భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్లో చివరి మ్యాచ్ బెంగళూరు వేదికగా జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్థాన్ను ఓడించింది. ఈ మ్యాచ్లో మొత్తం రెండు సూపర్ ఓవర్లు ఆడింది. ఈ విజయంతో భారత జట్టు అఫ్గానిస్థాన్ను కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ని 3-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. సిరీస్లోని మూడో మ్యాచ్లో రోహిత్ శర్మ అతిపెద్ద విజయాన్ని సాధించగా, రింకూ సింగ్ కూడా బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ను గెలుచుకోవడంతో పాటు రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తన పేరిట ఓ పెద్ద రికార్డును కూడా నమోదు చేసుకుంది. మ్యాచ్ ఎలా ఉంది?ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 22 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లి, సంజూ శాంసన్ వంటి…
Author: Telanganapress
ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్గ్, మోరంచపల్లి ఘటనలు కేవలం కొన్ని ఉదాహరణలు. January 18, 2024 / 06:24 AM IST అకాల వర్షాలు, తీవ్ర ఉష్ణోగ్రతలతో అతలాకుతల పరిస్థితులు ‘అత్యంత వేడి సంవత్సరంగా’ 2023 రికార్డు ఈ ఏడాది కశ్మీర్లో భారీగా తగ్గిపోయిన మంచు మార్పులకు అనుగుణంగా మనం మారాల్సిందే అవగాహన పెంచుకోకుంటే అంతరించిపోతాం హెచ్చరిస్తున్న పర్యావరణ నిపుణులు గతడాది జూలైలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచలో జరిగిన విషాదం గుర్తుందా. 300 గడపలు.. 700 మంది ప్రజలు నివసిస్తున్న చిన్న ఊరును అర్ధరాత్రి వరద ముంచెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగనంత కుండపోత వర్షం ఆ ప్రాంతంలో పడటంతో చెరువులు తెగి, వాగులు పొంగి.. మోరంచను తుడిచిపెట్టేసింది. మనుషులు, జంతువుల ప్రాణాలను…
Hyderabad tennis player Ganta Sai Karteek Reddy and his partner Vishnuvardhan stormed into the men’s doubles quarterfinals of the World Tour Tennis 25K ITF Futures Published Date – 17 January 2024, 11:15 PM Ganta Sai Karteek Reddy Hyderabad: Hyderabad tennis player Ganta Sai Karteek Reddy and his partner Vishnuvardhan stormed into the men’s doubles quarterfinals of the World Tour Tennis 25K ITF Futures at Bhopal on Wednesday. In the pre-quarterfinal match, the duo defeated Orel Kimhi and Shimanov Osek of Israel in straight sets 6-3, 7-5 to march into the last eight stage of the competition.…
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. టాపార్డర్ విఫలమైనా చోట రోహిత్ శర్మ 121 నాటౌట్ (69 బంతులు, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20లలో హిట్మ్యాన్కు ఇది ఐదో శతకం. Also Read.. కోదండ రాం రాం.. మాస్టర్ కి మైండ్ బ్లోయింగ్ షాక్..! రోహిత్కు తోడుగా రింకూ సింగ్ 69 నాటౌట్ (39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖరి ఓవర్లో రోహిత్.. 4, 6, 4 తో పాటు రింకూ కూడా హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో భారత్ 200 పరుగుల దాటింది. ఆఖరి ఓవర్లో ఏకంగా 36 పరుగులు రాబట్టారు. తొలి పది ఓవర్లలో 61 పరుగులు మాత్రమే రాగా.. తర్వాతి…
ఈ ఏడాది ఇంజినీరింగ్, ఫార్మా వంటి కోర్సుల్లో ఇంటర్ వెయిటేజీ లేకుండానే ప్రవేశాలు జరుగనున్నాయి. ఈ వెయిటేజి తొలగింపు విధానంతో విద్యార్థులకు ఒత్తిడి దూరం అవడమేగాక, ఉపశమనం లభిస్తున్నది. ఎంసెట్ ( త్వరలో టీఎస్ ఈఏపీ సెట్గా మారనున్నది)లో ఇదివరకు ఇంటర్ వెయిటేజీ అమలయ్యేది. January 18, 2024 / 05:36 AM IST ఈ ఏడాది ఇంటర్ వెయిటేజీ లేకుండానే ఇంజినీరింగ్, ఫార్మా అడ్మిషన్లు ఎంట్రెన్స్ ఆధారంగానే సీట్లు తగ్గనున్న మార్కుల క్రోడీకరణ జంజాటం హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఇంజినీరింగ్, ఫార్మా వంటి కోర్సుల్లో ఇంటర్ వెయిటేజీ లేకుండానే ప్రవేశాలు జరుగనున్నాయి. ఈ వెయిటేజి తొలగింపు విధానంతో విద్యార్థులకు ఒత్తిడి దూరం అవడమేగాక, ఉపశమనం లభిస్తున్నది. ఎంసెట్ ( త్వరలో టీఎస్ ఈఏపీ సెట్గా మారనున్నది)లో ఇదివరకు ఇంటర్ వెయిటేజీ అమలయ్యేది. ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, డెంటల్, ఫార్మ్ -డీ వంటి…
On an average, a typical urban Indian consumes at least 100 gm of packaged food that provides 500 kilocalories per day, which is more than necessary Published Date – 17 January 2024, 11:29 PM Representational Image Hyderabad: Urban India including people from Hyderabad consume way more packaged foods including sweets and savories. On an average, a typical urban Indian consumes at least 100 gm of packaged food that provides 500 kilocalories per day, which is more than necessary, the urban data on food eating habits from Hyderabad-based National Institute of Nutrition (NIN), says. As a result…
హైదరాబాద్లోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల. బుధవారం నాడు షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానం పలకడానికే పవన్ కల్యాణ్ తో ఈ భేటీ జరిగింది. ఇటీవలే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు తోటి రాజకీయ నేతలను కలుస్తున్నారు. కాంగ్రెస్లో విలీనం జనవరి 5న జరుగగా.. పార్టీలో చేరడానికి ముందు షర్మిల తన సోదరుడు జగన్మోహన్రెడ్డితో సహా తన కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు పంపారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి, చంద్రబాబులని సైతం కలిసింది షర్మిల. అనంతరం నేడు పవన్ కళ్యాణ్ ని కూడా వివాహానికి ఆహ్వానించటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. The post పవన్ ఇంటికి షర్మిల..! appeared first on tnewstelugu.com. Source link
ఓపెనర్ ఫిన్ అలెన్ (62 బంతుల్లో 137; 5 ఫోర్లు, 16 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో.. న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్పై 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన మూడోటీ20లో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో పాక్ను చిత్తుచేసింది. January 18, 2024 / 04:34 AM IST అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (16) బాదిన బ్యాటర్గా అలెన్.. హజ్రతుల్లా జజాయ్ (16; అఫ్గానిస్థాన్) సరసన నిలిచాడు. డునెడిన్ (న్యూజిలాండ్): ఓపెనర్ ఫిన్ అలెన్ (62 బంతుల్లో 137; 5 ఫోర్లు, 16 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో.. న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్పై 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన మూడోటీ20లో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో పాక్ను చిత్తుచేసింది. పొట్టి ఫార్మాట్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన బ్యాటర్గా…
DGCA stated that the response to the Show Cause Notice, received on Wednesday, was deemed unsatisfactory. Published Date – 17 January 2024, 11:39 PM Representational Image New Delhi: Mumbai Airport faced a Rs 30 lakh fine from the Directorate General of Civil Aviation (DGCA), while IndiGo Airlines received a Rs 1.20 crore fine from the Bureau of Civil Aviation Security (BCAS) related to the viral video showing passengers sitting and eating on the airport tarmac. The aviation security regulator BCAS imposed a Rs 60 lakh penalty on Mumbai airport operator MIAL for the incident involving passengers having…
హైదరాబాద్: కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ – 1 లో మిరాలం, అలియాబాద్ ఆఫ్ టేక్ ప్రాంతం వద్దనున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైనుకు జంక్షన్ పనులు చేపడుతున్నారు. చంద్రాయణగుట్టలోని సన్నీ గార్డెన్ నుంచి షోయబ్ హోటల్ వరకు చేపడుతున్న బాక్స్ డ్రెయిన్ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు జలమండలి అధికారులు. Also Read.. సోనియమ్మ జన్మదినం ముగిసి నలభై రోజులైంది.. నయాపైసా ఇయ్యారా..! దీంతో జనవరి 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా జనవరి 21 ఉదయం 6 గంటల వరకు పనులు జరుగుతాయి. ఈ 24 గంటలు రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. 1. ఓ అండ్ ఎం డివిజన్ – 1 : మిస్రిగంజ్, బహదూర్ పుర, కిషన్ బాగ్, జహానుమా, మొఘల్…