కళాసమితి నకిరేకల్ ఆధ్వర్యంలో అన్నమయ్య పదసమాకూర్చనం 28వ కార్యక్రమాన్ని సమితి అధ్యక్షురాలు జి. సుమలత ఆధ్వర్యంలో స్థానిక ఐశ్వర్యసాయి కల్యాణమండపంలో అన్నమయ్య సంకీర్తన పోటీలు బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో 22 మంది బాలబాలికలు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. January 18, 2024 / 03:35 AM IST నకిరేకల్, జనవరి 17 : కళాసమితి నకిరేకల్ ఆధ్వర్యంలో అన్నమయ్య పదసమాకూర్చనం 28వ కార్యక్రమాన్ని సమితి అధ్యక్షురాలు జి. సుమలత ఆధ్వర్యంలో స్థానిక ఐశ్వర్యసాయి కల్యాణమండపంలో అన్నమయ్య సంకీర్తన పోటీలు బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో 22 మంది బాలబాలికలు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. ప్రతిభ చూపిన బాలబాలికలకు సంగీత దర్శకుడు సాలూరి వాసురావు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఎం. పురుషో త్తమాచార్యులు, గాయకుడు రవి వర్మ, కవయిత్రి చక్రవర్తుల రోజాదేవి, కవయిత్రి కొండపల్లి నిహారిక బహుమతులు ప్రదానం చేశారు. చిన్నారులు అలపించిన అన్నమయ్య సంకీర్తనలు పలువురిని అలరించాయి. Previous article కాంగ్రెస్…
Author: Telanganapress
At the end of the powerplay in six overs, India was 30/4, with Rinku (2*) and Rohit (13*) unbeaten. Published Date – 17 January 2024, 11:42 PM Bengaluru: Following a record-breaking century by skipper Rohit Sharma and a fantastic batting effort by Afghanistan batters Rahmanullah Gurbaz, skipper Ibrahim Zadran and Gulbadin Naib, it took two Super Overs to separate both the sides as India beat Afghanistan by 11 runs after the match and the first Super Over ended in a tie here at Bengaluru during the third T20I on Wednesday. India has secured the series 3-0.…
సిరిసిల్లలో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని అన్నారు బండి సంజయ్. రాజకీయాలకు అతీతంగా సిరిసిల్ల నేతన్నల్లకు మద్దత్తుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నాయకులు. మొన్న కేటీఆర్ మొదటగా ఈ విషయంపై స్పందించగా నేడు తాజాగా బండి సంజయ్ కూడా మాట్లాడారు. సిరిసిల్ల చేనేత పరిశ్రమపై ఆధారపడిన 20 వేల మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను సైతం రాశారు. ఖర్చులు పెరగడం, లాభసాటి ధర లేకపోవడం, పాలిస్టర్కు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో నేత కార్మికులు మరమగ్గాలను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంజయ్ తెలిపారు. Source link
కేసీఆర్ హయాంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక, అక్బర్పేట మండ లాల్లో బుధవారం ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నూతన గ్రామపంచాయతీ భవనాలు, పలు కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. January 18, 2024 / 02:34 AM IST కేసీఆర్ హయాంలోనే గ్రామాలకు మహర్దశ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక, జనవరి 17: కేసీఆర్ హయాంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక, అక్బర్పేట మండ లాల్లో బుధవారం ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నూతన గ్రామపంచాయతీ భవనాలు, పలు కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. చౌదర్పల్లి దుబ్బరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు లేదని అధైర్య పడొద్దని కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. తండాలు,…
India needs to leverage its position to reset the strategic equation with Male and continue to engage with the people of Maldives Published Date – 17 January 2024, 11:45 PM After making ‘India Out’ his poll campaign theme and whipping up anti-India sentiments, Maldivian President Mohamed Muizzu has now set March 15 as the deadline for India to withdraw its military personnel, totalling around 90, from his country. This ridiculous ultimatum came shortly after his return from a six-day visit to China. It is quite clear that Muizzu is being prodded by China to up the…
అమరావతి: సంక్రాంతి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22వ తేదీన(సోమవారం) పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఇంతకుముందు జనవరి 16వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో కనీసం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చేవారని టీచర్లు, విద్యార్థుల నుంచి డిమాండ్లు రావడంతో ప్రభుత్వం సంక్రాంతి సేలవులను పొడిగించింది. Also Read.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే.. వాళ్ళిచ్చిన హామీలు అమలవుతాయి Source link
నేడు మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికలపై చర్చ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై రివ్యూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సమీక్షా సమావేశం హాజరుకానున్న ఎంపీ, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మహబూబ్నగర్, జనవరి 17 (నమ స్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భా గంగా గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరి గే సమీక్షా సమావేశానికి పార్టీ నేతలు తరలివెళ్తున్నా రు. నియోజకవర్గాల వారీగా జరిగే ఈ సమీక్షా సమావేశాల్లో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మ న్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కూడా పా ల్గొంటున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.…
Due importance to the concept of river basin in adjudication is vital for deciding equitable apportionment of water resources Published Date – 17 January 2024, 11:59 PM By Salla Vijaya Kumar Sharing of international or inter-State river waters has always been one of the most contentious issues. Further, whenever a new country or a State is formed, one of the most sensitive issues is the division of water resources. There is every possibility that vested political interests deteriorate the inter-State water division issues for their selfish agenda. Hence, a rational and reliable basis is vital for…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం రామ మందిరంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం ముగిసిన తర్వాత అయోధ్యను సందర్శించి శ్రీరాముడికి నమస్కరిస్తానాని తెలిపారు. తాజాగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 22 తర్వాత కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఇప్పటి వరకైతే ఆహ్వానం అందలేదని… కానీ కుటుంబంతో కలిసి వెళ్తానని అన్నారు. “భద్రతా కారణాల దృష్ట్యా ఒక వ్యక్తిని మాత్రమే వేడుకకు అనుమతించినట్లు నాకు లేఖ వచ్చింది. వ్యక్తిగత ఆహ్వానం ఇచ్చేందుకు ఓ బృందం వస్తుందని చెప్పారు కానీ ఎవరూ రాలేదన్నారు. నేను నా భార్య మరియు పిల్లలతో కలిసి రామ్ లల్లా దర్శనానికి వెళ్లాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు కూడా రామ్ లల్లా దర్శనం కోసం తహతహలాడుతున్నారు. జనవరి 22న జరిగే వేడుక తర్వాత నేను నా భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి వెళ్తాను” అని ఢిల్లీ ముఖ్యమంత్రి అయోధ్య రాముడి దర్శనంపై…
108లో ఈఎంటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఉమ్మడి వరంగల్ జిల్లాల 108 సేవల ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. January 18, 2024 / 12:22 AM IST హనుమకొండ, జనవరి 17: 108లో ఈఎంటీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఉమ్మడి వరంగల్ జిల్లాల 108 సేవల ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. 108 ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్ను వెంట తీసుకుని ప్రత్యక్ష ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. బీఎస్సీ, లైఫ్ సైన్స్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం, బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసి ఉండాలన్నారు. వయస్సు 30 ఏళ్లలోపు వారు అర్హు లని, ఎంపికైన వారు మొదటి మూడు నెలలు హైదరాబాద్లో పనిచేయాల్సి…