YS Sharmila joined the Congress earlier this month. She also merged her party, the YSR Telangana Party, into Congress. Updated On – 18 January 2024, 08:56 AM Y.S. Sharmila Photo: IANS Amaravathi: YS Sharmila, who was appointed by the Congress as the president of the Andhra Pradesh Congress Committee recently, will assume the new role on January 21, the party said in a statement. The event will be attended by Manikkam Tagore, in charge of Andhra Pradesh Affairs at the All India Congress Committee, along with Members of Parliament, CD Mayappanu, Secretary of AICC, and Christopher…
Author: Telanganapress
ట్రైన్లో దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిపోయిన ఓ దొంగను ప్రయాణికులు రైలుకు వేలాడదీశారు. ఈ ఘటన బీహార్లోని భగల్పుర్ జిల్లాలో జరిగింది. మంగళవారం జనవరి 16న ఓ మహిళా ప్రయాణికురాలు రైలులో ప్రయాణం చేస్తోంది. అయితే రైలులో ఉన్న ఓ యువకుడు ఆమె దగ్గరున్న స్మార్ట్ ఫోన్ కొట్టేయాలనుకున్నాడు. కాసేటికి ఆ ఫోన్ లాక్కొని ట్రైన్ నుంచి దూకి పారిపోవాలని ప్రయత్నించాడు. గమనించిన తోటి ప్రయాణికులు.. అతడిని పట్టుకొని, ట్రైన్ విండోకు వేలాడదీశారు. అలా కొట్టుకుంటూ ఓ కిలోమీటర్ దూరం వరకు తీసుకెళ్లారు. అనంతరం రైలు ట్రాక్ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వెంటనే వచ్చి ఆ దొంగను పట్టుకొని స్టేషన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను రైలులోని ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. A thief who was seen trying to steal a passenger's phone from…
ఎన్టీఆర్ (NTR) అంటే నవరసాలకు అలంకారమని సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Hero Balakrishna) అన్నారు. ఆయన నవ యువతకు మార్గదర్శనమని చెప్పారు. January 18, 2024 / 09:38 AM IST హైదరాబాద్: ఎన్టీఆర్ (NTR) అంటే నవరసాలకు అలంకారమని సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Hero Balakrishna) అన్నారు. ఆయన నవ యువతకు మార్గదర్శనమని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్టీఆర్ తన పాలనతో బాసటగా నిలిచారని తెలిపారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చాని చెప్పారు. కాగా, బాలకృష్ణతోపాటు రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులు సుహాసిని, పలువురు పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) తన అన్న…
Requests had been received from parents and teachers that the holidays be extended by an additional two days till Saturday, January 20, the order said. Published Date – 18 January 2024, 08:27 AM Hyderabad: The Andhra Pradesh government on Wednesday issued an order extending the Sankranthi holidays upto January 20. Requests had been received from parents and teachers that the holidays be extended by an additional two days till Saturday, January 20, the order said. Source link
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ వర్ధంతి నేడు. తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, తెలుగు సినీ పరిశ్రమను ఏలిన అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వారి సమస్యలు తీరుస్తూ ఎంతోమందికి ఆరాధ్యదైవంలా మారారు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి అలాంటిది. Read Also: రన్నింగ్ ట్రైన్లో దొంగతనం.. పట్టుకొని ట్రైన్ బయట కట్టేసిన ప్రయాణికులు నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. పలువురు ప్రముఖులు, అభిమానులు కూడా నివాళలర్పించారు. దాంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. The post నేడు సీనియర్ ఎన్టీఆర్…
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్ఐసీ తన స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది. January 18, 2024 / 08:23 AM IST LIC | న్యూఢిల్లీ, జనవరి 17: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్ఐసీ తన స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది. బుధవారం మార్కెట్ ట్రేడింగ్ తొలిదశలో ఎల్ఐసీ షేరు రూ. 900 స్థాయిని మించడంతో మార్కెట్ విలువ రూ.5.64 లక్షల కోట్లకు చేరగా, అదే సమయంలో రూ.635 ధరతో షేరు ట్రేడయినపుడు ఎస్బీఐ విలువ రూ.5.63 లక్షల కోట్లుగా ఉన్నది. తదుపరి మార్కెట్…
During the previous government, TSERC accepted the power tariff hikes proposed by State-run power utilities several times, but the then State government had refused to pass on the burden to the public and allowed very nominal tariff hikes Updated On – 17 January 2024, 11:38 PM Hyderabad: The Union Power Ministry’s move allowing Discoms to recover various costs incurred, including power purchase costs, from consumers in the form of charges for supplying power, is likely to allow Discoms to increase the power tariff in the coming financial year (2024-25). The hike in tariff that could be…
ఫాస్టాగ్ దుర్వినియోగానికి కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది ఎన్ హెచ్ఏఐ. ఒకే ఫాస్టాగ్ తో పలు వాహనాలు వినియోగిస్తుండటంతోపాటు కేవైసీ పూర్తవ్వకుండానే ఫాస్టాగ్ లను జారీ చేస్తున్నట్లు గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వీటికి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. దీనిలో భాగంగానే వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఫాస్టాగ్ వినియోగదారులు తప్పకుండా కేవైసీ పూర్తిచేయాలని..దీనికి సంబంధించి ఈనెల 31 వరకు గడువు విధించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఫాస్టాగ్ లు డీయాక్టివేట్ అయ్యే ఉందని తెలిపింది. వినియోగదారులు ఆ లోపు కేవైసీని పూర్తిచేసుకోవాలి. కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి?వినియోగదారులు ముందుగా ఫాస్టాగ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి. అందులో మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటిఫికేషన్ పూర్తయిన తర్వాత డ్యాష్ బోర్డులో మై ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లాలి. అక్కడ కేవైసీ స్టేటస్ ను…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుకకు చైనానే కారణమంటూ అనుమానాలు కొనసాగుతున్న సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. January 18, 2024 / 07:25 AM IST ఎలుకల్లో టెస్ట్ చేసినట్టు అనుమానం ఎనిమిది రోజుల్లోనే మరణించినఎలుకలు ఊపిరితిత్తులు, కండ్లు, మెదడు దెబ్బతిని మృతి ఈ వైరస్తో 100% మరణాలు: శాస్త్రవేత్తలు China | హైదరాబాద్, జనవరి 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుకకు చైనానే కారణమంటూ అనుమానాలు కొనసాగుతున్న సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకర వైరస్పై (జీఎక్స్_పీ2వీ) చైనాకు చెందిన పరిశోధకులు ఓ రహస్య ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డ కథనాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ వైరస్ సోకితే మరణాల రేటు 100 శాతంగా ఉన్నట్టు తెలియడం ఆందోళన కలిగిస్తున్నది. ఐదురోజుల్లో నడవలేని దుస్థితికి…
The four-day event will showcase more than 25 aircraft and advancements in aviation technologies Updated On – 17 January 2024, 11:26 PM Begumpet Airport is all set to host the aviation extravaganza, ‘Wings India 2024’, from January 18 to 21, marking the country’s most significant civil aviation event. — Photos: Surya Sridhar Hyderabad: Asia’s largest civil aviation conference Wings India 2024 is making a comeback to the city’s Begumpet Airport on Thursday. Serving as a platform for industry leaders, policymakers, and stakeholders to exchange ideas and forge partnerships, the four-day event will also showcase advancements in…