Author: Telanganapress

మధుమేహం ఆధునిక జీవనశైలిలో పెద్ద సమస్యగా మారింది. రక్తంలో చక్కెర పెరగడంతో శరీరంలో అనేక ఇతర వ్యాధులకు కారణం అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచంలో దాదాపు 422 మిలియన్ల మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే మధుమేహం కారణంగా ఏటా దాదాపు 15 లక్షల మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరణిస్తున్నారు. అందువల్ల, మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, వెంటనే మీ ఆహారాన్ని నియంత్రించడం ప్రారంభించండి. చక్కెర స్థాయిని నియంత్రించడానికి అనేక ఆహారాలు ఉన్నప్పటికీ, ఆమ్లా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెరను గ్రహిస్తుంది. దాని ప్రయోజనాలను పొందడానికి, మీరు ఉసిరితో చేసిన కొన్ని ఇతర ఫుడ్స్ కూడా తినవచ్చు. ఉసిరికాయ రసం: ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణ వినియోగం లోపల నుండి శరీరాన్ని బలపరుస్తుంది. అలాగే, ఉసిరి నుండి లభించే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని…

Read More

రామ బాణానికి తిరుగు లేదు. రామ నామానికి ఎదురులేదు. రామ పాలనకు ఉపమానం లేదు. అస్త్రశస్ర్తాల మీద ఆయనకున్న పట్టు అమోఘమని రామాయణంలో అనేక ఘట్టాల్లో రుజువు అవుతుంది. January 22, 2024 / 08:10 AM IST Sri Rama | రామ బాణానికి తిరుగు లేదు. రామ నామానికి ఎదురులేదు. రామ పాలనకు ఉపమానం లేదు. అస్త్రశస్ర్తాల మీద ఆయనకున్న పట్టు అమోఘమని రామాయణంలో అనేక ఘట్టాల్లో రుజువు అవుతుంది. పాలనపై ఆయనకున్న అవగాహన ఎంతటిదో.. తనను అయోధ్యకు తీసుకువెళ్లడానికి అడవికి వచ్చిన భరతుడితో మాట్లాడే సందర్భంలో తెలుస్తుంది. భరతుడిని కుశల ప్రశ్నలు అడుగుతూ.. పాలన ఎలా ఉండాలో తెలియజేస్తాడు. ప్రభువు ఎలా మసులుకోవాలో వివరిస్తాడు. మంత్రిమండలి కూర్పు ఎలా ఉండాలో విశదపరుస్తాడు. పాలకుడి దగ్గర ఉండే అమాత్యుడు ఎక్కువ నిద్రపోయే వాడై ఉండకూడదు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. రాజ్య రహస్యాలను ఎన్నడూ బయట పెట్టకూడదు.…

Read More

To do away with the cumbersome process, the Forest department wants to dispense the compensation through the District Forest Officer within a week Published Date – 21 January 2024, 10:45 PM To do away with the cumbersome process, the Forest department wants to dispense the compensation through the District Forest Officer within a week Hyderabad: The Forest department is working on expediting cattle kill compensation payments. At present, the cattle kill compensation payment is consuming a lot of time as officials have to collect the application and submit the details. Based on the fund availability, the…

Read More

ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా .. తన కొత్త బీమా పథకాన్నినేడు ప్రవేశపెట్టనుంది. ఈ ప్లాన్ హామీ ఇవ్వబడిన ఆదాయ వార్షిక ప్రణాళిక. దీనికి ఎల్‌ఐసీ జీవన్ ధార-2 అని పేరు పెట్టారు. ఎల్‌ఐసి జీవన్ ధార II కొత్త పాలసీని ఈరోజు అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు ఎల్ఐసి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాన్ ఈ రోజు నుంచే అందుబాటులో ఉంటుందని, అంటే సోమవారం నుంచి ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. జీవన్ ధార II అనేది నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ యాన్యుటీ ప్లాన్. ఎల్ఐసీ యొక్క ఈ ప్లాన్ వ్యక్తిగత పొదుపు, వాయిదా వేసిన యాన్యుటీ ప్లాన్. మొదటి రోజు నుండి యాన్యుటీ గ్యారెంటీ:ఈ ప్లాన్‌లో అత్యంత ప్రత్యేకమైనది యాన్యుటీ గ్యారెంటీ. ఇందులో యాన్యుటీకి మొదటి నుంచి గ్యారెంటీ ఉంటుంది. ఇందులో పాలసీదారులకు 11 యాన్యుటీ…

Read More

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ చిత్ర స్వరూపారాణి, భూపాల్‌రెడ్డి దంపతులకు ఆహ్వానం అందింది. January 22, 2024 / 07:21 AM IST Telangana | లింగాలఘనపురం, జనవరి 21 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ చిత్ర స్వరూపారాణి, భూపాల్‌రెడ్డి దంపతులకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి నివాసంలో జరిగే (ఎట్‌ హోం) తేనీటి విందుకు ఆహ్వనం అందినట్టు సర్పంచ్‌ స్వరూప రాణి తెలిపారు. గ్రామంలో జలవనరుల అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినందుకు గాను నిరుడు ఏప్రిల్‌ 17న రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డును అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు…

Read More

The stir has attracted major momentum in recent days, with over 55,600 Anganwadi centres across the state now shut down. Published Date – 21 January 2024, 10:47 PM Hyderabad: The statewide protest of Anganwadi workers in Andhra Pradesh that has been ongoing for the last 40 days received a major boost on Sunday with TDP National General Secretary Nara Lokesh extending support to them. Anganwadi workers are protesting against the “unjust treatment by the Jagan Reddy government resulting from a host of unresolved issues such as a demand for a salary hike and unpaid gratuity payments”.…

Read More

యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్యా రాముడి ప్రాణప్రతిష్టకు ఘడియ దగ్గరపడింది. నేడు మధ్యాహ్నం 12.20గంటలకు మొదలై మధ్యాహ్నం 1గంటలకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగుస్తుంది. రామమందిరలో బాలరాముడి రూపంలో శ్రీరామచంద్రుడు కొలువుదీరనున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా 7వేల మందికి పైగా ప్రముఖులు, అతిథుల మధ్య జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని లక్షలాది మంది టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో వీక్షించనున్నారు. ఈశుభ ముహుర్తాన దేశ విదేవాల్లో హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వాషింగ్టన్ నుంచి ప్యారిస్, సిడ్నీ దాకా దాదాపు 60దేశాల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ వేడుక కోసం శ్రీరామజన్మభూమి తీర్థ ట్రస్టు అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు చేసింది. రామమందిరం మొత్తం పూలతో విద్యుద్ధీపాలతో అలంకరించారు. అయోధ్య వీధులను సుందరంగా తీర్చిదిద్దారు. దేశంలోని 14జంటలు ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకుంటాయి. ఇప్పటికే ఈనెల 16నుంచి…

Read More

Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. January 22, 2024 / 05:59 AM IST మేషంవిదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వృషభంరుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. మిథునంమానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు…

Read More

The boy K Nitesh (15), a resident of Peerzadiguda was staying along with his family and studying in tenth standard. Updated On – 21 January 2024, 11:00 PM Representational Image Hyderabad: A teenager studying at a private school in Medipally died by suicide reportedly due to fear of failing in the examination. According to the police, the boy K Nitesh (15), a resident of Peerzadiguda was staying along with his family and studying in tenth standard. On Saturday night, the boy allegedly hanged himself using a rope to the ceiling fan in the house. The family…

Read More

శ్రీవారి కల్యాణోత్సవం సేవలో పాల్గొనాలని భక్తులు ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. స్వామివారి కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించి తరించాలని కోరుకుంటారు. స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని చూసి పరవశించిపోవాలనుకుంటారు. శ్రీవారి కల్యాణోత్సవ సేవ టికెట్స్ పొందాలంటే ప్రముఖుల సిఫార్సు లేఖ అవసరమని భావిస్తుంటారు. ఎలాంటి సిఫార్సు లేకుండా సామాన్య భక్తుల కోసం టీటీడీ కల్యాణోత్సవ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మూడు నెలలకు ముందే కల్యాణోత్సవ సేవ టికెట్ బుకింగ్ చేసుకునే విధంగా టీటీడీ ప్రతినెలా కోటను రిలీజ్ చేస్తుంది. ఒక్కో జంటకు రూ. 1000 రుసుము చెల్లిస్తే కల్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇలా ప్రతినెల టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో ఈ టికెట్లను రిలీజ్ చేస్తుంది. ఇది కూడా చదవండి: అయోధ్యా రాముడి ప్రాణప్రతిష్ట నేడే..!! http://ttdevasthanams.ap.gov.in అధికారిక వెబ్ సైట్ లో టీటీడీ కల్యాణోత్సవ టికెట్ల జారీ చేస్తుంది. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి టికెట్ కల్యాణోత్వ…

Read More