాద్రి జిల్లాలో 131 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈనెల 27,29,30,31 ఫిబ్రవరి 1న నిర్వహించే జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్షలకు ఖమ్మం జిల్లాలో 7960 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి షిఫ్టులో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 మధ్యాహ్నం 2.30 గంటల…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొ. రాములు తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించి మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 2వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని పేర్కొన్నారు. January 24, 2024 / 05:41 AM IST ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు ఓయూ పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొ. రాములు తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించి మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 2వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని పేర్కొన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 7వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్) పరీక్షా తేదీలను సైతం…
According to the DCA, spurious drugs are manufactured by rogue companies and syndicates to deceive the public into buying a drug resembling a branded drug. Updated On – 23 January 2024, 11:50 PM Hyderabad: During its special drive to check whether the drugs sold at pharmacies meet the standards, the Drug Control Administration (DCA) has found that spurious drugs are flooding the market. According to the DCA, spurious drugs are manufactured by rogue companies and syndicates to deceive the public into buying a drug resembling a branded drug. Spurious drugs contain no active ingredient, have the…
ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఆగం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్, డా.కల్వకుంట్ల సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పీ చైర్ పర్సన్ వసంత, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావ్ తదితరులు పాల్గొన్నారు. Read Also: కాలేజ్ వాచ్మెన్తో పారిపోయిన ఇంటర్ విద్యార్థిని ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలకై ప్రజలు ఎదురు చూస్తున్నారు. 10 ఏండ్లలో ఎవర్నీ ఇబ్బందిపెట్టకుండా అభివృద్ధి చేసింది కేసీఆర్ సర్కారు. రైతులు నీటికోసం ఎదురుచూస్తున్నారు. రైతు బంధు ,రైతు సంక్షేమంపై రేవంత్, భట్టి, ఉత్తమ్ విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇచ్చిన…