Author: Telanganapress

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒకటేనని, బీఆర్‌ఎస్‌ పార్టీని లేకుండా చేయడానికి ఆ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు ధ్వజమెత్తారు. January 22, 2024 / 04:42 AM IST బీఆర్‌ఎస్‌ను లేకుండా చేసే శక్తి ఎవ్వరికీ లేదు బీఆర్‌ఎస్‌ లేకుండా చేసేందుకు ఒక్కటైన జాతీయపార్టీలు బండి సంజయ్‌, ఆంధ్రజ్యోతి వ్యాఖ్యలే ఇందుకు రుజువులు నరేంద్ర మోదీ, రేవంత్‌రెడ్డికి మాది భయపడే పార్టీ కాదు కరెంటు బిల్లులు సోనియా కడుతుందని చెప్పిందే రేవంత్‌ అదే విషయాన్ని నేను గుర్తుచేస్తే విధ్వంస మనస్తత్వమా? ప్రజలంతా కరెంటు బిల్లులను సోనియాకు పంపించాలి బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు పిలుపు బీఆర్‌ఎస్‌ను బొందపెట్టే మొనగాడు పుట్టలేదు: కడియం కాంగ్రెస్‌కు ముందుంది ముసళ్ల పండుగ: మల్లారెడ్డి కేసీఆర్‌పై ప్రజల్లో ఆదరణ చెకు చెదరలేదు: పోచారం మలాజిగిరి నియోజక వర్గ సన్నాహక సమావేశం హైదరాబాద్‌, జనవరి 21 (నమస్తే తెలంగాణ):…

Read More

The ED participated in the closing ceremony of Girl Empowerment Mission-2023 follow up workshop organized by HR-CSR in NTPC Published Date – 21 January 2024, 11:00 PM Executive Director,NTPC Kedar Ranjan Pandu along with GEM girls in closing ceremony held in NTPC on Sunday. Peddapalli: Executive Director, National Thermal Power Corporation (Ramagundam & Telangana), Kedar Ranjan Pandu praised the participants of the Girl Empowerment Mission 2023 for the performances they gave with such confidence and courage. He also congratulated everyone for completing the workshop successfully. The ED participated in the closing ceremony of Girl Empowerment Mission-2023…

Read More

యావత్తు దేశం వేచిచూస్తున్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్నది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. January 22, 2024 / 04:10 AM IST మధ్యాహ్నం 12.20 గం.కు ప్రాణప్రతిష్ఠ రామనామ స్మరణలో హిందువులు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో వేడుక 7 వేల మందికి పైగా అతిథుల హాజరు అయోధ్యలో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం యావత్తు దేశం వేచిచూస్తున్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్నది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒంటి గంటకు ముగియనున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా 7 వేల మందికిపైగా ముఖ్య అతిథుల సమక్షంలో ఈ మహత్తర కార్యం జరుగనున్నది. మంగళవారం నుంచి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు. రామమందిర ప్రారంభోత్సవం…

Read More

While the final decision will be taken by party chief, a majority of leaders have already suggested to the party leadership not to repeat several candidates.  Published Date – 21 January 2024, 11:15 PM Hyderabad: After rigorous brainstorming to identify factors that led to its defeat in the recent Assembly elections, the BRS is likely to opt for new candidates in at least six Parliamentary constituencies in the upcoming Lok Sabha polls. While the final decision will be taken by party chief and former Chief Minister K Chandrashekhar Rao, a majority of leaders have already suggested to…

Read More

జిల్లాలోని గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనున్నది. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్‌ వెలువడలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. January 22, 2024 / 03:18 AM IST పర్సన్‌ ఇన్‌చార్జీలా ? స్పెషల్‌ ఆఫీసర్లా ? అన్నదానిపై కొనసాగుతున్న సస్పెన్స్‌ రిజర్వేషన్లపైనా సర్వత్రా చర్చ మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఫిబ్రవరి ఒకటితో ముగియనున్న పాలకవర్గాల గడువు జిల్లాలోని 558 పంచాయతీలు, 4,992 వార్డులు రంగారెడ్డి, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనున్నది. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్‌ వెలువడలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలో 558 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పర్సన్‌…

Read More

Arbitrary imposition of moral standards blurs the line between personal and professional, creating an atmosphere of fear and stifling individuality Published Date – 21 January 2024, 11:30 PM By Swara Shah, Dr Moitrayee Das In the corridors of higher education, where the pursuit of knowledge reigns supreme, an insidious undercurrent threatens to erode the very foundation of academic freedom —the moral, social and sexual policing of professors. It is time to unequivocally assert that professors, like any other individuals, have the right to lead lives beyond the scrutinising gaze of their institutions. In doing so, we…

Read More

గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా.. అందరు దైర్యంగా ఉండండి భవిష్యత్ మనదే అని పేర్కొన్నారు హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సభ్యులను ఉద్దేశించి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ కార్యకర్తలు అద్భుతంగా మాటాడారు ..క్షేత్ర స్థాయి వాస్తవాలు చెబుతున్నారు. ఉద్యమ కారులు మాట్లాడిన మాటలు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేశాయి. బీ ఆర్ ఎస్ కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయి. గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా. 2009 లో మనకు పది సీట్లే వచ్చాయి ..ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా ? ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు .భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమే అని పేర్కొన్నారు హరీష్ రావు. Source link

Read More

ఉమ్మడి జిల్లాలో ‘అయోధ్య’ పండుగ సందడి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముస్తాబైన హనుమాన్‌, రామాలయాలు జగదాననంద కారకుడు.. శ్రీ రాముడి జన్మస్థలంలో అయోధ్య భవ్య మందిర కల నెరవేరిన మధుర క్షణాలు రానేవచ్చాయి. ఎన్నో వివాదాలను అధిగమించి మరెన్నో న్యాయ పోరాటాల అనంతరం రూపుదిద్దుకున్న రాములోరి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను నేడు (సోమవారం) దేశ వ్యాప్తంగా జరుపుకొనేందుకు ప్రతి రామ భక్తుడూ ఎదురు చూస్తున్నాడు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవాలను ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఊరూరా సంబురాలు నిర్వహించేందుకు హనుమాన్‌, రామాలయాలను ముస్తాబు చేశారు. సుభాష్‌నగర్‌/కమ్మర్‌పల్లి/నందిపేట్‌/ రెంజల్‌, జనవరి 21 సంబురాలకు ఏర్పాట్లు.. లోకాభిరాముడి ఆలయ ప్రారంభోత్సవాన్ని ఊరూరా పండుగ వాతావరణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హనుమాన్‌, రామాలయాల పరిసరాలను శుభ్రం చేశారు. కాషాయ జెండాలు, విద్యుద్దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఇంటింటా దీపాలు వెలిగించి రాములోరికి స్వాగతం పలికేందుకు భక్తులు…

Read More

Antimicrobial Resistance threatens effective prevention and treatment of infections caused by resistant microbes, resulting in prolonged illness and greater risk of death Published Date – 21 January 2024, 11:45 PM Representational Image Antibiotic resistance is rapidly turning into a global menace and is estimated to be directly responsible for 1.27 million global deaths in 2019. What is alarming is that India has emerged as an epicentre of this catastrophe. Easy access to the strongest of antibiotics without prescriptions or diagnoses and their indiscriminate use have created a perfect storm, leading to the super-resistant microbes that irreparably…

Read More

తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావల వంతుకు మీంచి అమలు చేయలేరు. మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్క పైసా నిధులు తేలేదు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలి. మల్కాజ్గిరిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచాం. ఇపుడు కూడా ఎంపీ సీటు గెలవాలి. ఇది పరీక్షా సమయం. మల్కాజ్ గిరి మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలి. కర్ణాటక లో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైంది. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయ్. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు కర్ణాటక లాంటి పరిస్థితే…

Read More